బీసీల 42 శాతం రిజర్వేషన్ల సాధనకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు ఏకం కావాలని కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్, బీసీ జేఏసీ రాష్ర్ట కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజుగౌడ్ అన్నారు.
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 18 నుంచి నిర్వహించే 1,3,5వ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ కేయూ రిసెర్చ్ స్కాలర్స్, విద్యార్థి సంఘాల నాయకులు పరిపాలన భవనంలోని వీసీ ప్రతాపరెడ్డికి వినతి�
మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన వరి, ప్రత్తి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కి రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.
హనుమకొండ జిల్లా గ్రంథాలయంలో పాఠకులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు, అన్ని రకాల వసతులు కల్పించినట్లు గ్రంథాలయ ఛైర్మన్ మహ్మద్ అజిజ్ఖాన్ తెలిపారు.
ఆర్టీసీ ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలను వెతుక్కోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. నష్టాల్లో ఉన్న డిపోలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశిం�