కనీసం రోడ్లు కూడా సరిగాలేని చోట ఫోర్త్ సిటీ అంటూ రెండేండ్లుగా ఉదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహాలు బెడిసికొడుతూనే ఉన్నాయి. ఒకవైపు హైదరాబాద్ నగరంలో రియల్ రంగాన్ని కుదేలు చేసి..ఫోర్త్ సిటీ చుట్�
డివిజన్ల పునర్విభజన పూర్తిగా అశాస్త్రీయంగా.. అనాలోచితంగా ఉందంటూ..ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డివిజన్ల విభజన ప్రక్రియ సక్రమంగా, విధివిధానాలక�
జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 68 సీట్లు సాధించడంతో క్యాడర్ జోష్లో ఉన్నది. మిగిలిన రెండు విడతల్లోనూ అధిక స్థానాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించారు.
కనీస సౌకర్యాలు కల్పించే వరకు ధర్నాను విరమించేది లేదని మెడికల్ కళాశాల విద్యార్థులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగళ్పల్లిలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో అద్దె భవనంల
గ్రామ గ్రామాన బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించి బీఆర్ఎస్ జెండాను ఎగరేయాలని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా మ�
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణలో సర్కారు అడుగులు అనేక ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గందరగోళం నడుమ విలీన ప్రక్రియను పూర్తి చేసి జోన్లకు కేటాయించడంపై శివారు మున
Rare surgery | అత్యంత క్లిష్టమైన, అరుదైన శస్త్రచికిత్సను హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. బంగ్లాదేశ్కు చెందని మహిళ ప్రాణాలు కాపాడారు. మంగళవారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకర�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9న ‘విజయ్ దివాస్’గా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి అన్నారు.
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వికేంద్రీకరణ ఏకపక్షంగా కొనసాగుతున్నది. ప్రజలు, పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండా, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా 27 పురపాలికలను కలిపిన సర్కారు విక�
హెచ్ఎండీఏ పనితీరులో మార్పు వచ్చింది. గతంలో మాదిరి ప్రణాళికలు రూపొందించి, ఆచరణలో పెట్టే విధానం మరిచిపోయింది. ఎన్నడూ లేని విధంగా ట్రాన్స్క్షనల్ అడ్వైజరీలు(టీఏ) లేదా ఏజెన్సీలకు పనులు అప్పగించి, వారి సూచ
పంచాయతీ ఎన్నికల వేళ.. గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు రంగం లోకి దిగారు. ఊర్లలో ఇంటింటికీ తిరుగుతూ కేసీఆర్ హయాం�
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో నెలకొన్న సమస్యలు బల్దియా అధికారులకు సవాల్గా మారుతున్నది. శానిటేషన్, రోడ్లు, వీధి నిర్వహణ, నిర్మాణ రంగ అనుమతులకు తోడు తాజాగా ఆస్తిపన్ను లెక్కింపుపై గందరగో�