జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని కజ్జాకు యత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పార్కు స్థలం అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరార
Ram Charan | మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడి తారాస్థాయికి చేరుకుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియా�
హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆనన్య ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ రోగి బలయ్యాడు. గ్లాల్బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోవడానికి నడచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి.. శస్త్రచికిత్స జరిగిన రెండు రోజుల్లోనే ప్రాణాల�
మళ్లీ వచ్చేది గులాబీ జెండాయే, సీఎం అయ్యేది కేసీఆర్యే.. నాడు 24 గంటల కరెంట్ ఎలాగైతే ఇచ్చామో, అధికారంలోకి రాగానే మహానగరంలో 24 గంటల ఉచిత తాగునీరు ఇచ్చే బాధ్యత కూడా నాదే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ �
Hyderabad | హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానందనగర్ కాలనీలో బుధవారం మధ్యాహ్నం ఓ ఎలక్ట్రిక్ కారు బీభత్సం సృష్టించింది. వివేకానందనగర్ నుంచి ఆల్విన్ కాలనీ వైపు వెళ్తున్న కారు ఓవర్స్పీడ్త
వసంతనగర్ కాలనీలో సోసైటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాల కోసం షెటర్లు, షెడ్డులు ఏర్పాటు చేశారని, వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎంసీ, కూకట్పల్లి సర్కిల్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని కాలనీక
Newlyweds Suicide | నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకొని, నెల రోజులు గడవక ముందే నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కాలనీలో విషాదం నింపింది.
కూకట్పల్లిలో కోటి రూపాయల దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. హవాలా డబ్బుపై కన్నేసిన ఖుస్రుద్దీన్ తానే డబ్బులు తీసుకుని తనపై దాడిచేయించుకుని డబ్బులు కొట్టేశాడు. ఖుస్రుద్దీన్ ద్విచక్రవాహనంపై రూ.క�
SSC Exams | పదో తరగతి పరీక్షల నిర్వహణలో విద్యా శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కూకట్పల్లిలోని న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించారు. ఈ విషయం బయటకు రావడం�
కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో గ్రామస్తులను నిర్బంధించారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్ పాటిమీది ఆరోపించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తనను, తన అనుచరులను అరెస్టు చేసి కూకట్పల్లి పో�
కూకట్పల్లి నల్లచెరువులో భూములు కోల్పోయిన బాధితులను ఆదుకోవడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబానినికి న్యాయం చేయాలని టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఆదివ