22A Victim | ఇదే సర్వేనంబర్ మీద వెన కాలున్న ఓపెన్ ల్యాండ్ అంతా ఒక 100 ఎకరాలుంది. దాని మీద కన్నేసి ఇదంతా పెట్టారు.. ఈ 100 ఎకరాల కోసం జేఎన్టీయూ నుంచి మా దగ్గరికి వరకు ఈ రూల్ పెట్టారని కూకట్ పల్లి పరిధిలో మరో 22A బాధితుడు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని అత్యంత ఖరీదైన కూకట్పల్లి ప్రాంతంలో దాదాపు రూ.2వేల కోట్ల విలువైన సర్కారు భూమి దారాదత్తమైపోతున్నది..అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ) పరిధిలోకి వస్తుందని గతంలో స�
శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్నగర్ డివిజన్ మిత్రహిల్స్లో పార్కు స్థలాన్ని వేలం వేయటాన్ని వ్యతిరేకిస్తూ కాలనీ వాసులు, చిన్నారులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వేలం వద్దు పార్కు స్థల�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చిన విషయం
కాంగ్రెస్ నేతల సిఫారసుతో ఖమ్మం జిల్లాకు చెందిన వారికి కూకట్పల్లి కైత్లాపూర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయిస్తే స్థానిక నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. బు�
‘నగరం నడి బొడ్డున ప్రవహిస్తున్న ప్రధానమైన కూకట్పల్లి, బేగంపేట, జీడిమెట్ల నాలాల్లో కాలుష్య కారక రసాయనాలు నామమాత్రంగానే ఉన్నాయి. నీటిలో కరిగిన రసాయనాల వల్ల ప్రమాదం పెద్దగా లేదు. కేంద్ర కాలుష్య నియంత్రణ మ
Gottimukkala Padma Rao | ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్ర�
కూకట్పల్లి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తమాషా చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి వార్డు కార్యాలయ ప్రాంగణంలో అధికార�
బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే భారీగా జరిమానా విధించాలని, వందశాతం స్వచ్ఛతను సాధించేందుకు అసోసియేషన్ నేతలు ముందుకు రావడం అభినందనీయమని సీఎంసీ కమిషనర్ సృజన అన్నారు.
జీహెచ్ఎంసీ పార్కు స్థలాన్ని కజ్జాకు యత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పార్కు స్థలం అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరార
Ram Charan | మెగా పవర్స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడి తారాస్థాయికి చేరుకుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియా�
హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆనన్య ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఓ రోగి బలయ్యాడు. గ్లాల్బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోవడానికి నడచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి.. శస్త్రచికిత్స జరిగిన రెండు రోజుల్లోనే ప్రాణాల�