కాంగ్రెస్ ప్రభు త్వం, సీఎం రేవంత్రెడ్డి మూసీ పరీవాహక ప్రాంతంలోని పేద ల ఇండ్లను చెరబట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యా �
ఆధునిక జీవనశైలిలో ఊబకాయం తీవ్ర సమస్యగా మారింది. ఊబకాయం కారణంగా బరువు పెరగడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. ఊబకాయంలో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు తాజాగా అపోలో దవాఖాన�
నియోపోలీస్.. గ్రేటర్ హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన ప్రాంతం..ఎకరం ధర రూ. 150కోట్ల పైమాటే.. గద్దల్లా వాలిన ప్రభుత్వ పెద్దలు, ముఖ్యనేత అనుచరులు ఈ ప్రాంతాన్ని అక్రమార్కులకు కామధేనువుగా మార్చారు. భూములను కొల్లగ
జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)పై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గత రెండు, మూడేండ్లుగా రుణాలను తిరిగి చెల్లించని సంఘాల నుంచి రికవరీ చేసేం�
గత 15రోజుల నుండి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీరాల రమేష్ అన్నారు.
పేదల సొంతింటిని నిర్వీర్యం చేసే కాంగ్రెస్ చేపట్టిన మూసీ ప్రాజెక్టుతో మరో ప్రజా యుద్ధం మొదలయ్యేలా ఉంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలతో విసిగిపోతున్న మూసీ పరివాహాక ప్రాంత బాధితుల�
పేదల గూడు కూలగొట్టి, వేల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ సృష్టించిన కన్నీటీ సునామీ మూసీ ప్రాజెక్టు అని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు కంటి న
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన ఓ వ్యక్తి ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు చనిపోయారు. పాదచారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వనస్థలిపురం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... న
భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకురాగా.. ఆ పోర్టల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని రద్దు చేసి.. భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. పే�
Venkatadri Express | వెంకటాద్రి ఎక్స్ప్రెస్పై శంషాబాద్ సమీపంలోని తిమ్మాపూర్ వద్ద 30 మంది గ్యాంగ్ రాళ్ల దాడికి తెగబడింది. గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకోవడానికి యత్నించారు. కానీ వారు తప్పిం
పరిగి మండలం రాపోల్, కాళ్లపూర్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన ఇండస్ట్రియల్ పార్కుకు వ్యతిరేకంగా అన్నదాతలు నెలరోజులుగా ఉద్యమిస్తున్నారు. భూ సేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని ప్రభు
జిల్లాలోని పరిగి మండలం రాపోల్, కాళ్లపూర్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు వ్యతిరేకంగా అన్నదాతలు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పార్కు మాకొద్దు, మా కుటుంబాలను రోడ్డున పడేయవద్దంటూ రైతులు గత 50 ర�