జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షం కర్షకులకు కన్నీళ్లు మిగిల్చింది. చేతికొచ్చిన వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. జరిగిన పంటనష్టాన్ని వ్యవసాయాధికారులు గురువారం �
అరకొర బస్సులతో గ్రామీణ ప్రాంత ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో వారు సరిపడా బస్సుల్లేకపోవడంతో ఫుట్బోర్డులో �
మాయమాట లు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికతో భూస్థాపితం కానున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం రాజేంద్రనగర్ బీఆ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మొంథా తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. వాగులు, వంకలు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ శ్రేణులు సత్తా చాటాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన ముడిమ్యాల పీఏసీఎస్ డైరెక్ట�
Rangareddy | రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా నేటికీ చెరువులు, డ్యాంలు, కుంటల్లో చేపపిల్లల పంపిణీ జరగలేదు. దీంతో మత్స్యకారులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో మంగళవారం అల్పాహారం అందక విద్యార్థులు పస్తులతో పాఠశాలలకు వెళ్లారు. ఈ వసతి గృహంలో సుమారు 45 మంది విద్యార్థులు ఉంటూ పలు పాఠశాలల్లో చదువుకుంటున్నారు.
బీఆర్ఎస్ పాలనలో అన్ని కులవృత్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్.. వాటి పూర్వవైభవానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే అన్ని నిరుపేద నాయీబ్రాహ్మణులకు సెలూన్ నిర్వహణ భారం తప్పించేందు�
గ్రేటర్లో పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి కల ఆమడ దూరంలో ఉంది. రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అటకెక్కించింది.
మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విజయవాడ, విశాఖపట్నం,రాజమండ్రి వెళ్లాల్సిన విమానాలు రద్దు చేసినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్టు అధికారులు మంగళవారం తెలిపారు.