హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 19 మంది మృత్యువాతపడటం ముమ్మాటికి ప్రభుత్వ హత్యనేనని రోడ్డు రహదారుల ఉద్యమ వేదిక సభ్యులు కొంపల్లి అనంతరెడ్డి, శాపూరం శ్రీకాంత్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయబడి అయిదారు సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను మండలిలో చీఫ్ విప్ పి.మహేందర్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డితో కలిసి డిప్యూటీ
చెవిలో పూలు పెట్టుకొని కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కొడంగల్లో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కొడంగల్ తన స్వస్థలమని, రాజకీయంగా భవిష్యత్తున
Attack | రౌడీ షీటర్, మరో దుండగుడు అందరూ చూస్తుండగానే కత్తితో రోషన్ అనే యువకుడిపై దాడి చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడినట్లుపోలీసులు అనుమానిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అతని అనుచరులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తూ చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలో తమకు మద్దతు తెలపాల�
పాలకుల నిర్లక్ష్య మే ప్రయాణికులకు శాపంగా మారిందని తాండూరు యువకులు మండిపడ్డారు. తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యం లో మంగళవారం తాండూరులో రోడ్లను వెంటనే బాగు చేయాలని ఆందోళన చేపట్టా రు. తాండూరు-హైదరాబాద�
చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. యాక్సిడెంట్లో తమ వారిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాండూరు సెగ్మెంట�
హైదరాబాద్బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-163) విస్తరణ పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్న ది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 23 నెలలు గడిచినా పనులు ప్రారంభమే కాకపోవడంతో ప్రయాణికు లు తీవ్ర ఆగ్రహ�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించిన తమ తండ్రి, దివంగత మాగంటి గోపీనాథ్ ఆశయాలను పూర్తిచేసేందుకు తమ తల్లి మాగంటి సునీతాగోపీనాథ్కు ఓటేసి గెలిపించాలంటూ కుమార్తెలు మాగంటి అక్షర, ద
కంకరతో వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ అతివేగం.. నిర్లక్ష్యంతోనే మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం జరిగిందని డీజీపీ శివధర్రెడ్డి స్పష్టం చేశారు. మీర్జాగూడ రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించి మీ
గతంలో జరిగిన పొరపాట్లు గుణపాఠాలు కావాలి.. లేకపోతే అవి అంతులేని విషాదానికి దారితీస్తాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కారణంగా సోమవారం తెల్లవారుజామున చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం పంతొమ్మిది మంది ఉసుర�