కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి మొండిచేయి చూపింది. కొత్త ప్రాజెక్టులు, నిధుల జాబితాలో ఓరుగల్లు ప్రస్తావనే లేదు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి అనుసంధానంగా ఉన్న వరంగల్-కాజీపేట రైల్వే మార్�
ఫోన్ ట్యాపింగ్ పేరిట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడంపై ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆగ్రహ జ్వా లలు ఎగిసిపడ్డాయి. స్టేషన్ఘన్పూర్లో ఎమ్మెల్సీ పోచంపల్లి
BRS | కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక, డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపల్లి చంద్రారావు , మండల కన్వీన�
చావు నోట్లో తలపేట్టి తెలంగాణ సాధించి, దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
మేడారం మహా జాతర ముగిసింది.. జన సంద్రమై, కాలు కదిపేందుకు వీలుగాని ప్రాంతం ఖాళీ అయింది. వన దేవతలు జనంలోకి వచ్చి నాలుగు రోజులు మొకులు అందుకున్నారు. ఆదివాసీ సంప్రదాయలతో పూజారులు(వడ్డెలు) తల్లులను శనివారం సాయం�
మే డారం భక్తులు తిరుగు ప్రయాణంలో నరకం చూశా రు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే గడిపారు. శనివారం కూడా పలుమార్లు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. తల్లుల దర్శనం
ఇచ్చిన హామీలు అ మలు చేయలేక ప్రజల్లో అబాసుపాలవుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ ద్వారా నోటీసులు ఇప్పించారు.. కానీ, రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసిన బీఆర్�
New Shayampet : న్యూ శాయంపేట నగరంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఆటో డ్రైవర్ గుండు రాజు కుటుంబానికి శ్రీ రాజరాజేశ్వరి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఆటో డ్రైవర్లు ఆర్థిక సహాయం అందజేశారు.
Pending Bills | ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ను నెలకు రూ.700 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు పెంచాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది.
Errabelli | కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తొర్రూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీపైన, సీఎం రేవంత్ రెడ్డ�
Medaram | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి, వెళ్తున్న భక్తులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. పసరా నుంచి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకునే ఆర్టీసీ బస్సులతో పాట�
కలెక్టర్, ఉన్నతాధికారులు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నామినేషన్ల జోష్ కనిపించింది. శుక్రవారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు దాఖలు చేశారు. దీ
మున్సిపల్ ఎన్నికల్లో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 1, 10 వార్డులకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్వతంత్ర నాయకులు
మేడా రం జాతర డ్యూటీలో ఉన్న కొంత మంది పోలీసు అధికారులు, సిబ్బంది భక్తులపై జులుం ప్రదర్శించారు. మేడారం సమ్మక్క,సారలమ్మ తల్లులను దర్శించుకోవడానికి శుక్రవారం లక్షలాదిగా భక్తం జనం తరలిరాగా, గంటల కొద్దీ క్యూ �