Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో అర్ధరాత్రి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష నిర్వహిస్తున్న బహదూర్గూడ రైతులను అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో దొంగలు పడ్డారని, పేద మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తిక్రెడ్డి మండిపడ్డారు. బహదూర్గూడ గ్రామ పరిధిలో రైతులకు చెందిన సుమ�
యూత్ డిక్లరేషన్ పేరిట రెండు లక్షలు ఉద్యోగాలు వేస్తామని విద్యార్థులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నది. పీజీలు, పీహెచ్డీలు పూర్తయినా ఉద్యోగాలు రా
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టర్లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 20న తాత్కాలికంగా రద్దు చేసినట్టు కలెక్టర్లు నారాయణరెడ్డి, దీపక్తివారీ
Patlolla Karthik Reddy | బహదూర్గూడలో 650 ఎకరాల భూమిని కాంగ్రెస్ సర్కార్ బలవంతంగా స్వాధీనం చేసుకుంటుండగా అడ్డుకున్నందుకు మహిళలు, గ్రామస్తులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని అడ్డుకున్న బీఆర్ఎస్ నేత పట
KTR | రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు.. భవిష్యత్ నిర్ణేతలు మీరే అని యువతను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి యువతను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
KTR | యువత కోసం బీఆర్ఎస్ తెగించి కొట్లాడుతున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. యూత్ ఉత్సాహం చూస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డికి మూడినట్లే కనిపిస్తుందని అన్నారు.
RS Praveen Kumar | ఎట్టకేలకు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బయల్దేరారు. పోలీసులతో వాగ్వాదం అనంతరం.. హౌస్ అరెస్టు నుంచి బయటపడి సభకు బయల్దేరిన�
KTR | హైదరాబాద్ సరూర్నగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయల్దేరారు. ఈ సందర్భంగా మలక్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
Pochampally Srinivas Reddy | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా ఉందని ఎమ్మెల్సీ, శాసనమండలిలో �
ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ ఖూనీ చేస్తున్నదని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు విమర్శించారు. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు సభకు మొదట ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా.. హైకోర్టు జోక్యంతో అనుమతి లభించిందని తె�