ప్రజా ప్రభుత్వం అని పేరుకు చెప్పుకొని డబ్బులు దండుకోవడానికి తప్ప..కాంగ్రెస్ నాయకులకు రైతుల గోస పట్టదు, ప్రణాళిక ఉండదని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు.
స్థానికేతరులతో జీవనోపాధి కోల్పోతున్నామనీ, నేడు స్వచ్ఛందంగా టైర్ల షాపులు బంద్ చేయనున్నట్లు కాకతీయ టైర్ ఫైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు కే నగేష్ తెలిపారు.