రాత్రికి రాత్రే లక్షలాది మంది ప్రజల ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా 22ఏ (నిషేధిత జాబితా)లో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు
“అదిగో పులి అంటే ఇదిగో తోక” అన్న చందంగా తయారైంది కొంతమంది ఆటో యూనియన్ జేఏసీ నాయకుల తీరు. సమస్యల పేరుతో పదేపదే ఆందోళనలకు పిలుపునివ్వడం.. చివరకు చర్చల పేరుతో వెనకి తగ్గడం పరిపాటిగా మారిందని కొందరు డ్రైవర్�
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని వీడటంలేదు. డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను బయటపెట్టకుండానే భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ పేరిట పరీవాహక ప్రజలను ఇబ్బందులకు గ
కోర్ సిటీలో విలువైన భూములను కనుమరుగు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు అడుగులు వేస్తోంది. భవిష్యత్ అవసరాలపై ఏమాత్రం అంచనా లేకుండా, కోట్లు విలువ చేసే ఆస్తులుగా తీర్చిదిద్దాల్సింది పోయి.. వేలానికి పె�
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను కట్టడి చేసేందుకు డ్రోన్ కెమెరాలను అస్త్రంగా మలుచుకుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నేరాలను కట్టడి చేస్తూ అసాంఘిక శక్తులకు చెక్ పెడుతున్నారు. క్షేత్ర
Harish Rao | ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టామంటున్నారు. మర్యాద కొద్దీ తీసి.. తప్పు చేసిన వాడిని శిక్షించి నిర్ణయం తీసుకుంటే మీరు బతుకుతరు. పరిష్కరించకపోతే ఈ ప్రజల పాదాల కింద నలిగి చస్తరు జాగ్రత్త అని మాజీ
Harish Rao | ఇవాళ ఒక భూమి, రెండు భూములను కాదు.. లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి కంటినిండా నిద్రలేకుండా చేశారన్నారు. తప్పు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదని.. నువ్వు తప్పు చేస్తే
జిల్లాలో 22 ఏ నిషేధిత జాబితాపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జాబితా తయారీలో దొర్లిన తప్పులపై పునఃసమీక్ష చేస్తున్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మిగిలిన అన్ని పనులను పక్
ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నవారిని వారికి లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు వచ్చేలా చేస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. ఈ దందా
నగరంలో అక్రమ ఆయుధాల దందా ఆందోళన కల్గిస్తుంది. బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన ఆయుధ తయారీ ముఠాలు సిటీని వ్యాపారానికి వేదికగా మార్చుకుంటున్నాయి. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్�
ఉల్లిగడ్డ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన ఉల్లిగడ్డ మార్కెట్ (మలక్పేట-న్యూమార్కెట్)లో పదిరోజుల క్రితం రూ.15 నుంచి రూ.28 (కిలో) ధర పలికిన ఉల్లిగడ్డ .. శనివారం రూ.36 నుంచి రూ.46 వరకు ధర ప
వికారాబాద్ జిల్లాలో ఎర్రమట్టి, సుద్ద గనుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు లీజు గడువు ముగిసినా.. అనుమతులు ఒకచోట తీసుకోని మరో చోట తవ్వకాలు జరుపుతున్నా మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోప�