KPHB | కేపీహెచ్బీ కాలనీలో గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన స్థలంలో వంద పడకల వైద్యశాల నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కూకట్పల్లి జనసేనా ఇన్చార్జీ ముమ్మారెడ్డి ప్రేమ్కుమార్ డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులపై నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును (Madhavaram Krishna Rao) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే ఆయన నివాసానికి
MLA Madhavaram | కేపీహెచ్బీ కాలనీ డివిజన్లోని గోపాల్నగర్ కాలనీ నుంచి ముళ్లకత్వ చెరువు వరకు ఏర్పాటు చేసే డ్రైనేజీ ఫైప్లైన్ పనులకు ఆటంకం కలిగిస్తున్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకో వాలని కూకట్పల్లి ఎమ్మె�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన ప్రతిసారీ హౌసింగ్ బోర్డు ఆస్తులకు గండం వస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. గతంలో వందల ఎకరాలను అమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఇప్పు�
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టులు చేస్తూ శాడిస్ట్ పరిపాలన సాగిస్తుందని కేపీహెచ్బీకాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, నియోజకవర్గం బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ సతీశ్
MLA Madhavaram | సగరులకు అండగా ఉంటానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. ఆదివారం బాలానగర్ సగర సంఘం(Sagara sangam) ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్ను ఆయన ఆవిష్కరించారు.
MLA Madhavaram | నా మీద కోపంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi )చెక్కులు ఆపొద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చె
ఇద్దరు విద్యార్థినులు బడికి పోకుండా చీరాలలోని సూర్యలంక బీచ్కు వెళ్లి.. రెండ్రోజుల పాటు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. తీరా ఆచూకీ దొరికాక ఇటు తల్లిదండ్రులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకోవడంతో �
Hyderabad | కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పండ్ల వ్యాపారి(Fruit vendor) బాలుడిపై లైంగిక దాడికి(Assault boy) యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన కూకట్పల్లిలోని వివేకానందనగర్లో చోటు చేసుకుంది.
ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్లో బతికేందుకు వచ్చిన వారందరూ పేదలేనని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఓ పేదవాడు ఓ బండి కొనుకొని నెలకు రూ.40,000 సంపాదిస్తే ధనవంతుడు అవుతాడా? అని ప్రశ్నించాడు. �
KTR | హైడ్రా కూల్చివేతల కారణంగా ఇంటితో పాటు తన పుస్తకాలు కోల్పోయిన చిన్నారి వేదశ్రీ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వేదశ్రీ తో మాట్లాడి ఇళ్లు కూల్చివేసిన రోజు ఏం జరిగిందో
KTR | హైడ్రా కూల్చివేతల భయం కారణంగా కూకట్పల్లిలో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. హైడ్రా అనే అరాచక సంస్థతో సీఎం రేవంత్ రెడ్డి చేయించిన హత్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర