Gadwala | ‘సామాన్యులకు అండగా ఉంటాం.. ఫ్రెండ్లీగా ఉంటాం.. వారికి న్యాయం చేయడమే మా విద్యుక్త ధర్మం’ లాంటి మాటలు పోలీసుల నోటి వెంట తరచూ వింటూ ఉంటాం. కానీ స్టేషను మెట్లు ఎక్కాలంటే సామాన్యులకే కాదు, విద్యావంతులకు కూడ�
ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు.
కాంగ్రెస్ చెప్పిన మార్పు పాలనలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఓవైపు సరిపడా యూరియా లేక రైతాంగం అల్లాడుతున్నది. మరోవైపు, పంచాయతీలకు నిధులు లేక పల్లెల్లో పాలన ఆగమవుతున్నది.
సంగారెడ్డి జిలా పటాన్చెరు మండలంలోని పాశమైలారం వద్ద గల సిగాచీ పరిశ్రమలో సోమవారం జరిగిన ప్రమాదంలో సుమారు 50 పైగా కార్మికులు మృతిచెందగా,అనేక మంది తీవ్రగాయాల పాలైన విషయం తెలిసిందే.
అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఎడ్యుకేట్, ఇన్నోవేట్, ఆపరేట్ నినాదంతో 11వ వార్షిక కాన్సరెన్స్ నిర్వహిస్తామని తెలంగాణ విభాగం అధ్యక్షుడు డాక్టర్ దివ్వెల మోహన్ �