అభివృద్ధి కోసం నిధులు కేటాయించినా పనులు చేయడంలో అలసత్వం ఎందుకని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్ఎన్డీపీ, జీహెచ్ఎంసీ, హెచ�
హౌసింగ్బోర్డ్ భూములను ప్రభుత్వం అమ్ముకోవడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కేపీహెచ్బీకాలనీ 3వ రోడ్లోని వరసిద్ధి వినాయకస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అన
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. రోడ్డు దాటుతున్న మహిళను క్రేన్ వెహికిల్ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతిచెందగా.. టవర్బూమ్పై నుంచి జారిపడి ఓ కా�
కల్తీ కల్లు తాగిన ఘటనలో మరో మహిళ మృతి చెందింది. కూకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దొండి సునీత(42) తన కుమారుడు బాల్ రెడ్డితో కలిసి కూకట్పల్లి ఇంద్రహీల్స్లో నివాసం ఉంటున్నది.
కూకట్పల్లి కల్తీ కల్లు మరణాలతో ఎట్టకేలకు ఆబ్కారీ శాఖ మత్తు వీడింది. పది మంది ప్రాణాలు పోతే తప్పా అటు ఎక్సైజ్ అధికారులుగాని, ఇటు ప్రభుత్వం గాని కళ్లు తెరవలేదు.
తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులు బాలుర పాఠశాల, కళాశాల కూకట్పల్లి ప్రిన్సిపాల్ రమణిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు.
నగరంలో కల్తీకల్లు పంజా విసురుతోన్నది. ఇటీవల కూకట్పల్లి, బాలానగర్ పరిధిలోని కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు కాటేసింది. ఇది మరువక ముందే కుత్బుల్లాపూర్లోని కల్లు కాంపౌండ్లో కల్లు సేవించిన ఓ ఇద్దరు దంపత�
కూకట్పల్లి కల్తీకల్లు (Kalthi Kallu) ఘటనలో మరొకరు చనిపోయారు. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న గంగమణి మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
Kukatpally | కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో నిన్న స్వరూప అనే మహిళ మృతి చెందగా.. బుధవారం సీతారాం, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మ మృతి చెందారు. చనిపోయిన వారి మృతదేహాలను గాంధీ ఆసుపత్రిక
కూకట్పల్లి పరిధిలో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సోమవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవి కుమార్�
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కూకట్పల్లి పరిధి వడ్డేపల్లి ఎంక్లేవ్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.