మహంకాళి గుడి ఆవరణలో అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పండుగ రోజున రావణవధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ అన్నారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ తాగునీరు రావడంలేదని మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ అజ్మత్ ఆలీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇలియాస్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డికి వి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి గ్రామంలోని అన్నదాత ఆగ్రోస్ కేంద్రం గోదాం నుంచి మంగళవారం రాత్రి అక్రమంగా ట్రాక్టర్, ఆటోలో వేరువేరుగా అక్రమంగా యూరియాను తరలించే ప్రయత్నం చేయగా గ్రామ రైతులు అడ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ది పనులే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడుతుందని ఆ పార్టీ పెగడపల్లి మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డ�
ప్రభుత్వం గత మూడేళ్లుగా బకాయి పడ్డ విద్యార్థుల స్కాలర్షిప్ బిల్లులతో పాటు కళాశాలలకు చెందిన ఫీజు రీయంబర్స్మెంట్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు �
బడికెందుకు పోలేదని తల్లి మందలించినందుకు ఓ బాలిక మనస్థాపం చెంది ఆత్మహత్యా యత్నం చేసుకుని మంగళవారం మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగింది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిచాక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి..ఇప్పుడు బీర్ల తయారీకి నోటిఫికేషన్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని వామపక్ష యువజన సంఘాల నాయకులు అన్నారు.
అధికారులు యూరియా పంపిణీ చేయడం లేదని నిరసిస్తూ రైతులు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్తో పాటు ముత్యంపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని ఆ పార్టీ పెగడపల్లి మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పిలుపునిచ్చారు.