ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ, మూడేండ్ల కూతురును చంపి, ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన పెద్దపల్లిలో విషాదాన్ని నింపింది. ఎస్ఐ లక్ష్మణరావు తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాచారం పీఎస్ పరిధిలో భర్త వేధింపులు భరించలేక ఏడాది వయసున్న కూతురును చంపి, ఆ పై తానూ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నది ఓ తల్లి. వివరాల్లోకి వెళితే.. దీపిక, చంద్రశ�
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరకట్న రక్కసికి తల్లీబిడ్డలు బలయ్యారు. వరకట్న వేధింపులు తాళలేక బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.