వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పదో రోజైన బుధవారం అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
లోక కల్యాణం కోసం అపరకాళికైన దుర్గామాత మహిషాసురుడిని వధించింది. శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ తప్పదనీ, ఏనాటికైనా చెడుపై మంచే గెలుస్తుందని నిరూపించింది. తొమ్మిది రోజుల పాటు భీకర పోరు చేసి, పదో రోజు ఆశ్వీయు�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ధర్మతండా పరిధికి చెందిన మాజీ ఉప సర్పం చ�
ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే ప్రజలిచ్చే తీర్పును అంచనా వేసుక�
స్థానిక సంస్థల ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తున్నారు. ములుగు జిల్లాలో అధికారుల పర్యవేక్షణ లోపంతో రాజకీయ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి రెండు రోజులైనప్పటికి జిల్లాలోని �
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం.. విచారణను అక్టోరర్ 8కి వాయిదా వేయడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత చోటుచేసుకుంది. అసలు ఎన్నిక�
Bharat Bandh | అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) పిలుపుకు మద్దతుగా హనుమకొండ దుకాణదారులు, వ్యాపారవేత్తలు దుకాణాలు మూసివేయాలని ముస్లిం ఐక్య, అభివృద్ధి ఉద్యమ అధ్యక్షుడు ఎంఎ సుభాన్, ముస్లిం ఐక్యత, �
ఇది ఓ వింత ఘటన. ఎవరూ ఊహించని ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడే పుట్టిన ఓ కుక్క పిల్లను కోతి ఎత్తుకెళ్లింది. ఇక చెట్టు మీదకు వెళ్లిన కోతి.. కుక్క పిల్లను ముద్దాడుతూ మురిసిపోయింది.
ఉమ్మడి జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. సోమవారం ఉదయం నుంచే తీరొక్క పూలతో పెద్ద బతుకమ్మలను అందంగా పేర్చిన ఆడబిడ్డలు, సాయంత్రం కూడళ్లు, ఆలయాలు, చెరువు గట్ల వద్ద ఉంచి ఆడిపాడి ఊరూవాడా హోరెత్తి�
పల్లెల్లో స్థానిక ఎన్నికల సమరానికి ముహూర్తం ఖరారైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎలక్షన్స్కు తెరలేచింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని �