Hockey competitions | చెన్నై సత్యభామ యూనివర్సిటీలో జరిగే సౌత్జోన్ ఈస్ట్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ పోటీలకు కాకతీయ యూనివర్సిటీ టీంను ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై వెంకయ్య తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.14 కోట్లతో నిర్మించిన గుండ్లవాగు ప్రాజెక్టు రైతులను వెక్కిరిస్తున్నది. తమ పంట పొలాలకు సాగునీరందుతుందని ఆశపడిన అన్నదాతలను నిరాశకు గురిచేసింది. రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం�
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భక్తు లు పోటెత్తుతున్నారు. శనివారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి, గద్దె�
Dasyam Vinay Bhaskar | పొదుపు సంఘాలు బతుకుదెరువు కోసం కాదు బతికించడానికి ఏర్పాటు చేయాలన్నారు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్.
Athletics | ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్స్ టోర్నమెంట్కు కేయూ జట్టును ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై వెంకయ్య తెలిపారు.
Dasyam Vinay Bhaskar | కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికులకు వ్యతిరేకంగా నూతన చట్టాలను తీసుకొచ్చి కనీస హక్కులు లేకుండా కాలరాసే ప్రయత్నం చేస్తోందని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్కు చెందిన కొడపాక నరేష్, పెద్దపల్లి టౌన్ శాంతి నగర్కు చెందిన వేల్పుల యాదగిరి కారులో డిసెంబర్ 28న వరంగల్కు వచ్చారు. కాజీపేట రైల్వేస్టేషన్ బయట నిద్రిస్తున్న కన్నా నాయక్ (5నెలల)
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి బైక్ను కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరి పరి�