మొక్కజొన్న పంట చేతికొచ్చినా..ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడ విక్రయించాలో తెలియక అన్నదాతలు తమ పంటను పొలంలో ఉంచారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు మొక్కజొన్న పంటే ప్ర�
పదోతరగతి ఫలితాల్లో జిల్లా 31వ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన రిజల్ట్స్లో జిల్లా ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. వరుసగా నాలుగో ఏటా కూడా చివరి స్థానంలోనే నిలిచింది. అయితే గతేడాదితో
‘ఫ్యూచర్సిటీ విషయంలో కొంతమందికి కష్టం ఉంది. సరైన నష్టపరిహారం రాలేదన్న బాధ కొందరి రైతుల్లో ఉన్నది. ఫ్యూచర్సిటీలో భూములు కోల్పోతున్న వారు డబ్బులు తీసుకొని కొంచెం దూరంలో స్థలాలు కొనుకోవచ్చు’ అంటూ రాష్ట
మాడ్గుల మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడైన గోవింద్ శ్రీధర్ బ్లాక్ వాయిస్ సం స్థను స్థాపించి నియోజకవర్గంలో చాలా చోట్ల గ్రంథాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు ఓపెన్ జిమ్ లు, �
Hyderabad | నార్సింగి సర్కిల్ పరిధిలోని కోకాపేట సోమవారం రాత్రి బాస్లింగ్ ఘటనతో ఉలిక్కిపడింది. కోకాపేట ప్రీమియర్ ఆసుపత్రి వెనకాల గోద్రెజ్ నిర్మాణ రంగ సంస్థకు సంబంధించిన ఓ భారీ వెంచర్ నిర్మాణ పనుల్లో భాగం�
జిల్లాలో ఎండల తీవ్రత పూర్తిగా పెరగకముందే కరెంట్ కోతలు విధిస్తున్నారు. కరెంట్ ఎప్పుడొస్తదా అని ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్�
బల్దియా పరిధిలో ప్రజల అవసరాలకు కేటాయించిన నిధులను కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులకు ఉద్దేశించిన ఇన్స్టంట్ రిపే�
శివార్లలో ఖాళీ ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి స్వాహా చేస్తున్న ముఠాల వ్యవహారంలో సబ్రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది పాత్రపై మల్కాజిగిరి పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం కీసర పరిసర ప్రాంతాలలో �