రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫార్మా సిటీని రద్దు చేశామని ఓవైపు చెప్తూనే మరోవైపు ఫార్మా సిటీ పేరుతో భూ సేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబ�
జిల్లాలో ఎస్ఐఆర్(ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ఫారాల భర్తీపై ఓటర్లలో గందరగోళం నెలకొన్నది. సర్ ఫారాల భర్తీపై బీఎల్వోలకు సరైన అవగాహన లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. బీఎల్వోలు ఓటర్లకు ఇచ్�
హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చిందే ప్రజారవాణా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం శరవేగంగా విస్తరించిన నగర పరిధికి అనుగుణంగా విస్తారమైన రవాణా సదుపాయాల కల్పన అనివార్యమైంది. ఆధునాతన, మా
మా భూములు మాకివ్వండి.. లేకపోతే మాకు చావే శరణ్యమని శంకర్పల్లి మండలం మోకిలతండా గిరిజన రైతులు అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ.. గత 22 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఎటువం�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలో నివసిస్తున్న ఓ బాధితురాలిని అధికారుల నిర్వాకంతో రోడ్డున పడేశారు. ఇంట్లోనే బట్టలు, ఇతర సరుకులు ఉండగానే.. తాళం వేయడంతో ఆమె గత రెండు నెలలుగా అనేక అ�
జిల్లాలో సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఈ ప్రక్రియను వేగిరం చేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగటంలేదు.
మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ) కో-కన్వీనర్ కన్నెగంటి రవి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది.
Patlolla Karthik Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ పాలనలో ప్రజలకు , సమాజంలో నాలుగవ స్తంభమైన జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ నాయకుడు పట్లోల్ల కార్తిక్ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
గత నెల రోజులుగా వరుణుడు కరుణించకపోవడంతో వానకాలంలో కంది, పత్తి పంటలు విత్తుకున్న రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సాగు చేసిన పంటలను రక్షించుకునేందుకు వాహనాల్లో ట్యాంకులు పెట్టి పైపుల ద్వారా నీరు అందిస�
తాండూరు నియోజకవర్గ కాం గ్రెస్లో ఆధిపత్య పోరు మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్లు ఉన్నా ఇప్పటి నుంచే వచ్చే ఎన్ని కల్లో బరిలో నిలిచేందుకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి-ఎమ్మెల్యే బు య్యని
సర్లో అర్హుల ఓట్లు తొలగకుండా.. అప్రమత్తంగా ఉంటే రానున్న ఏ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ విజయం తథ్యమని బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జి మాగంటి సునీతాగోపీనాథ్ పేర్కొన్నారు. ఎస్ఐఆర్తో పాట�
ఫుట్పాత్ ఆక్రమణల పేరిట మోతీనగర్ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి రోడ్డు ఇరువైపులా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలు, షాపుల బోర్డులను శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులు బుల్డోజర్లతో తొలగించారు.