సొంత నియోజకవర్గంలో ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) షాకిచ్చారు. కొడంగల్ (Kodangal) నుంచి విద్యా సంస్థల తరలింపునకు నిరసగా ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛంగా బంద్ (Kodangal Bandh) పాటిస్తున్నారు.
రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయాలు (Sub Registrar Office) అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయి. ఈ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఓ వైపు ఏసీబీ అధికారులు (ACB Raids) దాడులు జరుపుతున్నా అధికారుల తీర�
ఒక పక్క సాధారణ ట్రాఫిక్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులకు.. మరోపక్క యూ టర్న్ల వద్ద చుక్కలు కన్పిస్తున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఈ సమస్య రోజు రోజుకు జఠిలమవుతున్నది. ట్రాఫిక్ సాఫీగా వెళ
హైదరాబాద్ మెట్రో విస్తరణలో భాగంగా రెండో దశపై గంపెడాశలు పెట్టుకున్న రేవంత్ సర్కార్కు కేంద్రం ఝలక్ ఇచ్చిందా? ఏడాదిగా రెండో దశ డీపీఆర్ను నానబెట్టిన కేంద్ర సర్కారు మొదటి దశపై పెట్టిన పీటముడిని చాకచక్
Kondurg : రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చెక్కలగూడ(Chekkalaguda)లో అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. ఆదివారం సాయంత్రం షార్ట్ సర్యూట్కారణంగా అంజయ్య అనే వ్యక్తి ఇంట్లో మంటలు చెలరేగాయి.
Laxmi Ganapathi Park | చెట్లను రక్షించాల్సిన అధికారులే కాంట్రాక్టర్కు సహకరించి కాలనీపార్కులో ఉన్న చెట్లను తుదముట్టించారు. ఇంత జరిగినా ఫారెస్ట్ అధికారులు అటువైపు చూడకపోవడం గమనార్హం.
వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే, ప్రపంచ నవజాత శిశువుల వారోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాలెడ్జ్ సిటీలోని టీ వర్క్స్ సమీపంలో 4వ ఎడిషన్ ప్రీమిథాన్ ది హోపన్ను నిర్వహించి
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనుల్లో కమీషన్ల వార్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చినికి చినికి ఇది గాలివానలా మారే ప్రమాదముందంటూ ప్రభుత్వ పెద్దలు కొందరు రంగంలోకి దిగినట్లు �
జిల్లాలో రుణాలు పొంది తిరిగి చెల్లించని స్వయం సహాయక సంఘాలపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మొండికేసిన స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలను రికవరీ చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి
నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని వచ్చే తప్పుడు మెసేజ్లకు వినియోగదారులు స్పందించవద్దని జలమండలి సూచించింది. గుర్తుతెలియని వారు అలాంటి తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తమ దృష్టి�
కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి జరగకపోవడంతో పట్టణ ప్రజల ఆశలు ఆవిరి అవుతున్నాయి. మున్సిపల్కు నిధులు వస్తే ముందుగా వెనుకబడిన వార్డులను అభివృద్ధి చేస్తారని ఆయా వార్డుల ప్రజలు వెయ్యి �
జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలకు అనుమతులిస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. జిల్లాలోన�
కొండాపూర్, నవంబర్ 22 : చందా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ (Papireddy Colony)లో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ (Cordon Search) చేపట్టారు. అనంతరం కాలనీవాసులతో కమ్యునిటీ కనెక్ట్ నిర్వహించారు.
కాన్పు కోసం ప్రైవేట్ దవాఖాన కెళ్తే సిజేరియన్లు చేస్తున్నారు. కాసుల కోసం అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేస్తూ వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.