అలవి కాని వాగ్ధానాలతో అధికారం చేపట్టిన కాగ్రెస్ పార్టీ మోసాలను వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది.
స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం నవ్వులపాలు చేసిందని చండూరు మాజీ జడ్పిటిసి కర్నాటి వెంకటేశం మండిపడ్డారు.
పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో ప్రభుత్వం హడలిపోయింది. హైదరాబాద్ బయలుదేరే బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేయాలని బుధవారం రాత్రి అన్న
పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేసేందుకు కుట్రలు, కుయుక్తులు పన్నుతూ, పథకం ప్రకారం ఆస్తులన�
కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతోనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్ అన్నారు.
విప్లవ పోరాట యోధుడు చేగువేరా జీవితం యువతకు ఆదర్శమని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర, రాష్ట్ర కార్యానిర్వహక అధ్యక్షుడు ఎన్. శ్రీకాంత్,నగర అధ్యక్షుడు ఆర్.బాలకృష్ణ అన్నారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ సీపీజీఈటీ - 2025లో భాగంగా ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల మొదటి దశ, రెండో దశ ప్రవేశాలకు షెడ్యూల్ను విడుదల చేసినట్లు సీప�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎల్ఎల్ఎం పరీక్షా(LLM exams) తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.