పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు ధోకా జరిగింది. 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల నాయకులు ఉద్యమిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిండా ముంచింది.
బీసీలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి నట్టేట ముంచింది. స్థానిక సం స్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి ధోకా చేసింది. బీసీలకు 42% కల్పిస్తే.. రిజర్వేషన్లు 50% దాటుతాయని కోర్టులు తప్పుపడడంతో వెన�
నగరానికి మణిహారంలాంటి ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్లో విలీనంతో ఉత్కంఠ వీడింది. రెండేళ్ల కాలంగా ఉన్న విలీన ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసు�
వికారాబాద్ జిల్లా కేంద్రంగా గ్రీన్ఫీల్డ్ హైవే సెగలు పుట్టిస్తున్నది. హెచ్ఎండీఏ ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవే చిన్న, సన్నకారు రైతుల భూములే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ సర్కారు చేపట్టిన
ఫరూఖ్నగర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్ కులన్మోద హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశ
పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యా న్ని పరిరక్షించడంలో కాలుష్య నియంత్రణ మండలిదే కీలక పాత్ర. ప్రజాప్రయోజనాల ను దృష్టిలో ఉంచుకుని పీసీబీకి రాష్ట్ర ప్రభు త్వం అప్పట్లోనే స్వయం ప్రతిపత్తి కల్పించిం ది. అన్ని
సొంత నియోజకవర్గంలో ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) షాకిచ్చారు. కొడంగల్ (Kodangal) నుంచి విద్యా సంస్థల తరలింపునకు నిరసగా ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛంగా బంద్ (Kodangal Bandh) పాటిస్తున్నారు.
రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాలు (Sub Registrar Office) అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఈ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఓ వైపు ఏసీబీ అధికారులు (ACB Raids) దాడులు జరుపుతున్నా అధికారుల తీర�
ఒక పక్క సాధారణ ట్రాఫిక్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు.. మరోపక్క యూ టర్న్ల వద్ద చుక్కలు కన్పిస్తున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సమస్య రోజు రోజుకు జఠిలమవుతున్నది. ట్రాఫిక్ సాఫీగా వెళ
హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశపై గంపెడాశలు పెట్టుకున్న రేవంత్ సర్కార్కు కేంద్రం ఝలక్ ఇచ్చిందా? ఏడాదిగా రెండో దశ డీపీఆర్ను నానబెట్టిన కేంద్ర సర్కారు మొదటి దశపై పెట్టిన పీటముడిని చాకచక్
Kondurg : రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెక్కలగూడ(Chekkalaguda)లో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. ఆదివారం సాయంత్రం షార్ట్ సర్యూట్కారణంగా అంజయ్య అనే వ్యక్తి ఇంట్లో మంటలు చెలరేగాయి.
Laxmi Ganapathi Park | చెట్లను రక్షించాల్సిన అధికారులే కాంట్రాక్టర్కు సహకరించి కాలనీపార్కులో ఉన్న చెట్లను తుదముట్టించారు. ఇంత జరిగినా ఫారెస్ట్ అధికారులు అటువైపు చూడకపోవడం గమనార్హం.
వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే, ప్రపంచ నవజాత శిశువుల వారోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాలెడ్జ్ సిటీలోని టీ వర్క్స్ సమీపంలో 4వ ఎడిషన్ ప్రీమిథాన్ ది హోపన్ను నిర్వహించి