కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతోనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్�
మెట్రో సంస్థ అందిస్తున్న సేవలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఆర్టీసీ బస్సులకంటే ఎక్కువ ఛార్జీలతో మెట్రోలో ప్రయాణిస్తున్నా... తమకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో మెట్రో సంస్థ విఫలం అవుతుందని ఆవేదన చ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు మాయమయ్యాయని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ తెలిపారు. బుధవారం వికారాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ �
మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీల పేరుతో బాకీ పడ్డ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
మండలంలోని ఉడిమేశ్వరం గ్రామ శివారులో కొనసాగుతున్న దౌల్తాబాద్ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు దసరా సెలవులు ముగిసిన అనంతరం ఆలస్యంగా వచ్చారంటూ మంగళవారం అనుమతించకుండా ఉపాధ్యాయులు గేటును మూసేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలోని అన్ని ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎంపీపీ, జడ్పీటీ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ప్రధానంగా జడ్పీ పీఠం కైవసానికి చర్యలు చేపట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దొంగల్లా చూ స్తున్నదని..ఎలాంటి తప్పులు చేయకున్నా ఠాణాకు తరలించడం ఏమిటని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపా రు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై మీడియా సమావేశాన్ని న�