రంగారెడ్డి జిల్లాలో అనేక విలువైన భూములు, ప్లాట్లు ఏ కారణం లేకుండానే నిషేధిత జాబితాలో చేర్చారని, అలాంటి వాటిని ఆ జాబితా నుంచి తొలగించాలంటూ బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ శివా�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను 22 ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారు. ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తొలగించే వరక�
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అత్యంత ఖరీదైన కూకట్పల్లి ప్రాంతంలో దాదాపు రూ.2వేల కోట్ల విలువైన సర్కారు భూమి దారాదత్తమైపోతున్నది..అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) పరిధిలోకి వస్తుందని గతంలో స�
విశ్వనగరంగా పేరొందిన హైదరాబాద్లో మహిళలు, చిన్నారుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. చిన్నారులు, మహిళలపై రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. పోలీసుల గణాంకాల ప్రకారం 2024-25 సంవత్సరాల్లో నమోదైన లైంగికదా�
దక్షిణ డిస్కం పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ అధికారులు, సిబ్బంది అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. నమస్తే తెలంగాణ వరుస కథనాలు టీజీఎస్పీడీసీఎల్లోనే సంచలనం సృష్టిస్తున్నాయి.
ఎల్నినో ప్రభావంతో వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాలో వానకాలం పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడింది. విత్తనాలు నాటే సమయానికే వర్షాలు కురువడంతో విత్తనాలను నాటిన రైతులు తదనంతరం తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట�
శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ మిత్రహిల్స్లో పార్కు స్థలాన్ని వేలం వేయటాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు, చిన్నారులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వేలం వద్దు పార్కు స్థల�
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథ�
మూసీ పునర్జీవం పేరిట కాంగ్రెస్ సర్కార్ ప్రజాభిప్రాయానికి పాతరేసింది. ప్రజా ఆకాంక్షలకు తూట్లు పొడుస్తున్నది. మూసీ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల ప్రక్రియలో ప్రజాస్వామ్య విధానాలు, పర్యావరణ నిబంధనలను బే�
జిల్లా లో వాహనదారులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పరిధిలో వాహనదారులు రోడ్డెక్కాలంటేనే వణుకుతున్నారు. ఓ పక్క ట్రాఫిక్ పోలీసులు.. మరో పక్క లా అండ్ ఆర్డర్ ప�
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి సెక్రటేరియట్ సందర్శనకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో సచివాలయం ఎదుట భారీగా వాహనాల రద్దీ ఏర్పడింది. ఆ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రయాణికు
వాటర్ బోర్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న జంక్షన్ పనుల కారణంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మంగళవారం 10గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోతుందన�
ఎరువు కోసం రైతన్న రోడ్డెక్కాడు. శుక్రవారం తాండూరు-సంగారెడ్డి మార్గంలోని పెద్దేముల్ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రైతులు ప్రధాన రోడ్డుపై గంటప