ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నదాతలు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. కొన్ని రోజులుగా సహకార సంఘం కార్యాలయాలు, పీఏసీఎస్లు, సొసైటీల ఎదుట ఉదయం నుంచే వందలాదిగా నిరీక్షిస్తున్నా యూరియా దొరక్కపోవడంతో ఆగ్రహ
మేడ్చల్, సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబానగర్లో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. వినాయక మండపాల వద్ద ఉన్న యువకులపై రాత్రిపూట దాష్టీకంగా లాఠీచార్జ్ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడటంతో నగరానికి భారీ వర్షం ముప్పు తప్పింది. కానీ.. రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర�
రంగారెడ్డిజిల్లాలో పత్తి, వరికి అవసరమైన యూరియా దొరకక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. యూరియా కోసం రోజంతా సహకార సంఘాల ఎదుట పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నుంచి రైతులకు సరిపడా యూర�
అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని కూడా సక్రమంగా నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. అలాగే, రేషన్ డీలర్లకూ నెలకు ఐదు వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని.. ప్రస్తుత�
CP Sudheer Babu | తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మాసబ్ చెరువు వద్ద నిమజ్జన తీరును రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు గురువారం సాయంత్రం తుర్కయంజాల్ మున్సిపల్ కమీషనర్ అమరేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పంటలకు సరిపడా యూరియాను ప్రభుత్వం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో రైతులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సహకార సంఘాల గోదాముల వద్ద అన్నదాతలు బారులు తీరుతున్న�
ఆస్తిపన్ను సొమ్ము జీహెచ్ఎంసీ ఖజానాకు చేరకుండా తన సొంతానికి వాడుకున్న సిటిజన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) కంప్యూటర్ ఆపరేటర్ సుభాషిణిపై ఇటీవల వేటు వేసిన బల్దియా కమిషనర్ కర్ణన్.. మరో ఇద్దరు అధికారుల�
బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించిన పెద్దమ్మ ఆలయం వ్యవహారంలోని 12 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని హెచ్ఎండీఏకి అప్పగించారు. ఇప్పటిదాకా రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఉన్న
మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు 44 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పీఏసీఎస్ చైర్మన్ పాండు యాదవ్, మాజీ సర్పంచ్ బండారు లింగం, యూత్ అధ్యక్షులు మంచే పవన్ కుమార్ ఆధ్వర్యంలో మహేశ్
HMDA | అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా తయారయ్యింది హెచ్ఎండీఏ అధికారుల పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే హెచ్ఎండీఏలో అడుగు పెట్టిన ముఖ్య నేత అనుచరుల తీరుతో అధికారుల తలు పట్టుకు�