Amangal | బీఆర్ఎస్ దక్కాల్సిన అధికారాన్ని తమవైపు లాక్కునేందుకు కుట్ర పన్నాయి. ఆమనగల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా 8 వార్డులు దక్కాయి.
ఒక రాత్రిలో సీన్ మారింది. నిన్నటి దాకా గ్రేటర్ పౌరులమని మురిసిపోయిన వేలాది మందికి ఇప్పుడు కొత్త కష్టాలు తప్పవనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం పంపిన మూడు జీవోల తూటా.. శివారు ప్రాంతాల ప్రజల ఆశలపై నీళ్లు చల
ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిపై కేసు నమోదు చేసిన తాండూరు పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మణికొండలోని నివాసానికెళ్లార�
రేషన్కార్డు కలిగి ఉన్న ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావచ్చింది. అయితే నగరంలో ఇప్పటికీ సగం మంది వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. దాదాపు రెండేండ్లపాటు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనుండటంతో ప్రమాణ స్వీకారాలకు
“రామంతాపూర్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. అల్లోపతి కంటే రెట్టింపు స్థాయిలో వసూలు చేస్తున్నారని విద్య�
Lord Shiva | పెద్ద రాతిగుండు కింద పరమశివుడు లింగమూర్తి రూపంలో స్వయంభువుగా వెలిశాడు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడిని చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుం టాం. కానీ, ఈ పరమేశ్వరుడిని దర్శించుకోవాలంటే బోర
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వింత పోకడలకు వెళ్తున్నారు. ఎన్నికల ముందు పంచిన చీరలు, డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లతో గొడవలకు దిగుతున్నారు.
విశ్వనగరం విష వలయంలో చిక్కుకుపోతున్నది. మహానగరంపైకి అక్రమార్కులు విష వాయువులను విడుదల చేస్తూ ప్రాణాంతకంగా మారుస్తున్నారు. పరిశ్రమలు, పలు నిర్మాణ సంస్థలు విచ్చలవిడిగా కాలుష్య కారకాలను వదులుతూ గాలిని వ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుభరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి నెలకొన్నది. పంటల సాగు కోసం రైతులు అప్పులు చేసి తిప్పలు పడుతున్నా నిధులు మాత్రం సక్రమంగా రావడంలేదు. గత కేసీ�
పరిగి మున్సిపాలిటీలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా మాజిక్ ఫిగర్ను మాత్రం దాటలేదు. పరిగి మున్సిపాలిటీలో 18 వార్డులున్నాయి. 8 వార్డుల్లో బీఆర్ఎస్
జిల్లాలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు జోరు గా క్యాంపు రాజకీయాలు కొనసాగుతు న్నాయి. గెలుపొందిన కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ఆ కేంద్రాలకు ఆయా పార్టీలు తరలించాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో
మహా నగర శివారుల్లోని మున్సిపాలిటీల్లో గులాబీ దండు నిటారుగా నిలబడింది. ప్రలోభాలు.. అధికార దుర్వినియోగం.. వ్యవస్థల్ని వాడుకొని బెదిరింపులు... ఇలా అధికార కాంగ్రెస్ అనేక అడ్డదారులు తొక్కి ప్రజాస్వామ్యాన్ని
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టారు. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసంచేసుకోగా అలియాబాద్ మున్సి�