Hyderabad Police | హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న కేసులు కొందరు పోలీసులకు కాసులు కురిపిస్తున్నాయి. కేసు తీవ్రతను బట్టి రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ కమిషన�
GHMC Act | అవుట ర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బ న్) మూడు కార్పొరేష న్ల కు వ ర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మ హా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) చ ట్టం స్థానంలో కోర్ అర్బ న్ చ ట్టం తయారు చేయాల ని ముఖ్య మంత్రి రేవ
Kallapur Farmers | ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకొనేది లేదని రైతులు హెచ్చరించారు. భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం ఎదుట కాళ్లపూర్ రైతులు శుక్రవార�
రంగారెడ్డి జిల్లాలో ఇటీవల ముగిసిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లెక్కలు చూపించడంలో లేటు చేస్తే వేటు తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మహానగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త, వ్యర్థాలను కాలుస్తూ కాలుష్య కాసారంగా మారుస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా మున్సిపల్ వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలను దహనం చేస్తూ విష వాయువులను వెదజల�
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన పూర్తి రికార్డులు, లైవ్ టెలికాస్ట్ వీడియో క్లిప్పింగులను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది.
మూసీ పునరుజ్జీవం పేరిట బాధితులకు పరిహారం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిహాసమాడుతున్నది. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు అధికారులు తలో మాట మాట్ల
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సిబ్బందిపై మంత్రి వేటు వేశారు. శుక్రవారం మ్రంతి కొండా సురేఖ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి అంశాల్లో లోపించిన స్పష్టతపై ఆమె అధికారులపై �
ట్రై కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త వెలుగుల ప్రాజెక్టు వెనుక చీకటి రాజకీయం మొదలైందా? కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించే ఈ భారీ కాంట్రాక్టును దకించుకునేందుకు ముఖ్య నేత అనుచరుడు రంగంల
సైబర్నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగికి టోకరా వేశారు. మేడపల్లికి చెందిన బాధితుడి ఫోన్ నంబర్కు సైబర్ నేరస్తులు ఎల్కేపీ వీఐపీ వన్ టూ వన్ సర్వీస్ గ్రూప్, ఎల్కేపీ-77 అడ్వయిజరీ గ్రూప్ల పేర్లతో ఉన్న వా�
సబర్మతి రివర్ ప్రాజెక్టు దేశానికి ఆదర్శం. కానీ ఇప్పుడు ఆ నదియే అత్యంత దయనీయంగా బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్తో దేశంలోనే రెండో కలుషిత నదిగా గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు రెండో దశ నిర్మాణ పన