కుండపోత వర్షంతో (Heavy rain)మహబూనగర్ పట్టణం అతలాకుతలమైంది. అరగంట పాటు కురిసిన వర్షానికి మున్సిపల్ కార్యాలయం, న్యూటన్ చౌరస్తా, బైపాస్ ల వద్ద నాలాలు పొంగిపొర్లాయి.
గద్వాల అలంపూర్ మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజినీర్ శ్రీకాంత్ నాయుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు చిక్కారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబా టులో ఉండేవి. రెండేండ్ల రేవంత్ రెడ్డి పాలనలో ఎరువుల కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు.
తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రామాయంపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, యుక్త వయస్సు పిల్లలకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తెలుగు భాషా సంస్కృతి పునరుజ్జీవనానికి ప్రతిరూపంగా నిలుస్తున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆట), సభ్యునిగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బాగన్న గారి రవీందర్ రెడ్డినియామకమయ్యారు.