వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు రైతులకు సాగు నీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు వేసినా భయపడకుండా 90 శాతం పూర్తి చేశామని.. కేవలం పంపులు నడపడమే మిగ
ఇటీవల ఎగువన కురిసిన వర్షాలతో జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. దీంతో హిమాయత్సాగర్కు వరద నీరు భారీ స్థాయిలో వచ్చి చేరుతున్నది. హిమాయత్సాగర్ ఫుల్ ట్యాంక్ లెవల్ సామర్థ్యం 1763.50 ఉండగా, ప్రస్తుత నీటి మ�
గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 8గంటల వరకు నగరంలోని షేక్పేటలో 1.43సెం.మీలు, శ్రీనగర్ కాలనీలో 1.0 సెం.మీలు, ఆర్.సి.పురంలో 8 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వె�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్ నుండి తిరిగి వచ్చే క్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర పార్టీ సీనియర్ నేతలతో కలిసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెల�
KTR | రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలోని తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ యాదిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వార�
KTR | మూసీ నది పుట్టిన జన్మస్థలంలోనే చెట్లను చంపేసి.. కిందికి వెళ్లి మూసీ సుందరీకరణ చేస్తామనడం కేవలం కమిషన్ల కోసమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసి వి�
Patnam Mahender Reddy : పోలియో మహమ్మారిని తరిమికొట్టి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి పౌరుడు కంకణ బద్దులు కావల్సిన అవసరం ఉందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం చే�
KTR | గడ్డం ప్రసాద్ గారు గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి.. కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయాడు.. మాకు ప్రభుత్వం నడుపొస్తలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .
KTR | వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వికారాబాద్కు చేరుకున్నారు.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సర్పై అవగాహన, సభ్యత్వ నమోదు కా
ఆబ్కారీ శాఖలో పదోన్నతులు వచ్చినా పోస్టింగ్లేని విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. సుధీర్ఘ కాలం తరువాత ఆ శాఖలోని కానిస్టేబుళ్లు, సీఐలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్�
వానకాలంలో వరుణుడు మొహం చాటేయడంతో అన్నదాతల్లో రోజురోజుకూ అసహనం పెరిగిపోతున్నది. అదును దాటుతున్నా వర్షాలు కురియకపోవడంతో పంటలేసేందుకు సిద్ధం చేసిన దుక్కులు వెక్కిరిస్తున్నాయి. నాటేందుకు సిద్ధంగా ఉన్న న
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బండరావిరాల గ్రామంలో ప్రతిపాది త ఎకోటౌన్ డంపింగ్యార్డు ఏర్పాటును వ్య తిరేకిస్తూ ఈ నెల 29న చేపట్టనున్న రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు �
ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల కార్యకలాపాలకు ఇకపై ఆర్టీఓలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.. ఎటువంటి అనాధికార వ్యక్తులు కార్యాలయాల్లో పనులు చక్కబెట్టే విధానంపై కఠిన చర్యలు ఉండనున్నాయి.. జూన్ 24న ‘ఏజెంట్లదే రాజ