తిరుపతి నుంచి హైదరాబాద్ కొకైన్, ఇపిడ్రైన్ మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నించిన ఐదుగురిని బాలానగర్ ఎస్ఓటీ , కూకట్పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు.
కూకట్పల్లిలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా పట్టుబడింది. డ్రగ్స్ కేసులో ఐదుగురిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా నుంచి రూ.2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్, ఎఫిడ్రిన్ను స్వాధీనం చేసుకు�
MLA Madhavaram krishna rao | మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు బాగున్నాయని.. మోతీ నగర్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆపరేషన్ సిందూర్లో (Operation Sindoor) అమరులైన జవాన్లకు కూకట్పల్లి ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శనివారం కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్లోని గాంధీ విగ్రహ వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి అమరుడైన
Kajal Agarwal | ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హైదరాబాద్ కూకట్పల్లిలో ఆదివారం సందడి చేశారు. కేపీహెచ్బీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షోరూంను కాజల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాజ�
తండ్రి కంటనీరు రాకుండా వారి ఆశయ సాధన కోసం ఉన్నతంగా చదవాలని విద్యార్థులకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్లోని రెయిన్బో హై�
Kalyanalakshmi | కేపీహెచ్బీ కాలనీ, మే 2: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు వాగ్దానం చేశారని.. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న నేటికి తులం బంగారం ఇవ్వడం లే�
Kukatpally | రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీపై విరక్తి చెంది... ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నట్టు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఓ ఆటో ట్రాలీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి రోడ్డుపై వెళ్తున్న రెండు కార్లను, రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
BRS | బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ తొలగించారు. కూకట్పల్లి, కేపీహెచ్బీలో బీఆర్ఎస్ రజతోత్సవ ఫ్లెక్సీలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏర్పాటు చ�
MLA Krishna Rao | వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.