కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రాం(సీఆర్ఎంపీ) పథకం అమలు ప్రక్రియ బల్దియాకు కత్తిమీద సాములా మారింది. సొంత నిధులను సమకూర్చుకుని పథకాన్ని అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించిన నేపథ్యంలో రుణాల సేక
గ్రామ పంచాయతీలకు శుభవార్త. రెండేండ్ల తర్వాత కేంద్రం నుంచి జీపీలకు నిధులు విడుదలయ్యాయి. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం రెండేండ్ల కిందట ముగిసినా సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆ సమయంలో గ్రామాల్లో ప్రత�
ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినప్పుడే మహిళలకు గౌరవం దక్కుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు.
జిల్లాలోని హైదరాబాద్ శివారులో ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసి మూడు నెలలు దాటినా ఇంకా పౌర సేవలు మాత్రం గాడిన పడలేదు.
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి రెండోవారం నుంచే చలితోపాటు ఎండ తీవ్రత కూడా పెరగడంతో జిల్లాలో భూగర్భజలాలు క్రమం గా తగ్గుతున్నట్టు సంబంధిత శాఖ అధికా�
రెండేండ్లుగా నగరంలో అనుమతి లేకుండా విచ్చల విడిగా ప్రకటనల బోర్డులు వెలిశాయి. ప్రభుత్వానికి వెళ్లే ఆదాయాన్ని ‘టార్గెట్' చేసిన ముఖ్యనేత బంధువులు, అనుచరులు అందినంత దండుకుంటున్నారు.
శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు చేశారు. ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఏస్పీ ఆనంద్కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఈ ఆకస్మిక సోదాలు చేపట్టింది. అక్రమ నిర్మాణాలకు నిబ�
నగరంలో బయో వ్యర్థాలు భయపెడుతున్నాయి. వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో సర్వత్రా ఆందోళన నెలకొన్నది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ బయో వ్యర్థాలను దవాఖానలు బహిరంగ ప్రదేశాలు, మున్సిపల్ వ్య�
కాంగ్రెస్ ఫార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చలేదని తెలంగాణ వాహన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాం�
ఇప్పటికే వాహనదారులపై ఆర్టీఏ లైఫ్ ట్యాక్స్ పెంపు, సర్వీస్ చార్జీ భారం ఇప్పటికే తడిసి మోపడైంది. ఇది చాలదన్నట్టు ఇటీవల రోడ్డు సెస్ భారం కూడా సర్కార్ వేసింది. దీంతో కొత్త వాహనం కొనుగోలు చేయడం దేవుడెరుగ�
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక లో నియమావళిని ఉల్లంఘించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడంతోపాటు.. అధికార పార్టీకి తొత్తుగా మారిన ఆర్డీవో, ఏసీపీని వెంటనే విధుల నుంచి తప్పించాలని గురువ
మాడ్గుల మండలంలోని అందుగుల వాగు నుంచి అడ్డూ అదుపూలేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అధికారపార్టీ నేతలు, పోలీసుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలున్నాయి.
బల్దియా ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. మూషీరాబాద్ సర్కిల్ కార్యాలయం ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వహించిన ఆంజనేయులు తనకు రావాల్సిన బెనిఫిట్స్ను ఇప్పించాల్సిందిగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో