లక్షన్నర కోట్లతో అందుకున్న ‘మూసీ’ రాగం మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నది. డీపీఆర్ చేయాలంటే అమరావతి గ్రాఫిక్స్ చేసిన సులభం కాదని, సుందరీకరణ అంటే కూల్చినంత తేలిక కాదని ప్రభుత్�
‘మూసీ సుందరీకరణలో భాగంగా గాంధీసరోవర్ ప్రాజెక్టు కోసం అపార్ట్మెంటు ఖాళీ చేయాల్సిందే.. ప్రభుత్వం పరిహారం ఎంత ఇస్తే.. అంత తీసుకోవాల్సిందే.. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది కాబట�
జిల్లా రైతాంగానికి ఎరువు కష్టాలు తప్పడం లేదు. సాగుకు చేదోడుగా ఉండి సకాలంలో ఎరువులను అందించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాప్ల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నా యి. మొదట పత్తి పంటను అమ్మేందుకు యాప్
: మండలంలోని రైతులు వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ఫార్మ్ పాండ్ల ఏర్పాటు, వనమహోత్సవం-2026లో భాగంగా మొకల పంపిణీ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారులు సూచించారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్�
నిరుపేద రోగులకు ఆశా జోత్యిగా పేరున్న నిలోఫర్ దవాఖాన కొంత మంది అవినీతి అధికారులు, సిబ్బంది కారణంగా అబాసు పాలవుతున్నది. నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది పనిచేసే ఈ వైద్యశాలలో కొందరు అవినీతి, అక్రమ
నకిలీ మొబైల్ ఫోన్ల క్రయ విక్రయాలు, మొబైల్ ఫోన్ దొంగతనాలు అరికట్టడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షించేందుకు 2023, మే నెలలో www.ceir.gov.in (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సేవలను అంద
కాంగ్రెస్ హయాంలో కమీషన్ల దందా జోరుగా సాగుతున్నదనే ఆరోపణలున్నాయి. కమీషన్ల కోసం ఏకంగా అభివృద్ధి పనులనే అడ్డుకుంటున్నా రని పలువురు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏడాదిపాటు న�
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్)తో జిల్లాలో భారీగా ఓట్లు తగ్గనున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియకు మరో నాలుగు రోజులే గడువు ఉన్నది. గడువు ముంచుకొస్తున్నా నింపిన ఫారాలు ఇచ్చేందు కు ఓటర్లు ముందుకు రాకపోవడంతో జిల్ల
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్లోని తెలంగాణభవన్లో నిర్వహించిన జయంతి వేడుకలో కేటీఆర్తో కలిసి వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పాల్గొన్నారు.
రేవంత్ సర్కార్పై డ్రైవర్లు, యాప్ ఆధారిత కార్మికులు రగులుతున్నారు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహన యాప్, కనీస చార్జీలు, సామాజిక భద్రత అందిస్తా
మూసీనదికి చెత్త గండం పొంచి ఉన్నది. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బండరావిరాల వద్ద ప్రభుత్వం డంపింగ్ యార్డును ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. హైదరాబాద్ నగరం నుంచి ప్రవహించే మూసీ బండరావిరాల పక్క నుంచే �
ప్రమాదం అనుకోకుండా జరుగుతుంది. ఆ ప్రమాదంలో అదృష్టం బాగుంటే ఏం కాకపోవచ్చు. కానీ ఏదైనా జరగరానిది జరిగితే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందుకే వాహనం నడిపేటప్పుడు రోడ్డు నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో.. �
వాహనానికి నంబర్ ప్లేట్ సరిగ్గా లేదనో... చిన్న గీత పడిందనో.. నంబర్ప్లేట్పై ఇతర పేర్లు ఉండద్దనో ఇలా.. ఒకరు కెమెరాలతో చలాన్లు వేస్తుంటే.. మరొకరు బండిని రోడ్డు మధ్యలో అపేసి జరిమానాలు వేస్తుండడం.. వేసిన చలాన్�