ప్రజా పాలనలో కాంగ్రెస్ నేతల ఇసుక దందా జోరుగా సాగుతున్నది. స్టేషన్ఘన్పూ ర్ నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి కుటుం బ సభ్యుడి అండదండలతో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నది.
గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని కాకతీయ యూనివర్సిటీ ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేయూ మొదటి గేటు వద్ద బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి న రేవంత్రెడ్డికి పాలన చేతకావడంలేదని, అం దువల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందిపడుతున్నారని పరకాల మా జీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
సొసైటీలు, ఆగ్రోస్ సెంటర్ల వద్ద యూరియా కోసం రైతుల అవే బాధలు.. ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటిపర్యంతమే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుల తరబడి రాత్రింబవళ్లు పడిగాపులు పడినా ఒక్క బస్తా దొరకని దుర్భర పరిస్థితి.
మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ పాత్ర అనే అంశంపై తొర్రూర్ తిరుమల గార్డెన్లో 12న జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎంసిపిఐ(యు) పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి ప�
Group-1 | కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శాపంగా మారిందని, హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలి అని బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్ డిమాండ్ చేశారు.
ప్రత్యేకంగా రూపొందించిన హంస వాహనం.. అందమైన పూలతో అలంకరణ.. ధగ ధగా మెరిసే విద్యుత్ దీపాల వెలుగులు.. చెరువు నిండా నీళ్లు.. చల్లని సాయంత్రం.. దసరా పండుగ రోజున భద్రకాళీ అమ్మవారికి నిర్వహించే తెప్పోత్సవం కనుల పండ�
వరంగల్ నగరానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేటలో నిర్మిస్తున్న ఫాతిమా సమాంతర బ్రిడ్జి పూర్త య్యేదెప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రోడ్డు మీదుగా వాహనాల రద్దీ రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నది. వంతెన ప�