హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 16: హనుమకొండ ప్రభుత్వ ఐటీఐలో ఇటీవల ఏర్పడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో పీఎంకేవీవై 4.0 పథకంలో భాగంగా ‘3డీ ప్రింటింగ్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు. మూడు నెలల కాలపరిమితిగల ఈ కోర్సు ఈనెల 20 నుంచి ప్రారంభం కానుందని, ఆసక్తిగల అభ్యర్థులు ఎస్ఎస్సీ మెమో జీరాక్స్తో దరఖాస్తు చేసుకోవాలని అయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
Chemical Factory Fire | కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి
Akhanda 2 | థియేటర్లలో ఫట్, ఓటీటీలో హిట్ .. బాలయ్య ‘అఖండ 2’ నెట్ఫ్లిక్స్లో ట్రెండింగ్
Narayanapeta | అత్త చేతిలో ఓడిన కోడలు..! నారాయణపేట మున్సిపల్ చైర్ పర్సన్గా శ్వేత యాదవ్