లాభాల్లో తాండూరు నాపరాళ్ల పరిశ్రమ ఉమ్మడి రాష్ట్రంలో పవర్ హాలిడేతో రోజుకు రూ.15 లక్షల నష్టం 24 గంటల కరెంటుతో రోజుకు 16 నుంచి 18 గంటల పనులు వ్యాపారులకు లాభాలు, కార్మికులకు సరిపడా ఉపాధి దేశ ఆర్థిక వ్యవస్థలో తాండ�
292.25 కిలోమీటర్ల మేర వివిధ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు కిలోమీటరుకు ఒక వరుసలో 666 మొక్కలు 3.52 లక్షల మొక్కలు నాటాలన్నదే లక్ష్యం మీటరుకు పైగా ఎత్తున్న మొక్కలను నాటాలని నిర్ణయం మొక్కల సంరక్షణ బా
గ్రామీణ యువకుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించిన తెలంగాణ క్రీడా మైదానాలు రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సిద్ధమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 863 మైదానాలను ఏర్పాటు చేసేందు�
60 ఏండ్లుగా రైతులను నట్టేట ముంచిన చరిత్ర కాంగ్రెస్దేనని, రైతుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుకుడాల అంజిరెడ్డి అన్నారు.
కడ్తాల్ : గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం ఆమనగల్లు పట్టణంలో అధికారులు వివిధ స్థలాలను పరిశీలించారు. పట్టణంలోని ఆమనగల్లు-మాడ్గుల్ ప్రధా�
తాండూరు, మే 24: పంట సాగులో నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగు బడులు వస్తాయని తాండూరు వ్యవసాయ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సుధా రాణి, ప్రవీణ్ పేర్కొన్నారు. మంగళవారం తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో విత్తన మేళ�
ఎన్నో ఏండ్ల ప్రజల కల సాకారం సంగెం-జేపీ దర్గా బీటీ రోడ్డు నిర్మాణానికి మోక్షం ఎమ్మెల్యే కృషితో రూ.1.65 కోట్ల నిధులు 20 రోజుల్లో పూర్తి కానున్న పనులు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు కేశంపేట, మే 24 : గుంతలమయంగా మారి�
పోటీ పరీక్షలపై యువతకు నిపుణుల దిశానిర్దేశం ఉద్యోగార్థులతో వక్తలు బాలలత, డాక్టర్ సీఎస్ వేప ముఖాముఖి హనుమకొండలో నిపుణ ‘కొలువు-గెలువు’కు విశేష స్పందన నమస్తే తెలంగాణ-తెలంగాణ టు డే ప్రయత్నంపై ప్రశంసలు వర�
వికారాబాద్ జిల్లాలో 58 గ్రామాల్లో కొత్త విధానంలో పత్తిసాగుకు నిర్ణయం రాశీ సీడ్స్ ఆధ్వర్యంలో సింగిల్ పిక్ పత్తి సాగుపై శిక్షణ తగ్గనున్న పెట్టుబడి ఖర్చు.. పెరుగనున్న దిగుబడి పరిగి, మే 23: పత్తి రైతులు లాభ
కూడు పెడుతున్న కుమ్మరి వృత్తి ప్రస్తుతం మట్టి కుండలకు మంచి డిమాండ్ జోరుగా సాగుతున్న విక్రయాలు శ్రమకు తగ్గ ఆదాయంతో ఆర్థిక పరిస్థితి మెరుగు మంచాల, మే 23: ఎండాకాలం వచ్చిందంటే చాలు… భానుడి ప్రతాపానికి ప్రజ
ప్రారంభానికి సిద్ధంగా రెండు పడకల ఇండ్లు నెరవేరనున్న పేదల సొంతింటి కల నందిగామ పాత జాతీయ రహదారి పక్కన రెండెకరాల స్థలంలో నిర్మాణం నందిగామ, మే 23: నిరు పేదలందరికీ సొంత గూడు ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం పరి�