కొల్లాపూర్ నియోజక వర్గంలో రెండో దఫా నామినేషన్ల ముగింపు రోజైన మంగళవారం సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలకు నామినేషన్లు వేసేందుకు నామినేషన్ కేంద్రాలకు అభ్యర్థులు భారీ ఎత్తున తరలివచ్చారు.
పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోడుపట్టాలు ఇవ్వడంతో గిరిజనుల జీవితాలలో వెలుగులు వికసించాయని ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ బాలు నాయక్ అన్నారు.
ఆర్ట్స్కాలేజీ పౌర సంబంధాల అధికారిగా (పిఆర్ఓ) జర్నలిజం విభాగానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డిని తిరిగి నియమిస్తూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి సోమవారం ఉత్తర్వు