కూకట్పల్లి నియోజకవర్గంలోని 9 చెరువులను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని, చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోనీ భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో పలు చెరువులను అభివృద్ధి చేశామని, మిగిలిపోయిన చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్యగారి నవీన్ కుమార్
GHMC | కూకట్పల్లి నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ అధికారుల అసమగ్ర విధానాలతో భవన నిర్మాణదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలను, భవనాలను సీజ్ చేస్తూ ప్రజలను
MLA Madhavaram Krishna Rao | కూకట్పల్లి ప్రాంతంలోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఇవాళ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కురుమయ్య గారి నవీన్ కుమార్ తెలిపారు.
GHMC | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 5: మీ ఇంట్లో పనికిరాని వస్తువులు ఉన్నాయా... అయితే వాటిని మా వాహనాల్లో వేస్తే.. వాటిని తీసుకెళ్లి అవసరమైన వారికి అందజేస్తామని జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ అధికారులు చేపట్ట�
స్వాతంత్ర సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలోని �
MLA Madhavaram Krishnarao | కూకట్పల్లిలో 400 ఏండ్ల చరిత్ర కలిగిన రామాలయ ప్రాంగణంలో గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపనకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు, ఆలయ కమి�
Kukatpally | కూకట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.గోవర్ధన్ రెడ్డి మూడోసారి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. గురువారం కూకట్పల్లి కోర్టు కాంప్లెక్స్ లో జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పి.గో
AC Bus Services | శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం 4 కొత్త ఏసీ బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కూకట్పల్లి డిప్యూటీ రీజినల్ మేనేజర్ అపర్ణ కళ్యాణి తెలిపారు.
గాయత్రీనగర్ కాలనీ అభివృద్ధికి పూర్తిస్థాయిలో తన సహాయ సహకారాలు అందిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు హామీ ఇచ్చారు. గాయత్రీనగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వీ కృష్ణారావుతో పాటు నూతన కార్యవర్గ సభ్�
GHMC | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 25: కూకట్పల్లి, మూసాపేట్ సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు దూకుడును పెంచారు. వార్షిక ఏడాది మరో వారం రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో వార్షిక ఏడాది లక్ష్
JNTUH | యూనివర్సిటీలో విద్యార్థుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థి సంఘం నేతలు రాహుల్ నాయక్, దుర్గా ప్రసాద్లు తెలిపారు.