ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యవహార శైలి సొమ్ము ఒకరిది...సోకు మరొకరిదిలా మారిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట�
జిల్లాలో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రభుత్వ పాఠశాలల విద�
జిల్లాలో ఏర్పాటవుతున్న భారత్ ఫ్యూచర్సిటీ దేశానికే తలమానికం కానున్నదని.. దేశంలోనే ఇది మొట్టమొదటి నెట్జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్సిటీ అని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం గణతంత్
చేవెళ్ల బీఆర్ఎస్లో చేరికల జోరు మొదలైంది. మున్సిపల్ ఎన్నికల వేళ గులాబీ పార్టీలోకి పెద్ద ఎత్తున నాయకులు వస్తున్నారు. చేవెళ్ల సెగ్మెంట్లోని కాంగ్రెస్ పార్టీ లో రెండు వర్గాల మధ్య పోరుతో క్యాడర్లో గం�
Hyderabad | రంగారెడ్డి జిల్లా యాచారం పీఎస్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న సమయంలో తప్పించుకోవడానికి ఓ వ్యక్తి కారుతో ఎస్సైని ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా అరకిలోమీటర్ �
ప్రధాన జంక్షన్ల వద్ద మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడంలో కీలకమైన ప్రణాళికలను హెచ్ఎండీఏ నిర్లక్ష్యం చేస్తోంది. ట్రాఫిక్ రద్దీ, బాటసారుల సంరక్షణ, ప్రమాద రహిత జంక్షన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సుదీ�
నియోజకవర్గంలో వేల సంఖ్యలో కార్మికులు, కూలీలకు జీవనాధారంగా ఉన్న నాపరాళ్ల పరిశ్రమ ప్రభుత్వం తీరుతో విలవిల్లాడుతున్నది. గత మూడు నెలలుగా ఈ పరిశ్రమలకు కొత్త కరెంట్ బిల్లుల నమోదు విధానాన్ని అనుసరిస్తుండడం�
GHMC | హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలను ‘మహా గ్రేటర్'లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సామాన్యుల పాలిట శాపంగా మారింది. విలీన ప్రక్రియ జరిగి నెలన్నర రోజులు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో
GHMC | జీహెచ్ఎంసీలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. వివిధ పురపాలికల నుంచి బదిలీపై వచ్చిన మున్సిపల్ కమిషనర్లకు జీహెచ్ఎంసీలో కీలక పోస్టింగ్లు కల్పిస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్�
GHMC | జీహెచ్ఎంసీ ఖజానా నింపేందుకు అధికారులు వేగం పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో, నిర్దేశించుకున్న రూ. 3000 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కసర�