గ్రేటర్ హైదరాబాద్కు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలికి అవినీతి మరక అంటుకున్నది. అధికారుల అవినీతి బాగోతం బట్టబయలవుతున్నది. తాగు నీటి సరఫరా, నిర్వహణ పేరిట పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నట్లు త
ఎన్నికల విధులంటే రాత్రింబవళ్లు కష్టపడి, అప్పులు తెచ్చి మరీ పనులు పూర్తి చేసిన మున్సిపల్ కాంట్రాక్టర్లను జీహెచ్ఎంసీ అధికారులు తీవ్రంగా వంచిస్తున్నారని తెలంగాణ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కాంట్రాక్టర్�
సుమారు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేసి జిల్లా ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మిషన్ భగీరథ పథకంపై పర్యవేక్షణ కరువైంది. గత నెల రోజులుగా పంపింగ్ హౌస్�
భానుడి భగభగతో రైతులు సాగు చేసిన వరి పంట చేతికొచ్చే సమయానికి ఎండిపోతున్నది. మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన రైతు డప్పు బాలస్వామి సర్వేనంబర్ 138లోని రెండెకరాల్లో వరి పంటను సాగు చేశాడు.
తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్చెరువుకు ఆక్రమణలతో దాని ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఓ వైపు కబ్జారాయుళ్లు చెరువును ఎక్కడికక్కడ చెరపడుతుండగా...మరోవైపు ఓ నిర్మాణ సంస్థ చెరువు కట్టను తోడేస్తుండ�
వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ఫలితంగా గడిచిన రెండేళ్ల మాదిరిగానే ఈ సారి వర్షాకాలంలో వరద ముంపు సమస్య నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేయనున్నది. నిధుల లేమి ప
సినిమా షూటింగ్లో పని ఉందంటూ యువతిని బైక్ మీద ఎక్కించుకుని గదిలో రెండ్రోజుల పాటు బంధించి లైంగికదాడి చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అనాథ శరణా�
జీహెచ్ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీ సేవా వాట్సప్, చాట్బాట్ ద్వారా అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలకు మరింత సౌకర్యం, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించినట్లు ఎలక్ట్రాన
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి యాప్రాల్-కౌకూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మొత్తం రూ.3.71కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందనే ధ్యాసే సీఎం రేవంత్రెడ్డికి లేదని, కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి అటు ప్రజలకు ఇటు రైతులకు అరిగోస తప్పడం లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్�
మొయినాబాద్లోని ఫామ్హౌస్లో వెలుగులో చూసిన జంట హత్యల కేసులో భయానక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్పు ఇచ్చిన వారిని వరుసగా మట్టు పెట్టేందుకు ఓ మహిళతో కలిసి మరో ఇద్దరు వ్యక్తులు కుట్ర చేశారని, అందులో ఇ
ప్రజలు, రైతులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల వారు మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉన్నద�
కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ఫిర్యాదులు పోటెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయ�