ఎవుసానికి ఎదురీత తప్పడం లేదు. యాసంగి గండం గట్టెక్కడం రైతులకు కత్తిమీద సాములా మారింది. ఓ పక్క అడుగంటుతున్న భూగర్భ జలాలు.. వట్టిపోతున్న వాగులు, బోర్లు, బావులు..,
తల్లిదండ్రులు హత్యకు గురైన విష యం టెన్త్ పరీక్ష రాసిన అనంతరం తెలియ డంతో బాలిక విషాదం లో మునిగిపోయిన ఘటన మహబూబా బాద్ జిల్లా గూడూరు మండలం గన్యచకృ తండాలో వెలుగు చూసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు పరీక్ష ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించగా, కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బ�
BC Vidyarthi Leaders | తెలంగాణ రాష్ర్టంలో ఉన్న విద్యార్థి లోకమంతా కూడా చీమలదండు వలే దండుగట్టి ఫీజుపోరు దీక్షను విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి బీసీ విద్యార్థి నాయకులుపిలుపునిచ్చారు.
గ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు పన్నుల వసూళ్లు పూర్తి చేయాల్సిన గడువు దగ్గరపడుతుండగా, మరోవైపు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ‘ప్�
మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసు లు అడ్డుకున్నారు. శుక్రవారం బుగులు వేంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండగా దానికి ఎమ�
రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలతో జనగామ జిల్లా రైతులకు మళ్లీ సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. దేవాదుల రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీరులేకపోవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుభవించిన కరువు రోజులు మళ్ల�
కోడి కొండెక్కి కూర్చుంది. మళ్లీ ధరలు ఆకాశాన్ని చేరాయి. కొద్ది రోజులుగా చికెన్ బహిరంగ మార్కెట్లో కిలో రూ.300 దాటింది. దీంతో సామాన్యులకు చికెన్ దూరమవుతున్నది. కొంత కాలంగా ధర లు అదే స్థాయిలో ఉన్నాయి. కిలో రూ.
యూరియా కోసం క్యూ చూశాం.. సినియా థియేటర్ల బారులు చూశాం.. కానీ, విచిత్రమేమిటంటే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కోసం లైన్లో నిలబడడం చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన గ్యాస్ కొరతతో మహబూబాబా�