కాకతీయవిశ్వవిద్యాలయ క్యాంపస్ ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించిన 23వ స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా సంస్కృతాంధ్ర డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.
Greyhounds Employees | గ్రేహౌండ్స్ విభాగంలో(Greyhounds Employees) కలిసి పనిచేసిన 1989(5బీ) యూనిట్కు చెందిన ఉద్యోగులు సోమవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ దుకాణాలు మరియు స్థాపనల చట్టం 1988లో సెక్షన్ 16, 17 కి సవరణ చేస్తూ ఎనిమిది గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ జులై 5న విడుదల చేసిన జీవో 242ను రద్దు చేయాలని కోరుతూ వరంగల్ కలెక్ట�
Satyavati Rathod | నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు నాట్లు వేసుకునే సమయంలో రైతుబంధు ఇచ్చి ఆదుకుంటే..ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లను దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా నిధులను వేసిందని మాజీ మంత�
కాకతీయ యూనివర్సిటీలో జరిగిన 23వ స్నాతకోత్సవంలో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన చిట్టంపల్లి రంజిత్ కుమార్ ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు.
టీంలీస్ సర్వీసెస్ లిమిటెడ్ (హైరింగ్ డి-మార్ట్ కోసం) హైదరాబాద్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుల్ సుభాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం తుర్కయంజాల్ మున్సిపాలిటీకి చెందిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని కన్నెపల్లి మోటర్ల ద్వారా ఎత్తిపోసే అవకాశమున్న రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేసి, రైతులను మోసం చేస్తుందని మంథని మాజీ ఎమ్మెల్య�
ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమానికి 105 ఫిర్యాదులు వచ్చాయి.