ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణలో విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ తెలిపారు.
వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీపడిన గుండె స్వప్నిక వర్ధన్నపేట మున్సిపాలిటీ కమిషనర్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ప్రధాని నరేంద్రమోదీ విదేశాంగ విధానాల వైఫల్యం కారణంగా భారతదేశం మూల్యం చెల్లించుకుంటున్నది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న తరుణంలో మోదీ అనుసరించిన వైఖరి ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తున్న
బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్.. కొన్నేళ్లుగా మూర్ఛ వ్యాధితో పోరాడుతున్నది. ఈ విషయాన్ని ఆమె చాలాసార్లు బహిరంగంగానే వెల్లడించింది. ఈ నాడీ సంబంధిత అనారోగ్యంపై అవగాహన కల్పించడానికీ కృషి చేస్తున్నది. ఈ క్రమ�