రాష్ట్ర ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం ఇప్పుడు జిల్లాలకు పాకింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనలు భూముల అమ్మకంలో మాత్రం నిజమవుతున్న�
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికమైంది. ఏజెన్సీ గ్రామాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
స్వయం పోర్టల్ వేదికగా ఎనిమిది కొత్త కోర్సులతో పాటు మొత్తం 11 కోర్సుల రూపకల్పనకు ఓయూలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) ఒప్పందం కుదుర్చుకుంది.
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ అన్నారు.
కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ -2 వాలంటీర్ ఉప్పల శివ గుజరాత్లోని రామచంద్ర నార్త్ గుజరాత్ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 9 వరకు జరిగిన ప్రీ రిపబ్లిక్ డే శిక్షణ శిబిరంలో �
భోపాల్లోని సెజ్ యూనివర్సిటీలో జరిగే ఇంటర్ స్టేట్ జూడో (పురుషుల) పోటీలకు కాకతీయ యూనివర్సిటీ టీంను ఎంపిక చేసిన్నట్లు విశ్వవిద్యాలయ క్రీడాకార్యదర్శి వై.వెంకయ్య తెలిపారు.
చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా బుధవారం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి 51 కిలోల పెరుగన్నంతో మిర్యాలపొడి, పెరుగును మిలితంచేసి స్వామివారికి వేదోక్తంగా
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 9వ డివిజన్ కార్పొరేటర్ చీకటి శారద ఇంటి ఎదుటే ఇలా డ్రైనేజీ పారుతుంటే ఇక ప్రజాసమస్యలు ఏం పరిష్కరిస్తారని ప్రజలు, వాహనదారులు మండిపడుతున్నారు.