మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఉన్న లేబర్ కార్యాలయం అధికారులు తమ బాధలను పట్టించుకోవడం లేదంటూ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కౌన్సిల్ సమావేశంలో ఎజెండా మీద చర్చించకుండా గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పై డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు.
Dasyam Vinay Bhaskar | దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తుందని, నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చి విపరీతమైన పని భారం, ఒత్తిడి పెంచి కార్మికుల ఆరోగ్య పరిస్థితి దయనీయంగా మార్చిందని బీఆర్�
Asifabad | కొమరం భీమ్ జిల్లా వాంకిడి మండలంలోని బనార్ కోసార గ్రామానికి చెందిన పవన్ (23) సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Dr. Sandhya | కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా డా. సంధ్యను నియమిస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డా.క్రిస్టియనా ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. స్థానిక బొర్ర గణేష్ కాలనీలో గల నాలుగు ఇండ్లలో చిల్లర వస్తువులు, బియ్యం సంచులు, సీలింగ్ ఫ్యాన్లు, ఎత్తుకెళ్లారు.
Maoist | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందింది మావోయిస్టు(Maoist) పార్టీ పీఎల్జీఏ చీఫ్, మోస్ట్ వాంటెడ్ హిద్మాకి సమీప బెటాలియన్ స్నైపర్ సోధీ కన్నాగా పోలీసులు �
G. Chennaiah | ఎస్సీ వర్గీకరణ ద్వారా మాలలకు జరిగిన అన్యాయానికి నిరసనగా మరో పోరాటానికి సిద్ధం కావాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య పిలుపునిచ్చారు.
విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం బోధన జరిగేటట్లు చూడాలని మండల విద్యాధికారి గోపాల్ అన్నారు. సోమవారం పరిగిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.