మండలంలోని మున్నూరుసోమారం, రుద్రారం గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. మున్నూరుసోమారంలో సమస్య తీవ్రంగా ఉండడంతో
అన్నదాతకు యూరియా కష్టాలు తీరడం లేదు. సుమారు నెల రోజులకు పైగా పరిగి ప్రాంతంలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
ప్రజా పాలన అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 21 నెలల పాలనలో అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.
జిల్లాలోని పచ్చని పల్లెల్లో ట్రిపులార్ చిచ్చు రాజుకుంటున్నది. తమకు రీజినల్ రింగ్రోడ్డు వద్దని, తమ భూములను ఇచ్చేదిలేదని నిరసనలు, ఆందోళనలు పెరుగుతున్నాయి.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపులార్) కొత్త అలైన్మెంట్కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరాటం ఉధృతమైంది. ప్రభుత్వం ట్రిపులార్ అలైన్మెంట్ వివరాలను మ్యాపుతో సహా హెచ్ఎండీఏ వెబ్సైట్లో పొందుపర్చిన మర�
యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. పరిగి పట్టణంలోని ఎరువుల షాపుల ఎదుట ఉద యం 6 గంటల నుంచే క్యూలో నిరీక్షించారు. అన్నదాతలకు ఒకటి, రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. పంటలకు సరిప�
ఇబ్రహీంపట్నంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం సమస్యల సుడి గుండంలో కొట్టుమిట్టాడుతున్నది. రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోగులకు మెరుగైన వైద్యం అందడ�
జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ బీఆర్ఎస్పార్టీ జిల్లా కార్యాలయం
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. ఓ వ్యాపారి 40 లక్షలను తీసుకెళ్తున్నాడనే సమాచారంతో అతడి కారును పలువురు దుండగులు వెంబడించారు. వ్యాపారి కారును ఢీకొట్టడమే కాకుండా, అ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.