బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నేలవెళ్లి రాజు తండ్రి జానయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుడి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
వరుస దోపిడీలకు పాల్పడుతున్న పరిగి తుంకులగడ్డకు చెందిన కావలి అనంతమ్మ అనే మహిళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పరిగి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.
కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి 108 కలశాలతో అభిషేకంతో పాటు లక్ష పుష్పార్చన వేడుకలు ఈవో నాగేశ్వరరావు, అర్చకులు కాండూరి రామాచార్యుల ఆధ్వ�
Care and Career Charities | మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో కేర్ అండ్ కెరీర్ చారిటీస్ (Care and Career Charities) సంస్థ చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తున్నది. కేర్ అండ్ కెరీర్ చారీటీస్ చైర్మన్ సీహెచ్ చిదంబరరా�
గడ్డం నితిన్ తండ్రి గడ్డం కృష్ణ అనారోగ్యంతో ఇటీవల మరణించగా వారి కుటుంబానికి ఆదివారం జాంబవంత యూత్ క్లబ్ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబానికి భరోసాగా నిలిచారు.
కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ సర్కార్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈనెల 9 న దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెలో అధిక సంఖ్యలో స్వచ్చందగా అన్ని వర్గాల వారు పాల్గొన్ని వి�
కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి సందడి చేశారు. ఆదివారం వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు ఆదివారం వారాంతపు సెలవు దినం కావడంతో ప్రాజెక్టుకు భారీగా తరలి�
మహబూబాబాద్ జిల్లా కొరవి మండల కేంద్రంలోని పురాతనమైన మహిమాన్వితమైన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు.
అబద్దాల పునాదులపై సీఎం రేవంత్ రెడ్డి రాజ్యమేలుతున్నాడని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు.