నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
ఒక కాలేజీకి రావాల్సినవి రూ.1.68 లక్షలు.. మరో కాలేజీవి రూ.79 లక్షలు.. ఇంకో కాలేజీవి రూ.44 లక్షలు. ఇలా లక్షల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కారు తిరస్కరించింది.
తనను పది రోజులుగా ఏదో శక్తి రావాలని పిలుస్తున్నదంటూ ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో శనివారం చోటుచేసుకున్నది.
డెంగీతో చిన్నారి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఎస్బీపల్లిలో చోటుచేసుకున్నది. తల్లిదండ్రులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. పర్తపు రమేశ్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
ఒక రోజులో ఒకటి కాదు వంద కాదు.. ఏకంగా 400 కేసులను సమాచార కమిషనర్ పరిష్కరించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేసులన్నీ పరిషరించాలన్న లక్ష్యం మంచిదే కావచ్చునని, అయితే 400కు పైగా కేసులను ఒకే ఒకరోజు ఎలా పరి�
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కుట్రలు చేస్తున్నదని, అదే జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ వినోద్కుమార్ అన్నారు.
చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 21వ తేదీన బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుందని, 22 నుంచి అక్టోబర్ 2 వరకు రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే నాయిని రాజేం
శ్రీహనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 4 వరకు పద్మాక్షి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ వేదపండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సినయర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ కౌంస్యవిగ్రహాన్ని వరంగల్లో ఏర్పాటు చేయాలని మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్రావు అన్నారు.