జిల్లాలో బుల్లెట్ట్రైన్ లొల్లి మొదలైంది. శంషాబాద్ కేంద్రంగా ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వాటిని నడిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక లైన్ల కోసం శంషాబాద్, కందుకూరు, యాచారం మండలా�
పేదల బస్తీలపైకి బుల్డోజర్లు నడిపిస్తూ వేలాది కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన హైడ్రా కమిషనర్ను వెంటనే పదవిలో నుంచి తొలగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎ
ప్రజాస్వామ్యం గెలిచింది.. హిట్లర్ తరహ పాలనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ప్రభుత్వ అధికారులు చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలకు కట్టుబడి పనిచేయాలి. ఎవరూ చట్టానికి అతీతులు కాదని హైకోర్టు స్పష్టం చేయడం
హైడ్రా తీరును హైకోర్టు తప్పుబట్టింది. కమిషనర్ రంగనాథ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే కేసు విషయంలో అనేకసార్లు కోర్టు ధిక్కరణలా అంటూ మండిపడింది. ఒక్క అధికారిపై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండడం హైకోర్ట�
సమగ్ర ఓటరు సవరణ జాబితాను బీఎల్వోలు తమకు నచ్చినట్లుగా నిర్వహిస్తున్నారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, నమోదు చేసిన వివరాలను డిజిటలైజేషన్ చేయడంలో బీఎల్వోలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇప�
రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం తమ కండ్లముందే విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా చేష్టలుడిగి చూస్తున్నదే తప్పా.. కాపాడటంలేదని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు భూములను కాపా�
ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడటంతో గత నెల రోజులుగా వానలు కురియక రైతులు సాగు చేస్తున్న పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. జిల్లాలోని 594 గ్రా�
కర్ణాటక ప్రభుత్వం కృష్ణ, భీమా నదులపై నిర్మిస్తున్న అక్రమ చెక్డ్యాంలు, బ్యారేజీలు, రిజర్వాయర్లను మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ నవీన్రెడ్డి ఆదివారం మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మార
ఎన్టీపీసీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్నేరగాళ్లు రూ. 27 లక్షలు దోచేశారు. నేరెడ్మెట్ ప్రాంతంలో నివాసముండే బాధితుడికి తాను క్రైమ్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్న
26 రోజుల జెన్జీల చారిత్రాత్మక ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. నీట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే వారి డిమాండ్ ఎట్టకేలకు స�
మండలంలోని మొండిగౌరెల్లి గ్రామంలో ఇటీవల చేపట్టిన భూసేకరణపై గ్రామానికి చెందిన రైతులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. భూసేకరణ అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం సర్పంచ్ రమాదేవి ఆధ్వర్యంలో రైతులు, గ్రామస�
రాష్ట్ర విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్న ఆ శాఖ మంత్రి రేవంత్రెడ్డి కూడా రాజీనామా చేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజాబలం ముందు ఎంతటి బలవంతులైనా తలవంచక �
సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) విషయంలో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్ణీత గడువులోగా ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి సర్కార్కు అందించాల్సిన మిల్లర్లు నిర్�
కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో సీఎంసీ అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రోడ్డుకు సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న చిన్నచిన్న దుకాణాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక హార్ట్లంగ్ మిషన్ను టీజీఎంఎస్ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ శనివారం ఉదయం ప్రారంభించారు.