పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు బాధాకరం, ఆయన తెలివితక్కువతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మె�
తమపై నమోదైన అక్రమ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితోపాటు ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమ
ఫార్మాసిటీ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే రంగారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లతో ఇబ్రహీంపట్నం రాజకీయం హీటెక్కింది. గత వారం రోజులుగా తాజా, మాజీ ఎమ్మెల్యేల మధ్య రాజక
బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత కులగణన సర్వే రిపోర్ట్తో బయటపడింది. రిపోర్ట్లో బీసీ జనాభాను పరిశీలించినట్లయితే బీసీలకు అన్యాయం చేసేందుకు సర్కారు పెద్ద కుట్ర చేసిందనే విమర్శలు వినిపి
బీఆర్ఎస్ యువజన నాయకుడు, పార్టీ స్పోక్స్పర్సన్ కర్నె అరవింద్ మృతి బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గత ఆదివారం గుండెపోటుతో అరవింద్ మృతిచెందిన వ
జిల్లా మైనింగ్ శాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని తెలిసినా పర్మిషన్స్ ఇస్తూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో లీజు ముగిసినా, �
జిల్లాలో కొనసాగుతున్న భూసేకరణ అధికారులకు అగ్ని పరీక్షగా మారింది. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం భూములను సేకరించాలని ఆదేశాలు జారీ చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం భూములిచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్ల పెంపుతోపాటు కొత్త పింఛన్లను ఇస్తామని అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. ప్రజలను నిండా ముంచింది. పవర్లోకి వచ్చి 28 నెలలు దాటినా వాటి ఊసే ఎత్తడంలేదు.
జిల్లాలోని కొంతమం ది తహసీల్దార్లపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. పలు మం డల రెవెన్యూ కార్యాలయాల్లో ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్టు ప్రజలు మండిపడుతున్నారు.
బీఆర్ఎస్వీ పోరుబాట ముగిసింది. పది రోజుల పాటు హిమాయత్ సాగర్ నుంచి నాగోల్ దాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్�
హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల హద్దుల నిర్ధారణ సాగుతూనే ఉంది. గతేడాది డిసెంబర్ నాటికే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినా..ప్రక్రియలో పురోగతి లేకుండా పోయింది.
మేడ్చల్, ఏప్రిల్ 14 : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు.
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు గుంజుకోకుండా చూడాలంటూ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు.