పెద్దాపూర్లో బోనాల జాతర(Bonala jatara) ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల వేడుకలో భాగంగా నేడు మల్లన్న స్వామికి ఒకేసారి 70 వేల మందితో బోనాలు సమర్పించనున్నారు.
కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో దక్షిణాది రాష్ర్టాల సమావేశం (సదరన్ స్టేట్స్ కాన్ఫరెన్స్) నిర్వహించనున్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని మనం కొట్లాడి సాధించుకున్నది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కాదు. మనకంటూ ఒక ఆదర్శవంతమైన పాలన ఉండాలని. ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభలో ప్రజల గొంతుక బలంగా వినపడాలని.