మురుగు శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణం చేపట్టవద్దని, ఇప్పటికే రక రకాల కాలుష్యాలతో ఇబ్బంది పడుతున్నామని ఉప్పల్ శివారు కురుమనగర్, లక్ష్మీనర్సింహ కాలనీ ప్రాంతవాసులు ఆదివారం ఉప్పల్లో ఆందోళన కార్యక్ర
మొంథా తుఫాన్ ప్రభావితంతో నీట మునిగిన వరంగల్ గ్రేటర్ పరిధి 49వ డివిజన్ లోని ఇందిరమ్మ కాలనీ వాసులకు తాపీ మేస్త్రి యాదగిరి ఆధ్వర్యంలో శుక్రవారం ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ప్రతి అంగన్వాడీ టీచర్ బాల్య వివాహాలు, శిశు విక్రయాలు, అక్రమ దత్తతలు జరగకుండా తమ పరిధిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి కేవీ కృష్ణవేణి అన్నారు.