గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు తమ పట్టా భూములను తీసుకోవద్దని గిరిజన రైతులు పట్టుబడుతున్నారు. పట్టా భూముల జోలికొస్తే ఊరుకునేదిలేదని వారు సర్కారును హెచ్చరిస్తున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా వాటిలో నివసించాలని, లేకపోతే కేటాయింపులు రద్దు చేస్తామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు.
అంచనాలు, అంతకు మించిన ప్రచార ఆర్భాటంతో ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీ సాక్షిగా తన అసలు రంగును బయటపెట్టుకున్నది. మూసీ ప్రాజెక్టుపై కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చేసిన ప్రకటనల�
Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు వల్ల పరీవాహక ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా బతుకీడుస్తున్నారు. ఎప్పుడు ఏ అధికారి వచ్చి తమ ఇండ్లకు మార్కింగులు వేస్తారో.. ఎప్పుడు ఎవ�
మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం రూ.9లక్షల విలువైన 76.77గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీకుష్ను రెండు కేసుల్లో స్వాధీనం చేసకున్నారు.
సాధారణంగా సిబ్బంది అవినీతి చేస్తే అధికారి చర్య తీసుకుంటారు.. అధికారి అక్రమాలకు పాల్పడితే ఉన్నతాధికారులు స్పందించి వేటు వేస్తారు.. చివరకు అందరూ మిలాఖతై ప్రజల సొమ్మును దండుకుంటే విజిలెన్స్ విభాగం అక్రమ�
దక్షిణ డిస్కం రోజుకొక వివాదంతో వార్తల్లోకెక్కుతోంది. తాజాగా విడుదలైన డిప్యుటేషన్ ఉత్తర్వులు ప్రస్తుతం ఎస్పీడీసీఎల్కు సీఎండీ ఎవరనే ప్రశ్నకు దారితీశాయి. పాత సీఎండీ ముషారఫ్ పేరుతో ఇచ్చిన జీవోతో అసల�
కూకట్పల్లిలో కోటి రూపాయల దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. హవాలా డబ్బుపై కన్నేసిన ఖుస్రుద్దీన్ తానే డబ్బులు తీసుకుని తనపై దాడిచేయించుకుని డబ్బులు కొట్టేశాడు. ఖుస్రుద్దీన్ ద్విచక్రవాహనంపై రూ.క�
తమ సమస్యలు పరిష్కరించాలని టీచర్లు కోరుతున్నారు. ఇష్టానుసారంగా బదిలీల పేరుతో వేధించడం, డబుల్ డ్యూటీలతో ఒత్తిడి తీసుకువస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల డ్యూటీలు, మూల్యాంకన పనులు చేయించుక
బడంగ్పేట్ సర్కిల్లో జరిగిన అవక తవకల పై సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు జరిపిన మరుసటి రోజే డీఈ వెంకన్నపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వెంకన్నను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాలకు వాడే (Domestic) గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్న వారిపై పౌరసరఫరాల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.