రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు మోసపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్ రెడ్ది ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీల వత్తాసు పలుకుతున్నారని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య విమర్శించారు. 4
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర నిర్వహణకు ఆదివాసీ పూజారులు తేదీలను ఖరారు చేశారు.
Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ ద్వారకాయి సాయిబాబా మందిరంలో ఈనెల 9వ తేదీన స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఆషాడ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురుపూర్ణిమ ఉత్సవాలు ప్రారం�
Mango trees | రైతులు తమ మామిడి చెట్ల కొమ్మలు కత్తిరించేందుకు జూన్, జులై మాసాలు అనువైన సమయమని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి అక్బర్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు.
Sigachi industry | పాశమైలారం పేలుడు(Sigachi industry) ఘటనలో ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.