Justice Madhavi Devi | బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో న్యాయమూర్తి జస్టిస్ టీ.మాధవీదేవిపై సోషల్మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన దామోదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట
మెదక్ జిల్లాలోని రామాయంపేట, కుల్చారం, చిన్న శంకరంపేట మండలంలో వరి ధాన్యం కొనుగోలు చేసిన లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు మిల్లులకు పోవడం లేదని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు.
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మరో వారం రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈనెల 19 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు గ
ధాన్యం రవాణాకు లారీలు పంపాలని రైతుల ధర్నా చేపట్టారు. ములుగు జిల్లా మంగపేట మండలం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలను పంపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
చిల్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన దొంగతనం ఘటనకు సంబంధించిన కేసు పురోగతిపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి మరీ పంటలు పండిస్తే ధాన్యం కొనే నాథుడు లేక అన్నదాతలు చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
: ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రైతులు రోడ్లపైనే ధాన్యం పోసి కాలబెడుతూ నిరనస వ్యక్తం చేస్తున్నారు.