గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశమే హద్దుగా పెరగడానికి తోడు బుక్చేసిన సిలిండర్లు సకాలంలో అందకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం డొమస్టిక్ సిలిండర్
కష్టకాలంలో పార్టీతో ఉన్న నాయకులకు అధిష్ఠానం సముచిత ప్రాధాన్యమిస్తుందని.. ఈ విషయంలో అధైర్యపడొద్దని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడి అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటా లు చేస్తూ ప్రజలకు భరో�
వర్షాకాలం ముగిసే వరకు నగరంలో ఎలాంటి కొత్త సెల్లార్ తవ్వకాలకు అనుమతి ఇచ్చేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే తవ్విన సెల్లార్లలో వర్షపు నీరు నిలవకుండా బిల్డర్లు, డెవలపర్లు సొంత ఖర్చులతో మోటర్ల�
కూలీల స్టే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఫార్మా బాధిత రైతులు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చె
Sabitha Indra Reddy | వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం మూలమాడ గ్రామ సర్పంచ్ కుటుంబాన్ని, కిష్టయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పరామర్శించారు.
మహానగరం చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూములను నగదుగా మార్చుకునేందుకు హెచ్ఎండీఏ సరికొత్త స్కెచ్ వేసింది. రాబోయే ఆరు నెలల పాటు నిరంతరాయంగా భూముల వేలం నిర్వహించి, ఏకంగా రూ. 12వేల కోట్లు రాబట్టడమే లక్ష్యంగా
సిటీలోవాణిజ్య గ్యాస్ ధరలు హడలెత్తిస్తున్నాయి. వరుస పెంపుతో కేంద్రం వినియోగదారుల నడ్డి విరుస్తున్నది. ఇటీవల రూ.52 పెంపుతో నగరంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రూ.3,367 అయింది. ఇప్పటి వరకు ఆరు నెలల్లో చమురు సంస్ధల�
పచ్చని పంట పొలాలతో విరాజిల్లుతున్న సిద్ధాపూర్లో కాలుష్యాన్ని నింపే డంపింగ్ యార్డు వద్దే..వద్దని బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమ కమిటీ చైర్మన్ ఎమ్మె సత్యనారాయణ అన్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటు వ్యతిరేక ఉద�
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం తాండూరు నియోజకవర్గంలో..అలాగే, హైదరాబాద్ మణికొండలోని రోహిత్రెడ్డి నివాసంలో వేడుకలు ఘనంగా జరిగియి. నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకు�
నగరంలోని నాసర్ పోలో-ఈక్వెస్ట్రియన్ అకాడమీ హైదరాబాద్ హార్స్ షో సమ్మర్ చాంపియన్షిప్ టూర్ 2ను విజయవంతంగా నిర్వహించింది. అకాడమీకి చెందిన అత్యాధునిక ఈక్వెస్ట్రియన్ సౌకర్యాల వద్ద 3 రోజుల పాటు నిర్వ�
అబ్దుల్లాపూర్మెట్లోని మూడు దుఖానాలలో చోరీ జరిగింది. శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఓ ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల దుకాణంతో పాటు మరో రెండు షాపుల్లో చోరీలు చేసారు.
Hyderabad Student | మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో హత్యకు గురయ్యాడు. ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లినపుడు దుండగులు అతనిని గన్తో కాల్చిచంపారు.
కొహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణానికి శనివారం సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన నేపథ్యం లో పలువురు రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి నాగోల్ పోలీస్స్టేషన్కు తరలించారు. కొహెడలో పండ్ల మార్కె�
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శంకర్పల్లి సీఐ మిర్ముదాసర్ అలీ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ బాలిక (15)కు ఓ గ్రామానికి చెందిన డ్రైవర్గా పనిచేస్తున�
జిల్లాలో ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్సిటీకోసం నిర్మించ తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు భాధిత రైతులకు పరిహారంలో ప్రభు త్వం సరైన స్పష్టత ఇవ్వటం లేదు. గ్రీన్ఫీల్డ్ భూనిర్వాసితులందరికీ ఒకే రకంగా �