Farmers Protest | రోజుకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి 8 గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగా రాయి సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నా చేశారు గ�
Mee Seva | రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 22ఏ నిషేధిత జాబితా ప్రకంపనలు బాధితులను ఇంకా వెంటాడుతూనే ఉ న్నాయి. నిషేధిత భూముల జాబితా త యారీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టా భూములు సైతం అందులోకి వెళ్లా యి.
Road accident | కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శామీర్పేట నుండి కీసర వైపు వెళ్తున్న టిప్పర్ను కారు వెనుక నుండి ఢీకొట్టింది.
Software Employee | సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావన మేడ్చల్లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు కూడా దిగింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కోరుతూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కలిసేందుకు ముంబైకి వెళ్లి�
Realtor Suicide : రాజకీయ నాయకుల వేధింపులు తాళలేక హోమ్ ల్యాండ్ అధినేత, ప్రముఖ రియల్టర్ రాంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. స్వగ్రామం నేదునూరులోని ఫామ్ హౌస్లో గురువారం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రాస్తారోకో చేపట్టారు.
రేవంత్ సర్కార్ కుట్రలకు తెరలేపింది. బీఆర్ఎస్ అధినేత, తొలి సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం ముట్టడికి కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చలో అసెంబ్లీ, రైతు దీక్షలు, నిరసన కార్యక్రమాలకు వెళ్లకుండా తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. కంటోన్మెంట్, గజ్వేల్�
మన్నెగూడలోని రాజేశ్వర్రెడ్డి పౌల్ట్రీ ఫామ్లో కోడిపందేలు, పేకాట నిర్వహిస్తూ నగదు పందెం కాస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ, ఆదిభట్ల పోలీసులు శనివారం సాయంత్రం దాడి చేశారు.
Police Vehicle |సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇలాకాలోనే పోలీస్ వాహనాలకు డీజిల్ కరువైంది. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత�