గాంధీ మెడికల్ కాలేజీలోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో మూడు రోజుల పాటు కొనసాగిన ‘బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ (బీసీఎంఈ)’ మూడవ శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది.
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతున్నది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ఆలయాలకు సంబంధించిన 1295 ఎకరాల వ్యవసాయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ ఏసీ రామాల సునిత తెలిపారు.
కొత్తకొండ వీరభద్ర స్వామి ఆభరణాల లెక్కింపు ప్రక్రియలో భాగంగా శుక్రవారం స్వామివారి ఆలయానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ హైదరాబాద్ జేఈవో అంజలి దేవి, వరంగల్ ఏసీ రామాల సునిత సందర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కాకతీయ యూనివర్సిటీ భూమిని కేటాయించడం అన్యాయం అని, కేయూ భూముల జోలికి రానొద్దని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు శరత్ చంద్ర అన్నారు.