Murder case | సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామ రెవెన్యూలో 250 గజాల స్థలం రామగళ్ల ఎల్లయ్య పేరు మీద ఉంది. కాగా ఎల్లయ్యకు ముగ్గురు కుమార
జిల్లా కేంద్రానికి సమీపంలోని సర్పన్పల్లి ప్రాజెక్టుకు ఆనుకొని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న వైల్డర్నెస్ రిసార్ట్ యథావిధిగా కొనసాగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని కొత్తకుంటతండా గ్రామపంచాయతీకి చెందిన దాదాపు 20 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాజీ ఎ�
రైతులు పత్తిని విక్రయించాలంటే స్లాట్బుకింగ్ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్న నిబంధనన�
ట్రిపులార్ అలైన్మెంట్ను తక్షణమే మార్చి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ట్రిపులార్ కొత్త అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేస్తూ మంగళవారం
ట్రిపులార్, గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన అలైన్మెంట్లను మార్చేలా కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తీసుకురావాలని మంగళవారం మాజీ మంత్రి హరీశ్రావును మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన రైతుల
బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతపై మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని బీఆర్ఎస్ మహిళా విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు స్వప్నాసతీశ్కుమ�
Farmers | ఓ యువ రైతు తన పని కోసం రెవెన్యూ అధికారులు అడిగిన లంచం ఇవ్వలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండల పరిధిలో చోటుచేసుకుంది.
అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ మైనార్టీ విభాగం ఇన్చార్జి షేక్ ముక్తార్పాషా, నా�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప ఏ ఒక్క నిర్ణయయూ అమలుకు నోచుకోవడంలేదు. రుణమాఫీ విషయంలో రైతులకిచ్చిన హామీ మేరకు చేయకుండానే పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకోవడం తప్ప అర్హులుగా గుర్తించిన వారికి అన్యాయం
రంగారెడ్డిజిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు స్పందన కరువైంది. టెండర్లు దాఖలు చేయడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉన్నది. అయినప్పటికీ టెండర్లు దాఖలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపటంలేదు. జిల్లాలో సరూర�
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేదికపైకి పిలువలేదంటూ కాంగ్రెస్ అధిష్ఠానం ఎదుట చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షు