Neredumet | విద్యార్థులు చదువుతో పాటు వివిధ రకాల పోటీల్లో రాణించాలంటే లక్ష్య సాధనతో పాటు నిరంతరం కృషి చేయాలని అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మి అన్నారు.
MPDO Aparna | నర్సరీల్లో మొక్కల సంరక్షణ పకడ్బందీగా చేపట్టాలని షాబాద్ ఎంపీడీవో అపర్ణ అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో హరితహారం నర్సరీని పరిశీలించారు.
రాష్ట్రంలోని దివ్యాంగుల హక్కుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పెన్షన్స్ పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
Satyavati Rathod | నిన్న మహబూబాబాద్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ప్రజా పాలన సభ అట్టర్ ప్లాప్ అయింది. ఆరుగురు మంత్రులు వచ్చి ఆర్భాటం చేశారు తప్పా అభివృద్ధికి కోసం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా
వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 10న ఒక రోజు జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం ‘ఆవిష్కరణను ప్రోత్సహించడం సృజనాత్మకతను పరిరక్షించడం’ అనే అంశంపై నిర్వహించినట్లు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్�
రాష్ట్రంలో సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ యం త్రాంగం ఎన్నికల జీవోకు ముమ్మర కసరత్తు చేస్తున్నది.