ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మలిచి యథేచ్ఛగా డొనేషన్లు, ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణకు చర్య లు తీసుకోవాల్సిన సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వాటికి ఆడిందే ఆట..పాడిందే ప
కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో అన్నదాత అయోమ యం అవుతున్నాడు. వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్ సాగును ప్రారంభించాడు. ఈ సీజన్లో సాగు చేసే వరి, పత్తి తదితర పంటలకు కాంప్లెక్స్ ఎరువులు తప్పనిసరి. ఈ తరుణంలోన�
వికారాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నది రాష్ట్ర శాసనసభా స్పీకర్ ప్రసాద్కుమార్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. మ
కాంగ్రెస్ సర్కార్లో రైతులు అవస్థలు పడుతున్నారు. గత కేసీఆర్ హయాంలో అప్పుల కోసం చూడని రైతులు పంట సాగుకోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో సీజన్ ప్రారంభానికి ముందే విత్తనాలు, ఎర
హైదరాబాద్ నగర ప్రగతికి, ప్రజల రవాణా అవసరాలను తీర్చడంలో కీలకమైన మెటో రైలు ప్రాజెక్టును రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని నార్త్ సిటీ మెట్రో సాధన సమితి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తోంది. నగర మౌలిక వసతుల క
జిల్లాలోని రైతులకు వరి సాగు కత్తిమీది సాములా మారింది. ఏటేటా ఖర్చులు పెరుగుతున్నా సరిపడా ఆదాయం సమకూరకపోవడంతో అన్నదాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. గత బీఆర్ఎస్ హయాంలో సాగుకు ముందే పంట సాగుకు రైతుబంధు �
అర్హులందరికి ఇందిర్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూలను కేటాయించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజాపాలనలో రైతన్న గోస చూస్తుంటే ప్రతి ఒక్కరికీ గుండె తరుక్కుపోతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సర్కారు కొనకపోవడంతో ఇప్పటికీ రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. రైస్ మిల్లు వద్దకు తీసుకువచ�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. మన ఊరు-మన బడి కింద ప్రభుత్వం
మాసబ్ట్యాంక్లోని తన ఫ్లాట్ను కొందరు రాజకీయ ప్రేరేపిత రౌడీలు బలవంతంగా బెదిరింపులు, దౌర్జన్యాలు చేసి కబ్జా చేయాలని చూస్తున్నారని సుప్రీం కోర్టు న్యాయవాది శ్రీధర్ దయాల్ తెలిపారు. ఆదివారం సాయంత్రం స�
వానాకాలంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో చెట్లు కూలి కరెంట్ స్తంభాలు, విద్యుత్ తీగలపై పడడం వంటివి ప్రతీయేడాది జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ ముందస్తుగానే సన్నద్ధమవుతున్నది. సెక్షన్ల వ