మన్నెగూడలోని రాజేశ్వర్రెడ్డి పౌల్ట్రీ ఫామ్లో కోడిపందేలు, పేకాట నిర్వహిస్తూ నగదు పందెం కాస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ, ఆదిభట్ల పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు.
Police Vehicle |సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలోనే పోలీస్ వాహనాలకు డీజిల్ కరువైంది. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత�
BRS Protest | వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ ధర్నాకు వెళ్తుండగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డిని తీసుకెళ్తున్న వాహనం�
BRS Protest | వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ ధర్నాకు వెళ్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతల పట్ల పోలీసుల దౌర్జన్యం ఎలా ఉందో తాజా వీడియో చెప్పకనే చెబుతోంది.
Keesara | మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసరగుట్ట శైవక్షేత్రంలో ఇన్నాళ్లూ ‘నంది స్తంభాలు’గా మాత్రమే కనిపించిన స్మారకాలకు చారిత్రక ప్రాధాన్యం ఉన్నట్లు ‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం గుర్తించింది. రెండు వేదికల�
మైలారుదేవుపల్లిలో మరో దారుణ హత్య జరిగింది. పల్లె చెరువు రోడ్డులో గురువారం తెల్లవారు జామున ఖాజా సోహెల్ అనే రౌడీ షీటర్ ను దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి అతి దారుణంగా హత్య చేసి పారిపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నానక్రామ్గూడలో భారీ ధర్నా నిర్వహించారు.
BRS Party | కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్తోపాటు ఇతర పార్టీ నేతలు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాయామాటలతో మభ్యపెట్టి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిదని పహడిషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు.
రాత్రికి రాత్రే లక్షలాది మంది ప్రజల ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా 22ఏ (నిషేధిత జాబితా)లో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు
“అదిగో పులి అంటే ఇదిగో తోక” అన్న చందంగా తయారైంది కొంతమంది ఆటో యూనియన్ జేఏసీ నాయకుల తీరు. సమస్యల పేరుతో పదేపదే ఆందోళనలకు పిలుపునివ్వడం.. చివరకు చర్చల పేరుతో వెనకి తగ్గడం పరిపాటిగా మారిందని కొందరు డ్రైవర్�
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని వీడటంలేదు. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను బయటపెట్టకుండానే భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ పేరిట పరీవాహక ప్రజలను ఇబ్బందులకు గ