నిధులు లేవు, అప్పులు పుట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు మాత్రం మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే వరంగల్ పశ్చిమ నియోజక వర్గం అభివృద్ది జరిగిందనడం విడ్డూర�
తోట శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
Special trains | ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, భక్తులు, ఐఆర్టిసి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన భారత్ గౌరవ యాత్ర స్పెషల్ రైలును తీర్థ యాత్ర భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్టిసి టూరిజం అసిస్టెంట్ మేనేజర్ ప.వి వెంకట�
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) మే నెలలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్) 2,4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్�