భారత్ కు మనువాద మతోన్మాద శక్తులతోనే పెద్ద ప్రమాదముందని, దీన్ని కవులు కళాకారులు రచనలు, కళారూపాలతో తిప్పికొట్టాలని ప్రముఖ సంఘ సేవకులు సిహెచ్.రవీందర్ పిలుపునిచ్చారు.
RTC Bus Fare | పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా బాదుడు మొదలుపెట్టింది. వినాయక చవితి సందర్భంగా టికెట్ ధరలను దాదాపు 40 శాతం పెంచేసిందని ప్రయాణికులు ఆవేదన వ్య�
Hanumakonda : హనుమకొండలో విషాదం నెలకొంది. తెలంగాణ ఉద్యమ సమయంలో వందలాది మంది ఉద్యమకారులకు, విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టిన హోటల్ యజమానులు ఆత్మహత్య చేసుకున్నారు.
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: కాకతీయ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు బిల్డింగ్పై ఉన్న వెంటిలేటర్ నుంచి డెవలప్మెంట్ ఆఫీస్లో లోపలికి చొరవబడి అన్ని చిందరవందర చేశారు.
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: కాకతీయ యూనివర్సిటీ పార్ట్ టైమ్ లెక్చరర్స్ సంఘం(KUPLA) ఎన్నికలు నిర్వహించాలని వివిధ విభాగాల అధ్యాపకులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రంను కలిసి వినతిపత్రం అందజే�
బచ్చన్నపేట, సెప్టెంబర్ 11 : బచ్చన్నపేట మండలం కేంద్రంలో శ్రీకృష్ణ పల్లకి ఉత్సవ ఊరేగింపు వైభవంగా జరిగింది. కొన్నే ఉపేందర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్రవారం పల్లకి ఉత్సవ ఊరేగింపు న�
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ కో, ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులను ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ�
అనురాగ్ సొసైటీ ఛైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ కె.అనితారెడ్డి చేస్తున్న సమాజసేవను గుర్తించి చాకలి అయిలమ్మ బ్రేవరీ, సోషల్ జస్టిస్ అవార్డు-2026 అందించారు.
ఈనెల 12న హనుమకొండ జవహర్ లాల్ స్టేడియం(జే ఎన్ ఎస్)లో ఉదయం 9 గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఖో ఖో సంఘం ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఖో ఖో బాలబాలికల ఎంపికలు ఉంటాయని ఉమ్మడి వరంగల్ జిల్లా ఖో ఖో సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం �
BRS | తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్రకు ఆటోడ్రైవర్లు సంఘీభావం తెలిపారు. యాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సంఘటనలను గుర్తు చేసుకున్నారు.