తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
షాద్నగర్ గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగురుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం షాద్నగర్ నియోజకవర్గంలో తాజాగా గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచుల సన్�
జీహెచ్ఎంసీ వార్డుల విభజన వార్డుల విభజన ప్రక్రిను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పాటు జీహెచ్ఎంసీ అధికారులు సమగ్రంగా కసరత్తు చేసి రూపొందించామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం కౌన్సిల్
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీల సభ్యులంతా ముక్తకంఠంతో ఖండించారు. 300 వార్డుల విభజన పూర్తిగా అసంబద్ధం..అశాస్త్రీయంగా జరిగిందంటూ.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదిక
జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. పంచాయతీ ఎన్నికల వేళ హస్తం పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. మొన్న టి వరకు వెనుకుండి రాజకీయం చేసిన నాయకులు లోకల్ ఫైట్లో నేరుగా తమ ప్రత్
విలీన మున్సిపాలిటీలు, నూతన వార్డుల విభజనపై అభ్యంతరాల స్వీకరణకు చివరి రోజైన సోమవారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ప్రజాప్రతినిధులతో కిక్కిరిసిపోయింది.
వివాహేతర సంబంధానికి (Illegal Affair) అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. తమపైకి రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది.
జిల్లాలో రెండో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్, కడ్తాల్, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. 178 గ్రామపంచాయతీలకు 13 మంది ఏకగ్రీవం కాగా.. 165 �