రంగారెడ్డి జిల్లాలో మరో రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. త్వరలోనే ఈ రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేస్తామని సర్కారు ప్రకటించింది.
బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై దాడి చేయడాన్ని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. కరీంనగర్లో జరిగిన సంఘటన చూస్తుంటే రక్షకులే భక్షకులైనట్లుగా ఉందన్నారు.
Grain Purchase Centres | ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చయకపోవడంతో రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి నష్టపోతున్నారు. మార్చి చివరి వారంలో వరి కోతలు ప్రారంభమవుతాయని తెలిసినా �
మా భూములు ఇవ్వం.. ఇండ్లను కూ ల్చొద్దు అంటూ మూసీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ పేరిట పేద, మధ్య తరగతి ప్రజల గూడు చెరిపేస్తున్న రేవంత్ సర్కారు తీరుపై జనం రగిలిపోతున్నారు. రాజేంద్రనగర్ మండల�
మెట్రో స్వాధీనం చేసుకోవడమే తరువాయి.. మెట్రో ఆస్తులను లెక్కగట్టి వాటిని వేలం వేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా నగరంలో మెట్రోకు సంబంధించిన భూముల చిట్టాను లెక్కించే పనిలో అధి�
తెలుగు రాష్ర్టాల్లోనే అతి పెద్దదైన బాటసింగారం పండ్ల మార్కెట్ సమస్యలకు నిలయంగా మారింది. తెలుగు రాష్ర్టాల నుంచి సీజన్లో ప్రతిరోజూ సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల వాహనాల్లో మామిడి కాయలు ఇక్కడికి వస్త
బషీరాబాద్ మండలంలోని నీళపల్లితండాలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. కట్టెలు, రాళ్లు, ఇతర మారణాయు ధాల తో దాడి చేశారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పను లు, ఇతర స
హైడ్రా కమిషనర్ రంగనాథ్ అఖిల భారతీయ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత, బతుకమ్మకుంట భూ వివాదంలో న్యాయ పోరాటం చేస్తున్న ఎడ్ల సుధాకర్రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా�
గ్రేటర్లో ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36.5డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.6డిగ్రీలు, గాలిలో తేమ 39శాతంగా నమోదైనట్లు హైదరా
భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టడం ద్వారా కాలనీల్లో కాలుష్యం, అపరిశుభ్ర పరిస్థితులు తలెత్తకుండా ఉండేదుకు అవసరమైన అన్ని చర్యలు చేపడ్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
బూత్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు యాక్టివ్గా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకు
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అవినీతి అధికారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. లంచం ఇవ్వనిదే ఫైళ్లు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారి భరతం పడుతున్నా
అంబర్పేటలో బతుకమ్మ కుంట వ్యవహారం.. బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్రెడ్డి ఆక్రమణదారుడు అంటూ పదేపదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేరుగా ఆరోపణలు చేశారు. చివరకు ఆయనకు గజం భూమిపై పట్టా లేదంటూ టైటిల్పై కోర్టులో కే
తెలంగాణ శాసనసభ -2023 ఎన్నికల విధుల్లో పాలుపంచుకున్న కాంట్రాక్టర్ల గోడు వినేవారే కరువయ్యారు. ఎన్నికలు ముగిసి రెండేళ్లు గడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో పనులు పూర్తిచేసిన తమకు చెల్లింపులు చేయడంలో ప్రభుత్వం జ�
మూసీ సుందరీకరణ పేరిట భూ దోపిడీ చేయొద్దని పరీవాహక ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకు సాగుతున్నది. తమ భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని వేడుకుం�