కాజీపేట రైల్వే జంక్షన్లోని ప్లాట్ఫారంపై గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక జి ఆర్ పి, సీఐ నరేష్ కుమార్ వెల్లడించారు.
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్ మరో సారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.