పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన మేకల రవి (50) అనే వ్యక్తి గ్రామ శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు.
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య అని ఎమ్మెస్ విద్యాసంస్థల చైర్మన్, పందిరి నాగిరెడ్డి ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు రాయపూడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.