కూకట్పల్లి : కూకట్పల్లిలో(Kukatpally) దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు కనిపెంచిన ఇద్దరు బిడ్డలను చంపి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..స్రవంతి(28) అనే మహిళ తన భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు కొడుకులు కార్తిక్12), కౌశిక్(8)లను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతురాలిది వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండా వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Kathanar | ‘కథనార్’ ట్రైలర్ రిలీజ్.. అనుష్క మరోసారి పీరియాడిక్ అవతారంలో మెప్పించనుందా?
Dhurandhar 2: దావూద్ ఇబ్రహీం వైట్హౌజ్ను చూశారా? ధురంధర్ మూవీలో ఆ సీన్ ఓ హైలెట్