కరీనంగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరవరం మండలాల్లో జంతు గణన సర్వే నిర్వహించామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శేఖర్ తెలిపారు.
సింగరేణిలో(Singareni) కాంట్రాక్టుల పేరిట వేలకోట్ల దోపిడీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు.
ప్రజా సంక్షేమాన్ని మరిచిపోయి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు