Former MLA Anand | జిల్లాలోని ధరూర్ మండలం గట్టేపల్లిలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , బీఆర్ఎస్ నాయకులు బుధవారం సందర్శించారు.
Congress | రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.
సీఎం సొంత నియోజకవర్గంలోనే వడ్లు కొనకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారని, సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్కు ధాన్యం కొనే ధ్యాసే లేదు. రోజుల తరబడి కల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులు పడ
రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటల ఆక్రమణల పర్వం యథేచ్ఛగా కొనసాగుతున్నది. కొంతమంది అధికారులు నిబంధనలు తుంగలో తొక్కి చెరువు, కుంటలకు సైతం ఎన్ఓసీలు జారీచేస్తున్నారు. ఎన్ఓసీలు పొందిన రియల్ ఎస్టేట్ వ�
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఇస్తానన్న రూ.వెయ్యి కోట్ల నిధులు ఇప్పటివరకు ఇవ్వలేదని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు. వర్సిటీ ఆ నిధుల గురించి ఎదురుచూస్తో�
అకాల వర్షాలతో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాల్లో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మూడు రోజుల క్రితం తాండూరు నియోజకవర్గంలో వరుసగా అకాల వర్షాలు కురువడంతో క�
మండల పరిధిలోని దిర్సంపల్లి గ్రామ పంచాయతీ దాని అనుబంధ గ్రామమైన అనంతరెడ్డిపల్లిలో టీజీఐఐసీ ఇండస్ట్రి యల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఫాం-సి కింద వికారాబాద్ ఆర్డీవో వాసు చంద్ర ఆధ్వర్యంలో మంగళవారం గ్
Tahasildar Bribe | మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలానికి చెందిన తహసీల్దార్ టి.సుచరిత రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. పది, పదిహేను రోజులైనా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంలేదు.
Commercial Cylinders | ఓ వైపు గ్యాస్ కొరత.. మరోవైపు కమర్షియల్ సిలిండర్ల ధర పెరుగడంతో ఈజీ మనీ కోసం ఆకతాయిలు దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి.
Hyderabad Power Cuts | నగరంలో ఎప్పుడు, ఎక్కడ, ఎంత సేపు కరెంట్ పోతుందో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఉక్కపోతకు తట్టుకోలేక ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం నడుస్తుంటే.. విద్యుత్ డిమాండ్, వినియోగం రికార్డు స్థాయిలో నమ�
డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆదివారం సిద్ధాపూర్ దద్దరిల్లింది. మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు, పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆందోళన చేపట్టారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్రను షోషిస్తూ, ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే హైదరాబాద్ నగరంపై కేంద్రం వివక్ష చూపుతుందని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. దేశంలోని చిన్న పట్టణాలకు మెట్ర