నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన కృషి.. నేడు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నది. ఆయిల్పాం పంటల సాగుతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందని, ఒకసారి పంట వేస్తే 30నుంచి 40ఏళ్ల వరకు నెలనెలా ఆదాయం వస్తుందని, ప్
మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. టేబుల్ కింద చేయి పెడితే తప్పా.. ఇక్కడ ఫైల్ ముందుకు కదలడం లేదు. లర్నింగ్, శాశ్వత, ఏవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు వాహన ఫిట్నెస్లు, రిజి�
దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని సీఎం రేవంత్రెడ్డి మళ్లీ వరంగల్కు ఎందుకు వస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండిపడ్డారు. రైతులకు మేలు చేయ�
కుల వృత్తులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2 కోట్లతో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన ల్యాండ్రోమార్ట్ (మోడ్రన్ ధోబీఘాట్) నిరుపయోగంగా మారింది. రూ.కోట్ల విలువ చేసే వా షింగ్ మి�
Children rights | బాలల హక్కుల పరిరక్షణ కు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్ పర్సన్ కొత్తకోట సీతా దయాకర్రెడ్డి అన్నారు.
MLA Naini Rajender Reddy | ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి శనివారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కాలేజీ ప్రధాన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన విద్యార్థులకు అందుబాటు
Hanumakonda | చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన 9 హుండీ ల లెక్కింపు శనివారం నిర్వహించారు.
Job mela | ఈ నెల 24న యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఉద్యోగ కల్పన కేంద్రం ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
సాగునీటి సరఫరా విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరేస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వ�
శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన కానిస్టేబుల్ మద్యం మత్తులో హల్చల్ సృష్టించిన ఘటన వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, మట్టెవాడ పోలీసుల కథనం �
అవినీతికి ఏ శాఖ, ఎవరూ అతీతం కాదని తేలిపోయింది. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు కొందరు పైసా ముట్టనిదే పని చేయడంలేదు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లిన ఓ రైతునూ అవినీతి జలగలు వదలలేదు.
ప్రాణాలైపా ఇస్తాం.. కానీ, పాకాల ఏరు లింక్ కెనాల్ నిర్మాణానికి తమ భూములు ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు. గార్ల మండల పరిధిలోని దుబ్బగూడెం వద్ద నిర్మించనున్న కాల్వతో జల దోపిడీ జరిగి తమ ప్రాంతం ఏడారి అవుతుం
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అనేక పదవులు అనుభవించిన కడియం శ్రీహరి ఫిరాయింపులకు రారాజని, నమ్మకద్రోహానికి పరాకాష్ట అని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నిరంగా�