జిల్లాలో రియల్ మాఫియా రెచ్చిపోతున్నది. కొంతమంది రిటైర్డ్ ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై నకిలీ ఓఆర్సీలు, తప్పుడు పత్రాలు సృష్టించి శివారు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నది. జి�
నిన్న మొన్నటి వరకు గ్రామపంచాయతీ ఎన్నికలతో సందడిగా ఉంది. ఈ ఎన్నికల సందడి ముగిసి పంచాయతీల్లో సర్పంచ్లు పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే మరో ఎన్నికల సంగ్రామం నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసి�
Blood collection | మేడ్చల్ జిల్లాలో పోలీసులు కీసర పీఎస్ పరిధి సత్యనారాయణ కాలనీలో సీక్రెట్గా మూగ జీవాల నుంచి రక్తం సేకరిస్తున్నట్టు గుర్తించారు. నిర్వాహకులు మటన్ షాపులో రక్తం సేకరించి బయటకు తరలిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన్నప్పటి నుంచి మాలలకు(Mala community) తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్(Mandala Bhaskar) మండి పడ్డారు.
అక్కడికెళితే దర్జాగా మద్యం సేవస్తూ హుక్కాను(Hookah )పీలుస్తూ మత్తులో మునిగితేలోచ్చు. ఎవరైనా చూస్తారన్న బెరుకు పోలీసులోస్తారన్న భయం లేకుండా నిర్వాహకులు చూసుకుంటారు.
మొయినాబాద్, జనవరి 01: అక్రమ నిర్మాణాలంటూ మున్సిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతల పర్వం వివాదాస్పదంగా మారింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిర్మాణాలు తమ ఇళ్లను కూల్చేశారని బాధితులు వాపోయారు.
Ganja | యువకుడు గంజాయి మొక్కలు పెంచుతున్నాడన్న పక్కాసమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు దాడులు చేపట్టారు. అక్రమంగా గంజాయిని సాగు చేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
కోట్పల్లి గ్రామ నూతన సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై దాడి హీయమైన చర్య అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శుభప్రద్ పటేల్ అన్నారు.