కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్లో రూ.3.5 కోట్ల వ్యయంతో రుసా నిధుల ద్వారా నిర్మించబోయే ‘సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ బిల్డింగ్’కు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి శంకుస్థా�
ప్రస్తుత విద్యా సంవత్సరం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో సంగ్రహణాత్మక మూల్యంకనం-1 (ఎస్.ఏ) పరీక్షలు 24 నుంచి 31 వరకు జరుగుతాయని డీఈవో వాసంతి తెలిపారు.
ఈనెల 24న హైదరాబాద్ ఇందిరాపార్క్లో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ పిలుపునిచ్చారు.
ధాన్యం కొనరు.. బయట అమ్ముకోనియ్యరంటూ ఐకేపీ కొనుగోలు కేంద్రం నిర్వాహకుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నాలుగు రోజులుగా ధాన్యం ఎగుమతి చేయకప�
ఈనెల 24 నుంచి 31 వరకు పంజాబ్లోని భటిండా గురుకాశీ యూనివర్సిటీలో జరిగే ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ(పురుషులు, మహిళలు) పోటీలకు విశ్వవిద్యాలయ జట్టును ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్బోర్డు �
ఈనెల 26న హనుమకొండలోని కాళోజీ కళాక్షేతం వేదికగా ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటలకు ఓరుగల్లు గాన కళావైభవం నిర్వహిస్తున్నట్లు ప్రొఫెసర్ వి.తిరుపతయ్య, ప్రజావాగ్గేయకుడు మైస ఎరన్న తెలిపారు.
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ వరంగల్ నిట్లో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ స్థిరత్వం, సమగ్ర విద్యను ప్రోత్సహించేందుకు ‘మానసిక ఆరోగ్య-వెల్నెస్ కేంద్రం’ ప్రారంభించారు.