Kuravi | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.
Vocational courses | సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఒకేషనల్ కళాశాలలో తాత్కాలిక బోధన కోసం అర్హత, అనుభవం కలిగిన నిపుణులకు ఇంటర్వ్యూలు, డెమోలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు �
Aldas Janaiah | ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో వందల ఎకరాలు స్థలం నిరుపయోగంగా ఉంది. వాటిలో అధికంగా పిచ్చి మొక్కలు, ఎలాంటి ఉపయోగం లేని మొక్కలు అధికంగా ఉన్నాయని వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య అన�
నిజామాబాడ్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో గల శ్రీ విఠలేశ్వర ఆలయంలో ఆదివారం ఆషాడ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని భక్తులు ఆలయంలో భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాంగ్రెస్లో మంత్రి సురే ఖ.. ఎమ్మెల్యేల మధ్య పంచాయితీ టీవీ సీరియల్లా కొనసాగుతున్నది. రెండు వర్గాలు పీసీసీ చీఫ్కు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీకి పలుమార్లు ఫిర్యాదులు చేసి, వివరణలు ఇచ్చినా ప
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండ లం అంబటిపల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంత ర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతున్నది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ఆలయాలకు సంబంధించి 1,295 ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ ఏసీ రామాల సునీత తెలిపారు. శుక్రవారం
KCR | ‘కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయబద్దమైన నీటి వాటాపై నేను త్వరలోనే స్పందిస్త.. ప్రజల ముందు వాస్తవాలను పెడుత’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
Revnth reddy | నాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి చెప్తేనే సోనియాగాంధీ, రాహుల్గాంధీకి చెందిన యంగ్ ఇండియన్ సంస్థకు రూ.20 లక్షల విరాళం ఇచ్చానని ఆ పార్టీ నేత, 2019 ఎన్నికల్లో లోక్సభకు పోటీచేసిన గాలి అనిల్�
Operation Kagar | కేవలం వనరులను కొల్లగొట్టేందుకే ఆపరేషన్ కగార్ పేరుతో మావోస్టులను నిర్మూలిస్తామని కేంద్రం అంటున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
MLA Palla | జనగామ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించడం దురదృష్టకరమని అన్నారు.
Hyderabad | జార్జియాలో ఉద్యోగంతో పేరుతో నిరుద్యోగుల వద్దనుంచి డబ్బులు వసూలు చేసి విదేశాలకు చెక్కేసే ప్రయత్నంలో ఉన్న ఓ నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.