వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జరగబోయే ఛలో సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా అర్ధరాత్రివేళ పోలీసులు ఇళ్లలోకి చొరబడి చేసిన అరెస్టులను ఖండిస్తున్నామని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్�
ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు స్థూపం, స్మృతివనం, వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ(ఎమ్మార్పీఎస్-టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు చిటుపాక ప్రభాకర్ మాదిగ
నేర్చుకుంటూ, స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా నేటి సాంకేతిక యుగంలో స్మార్ట్ రోబోటిక్స్సేవలందిస్తున్నాయని కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి అన్నారు.
Fire accident |బాలసముద్రంలోని మున్సిపల్ వెహికిల్ షెడ్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేని సన్నాసి సీఎం.. ఆయన బెదిరింపులకు భయపడం.. ఖబడ్దార్ రేవంత్రెడ్డీ.. అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్
బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)లు బాధ్యతగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. సోమవారం గ్రేటర్ వ
దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అడ్డంకులను తొలగించి, పెండింగ్ బిల్లులు చెల్లించి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగు నీరందిస్తామని ఉప ముఖ్యమంత్రి �
అధికార బలంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి కనీస రుసుం చెల్లించకుండా అభివృద్ధి పేరుతో అక్రమంగా రవాణా చేస్తున్నారు. డోర్నకల్ నియోజకవర్గంలో తాను చెప్పిందే వేదమని, ఇక్క
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) ఉద్యోగుల జీతాల్లో ప్రభుత్వం కోత విధిస్తున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రచారంలో విస్తృతంగా సేవలందిస్తున్న సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నది. ఒక చోట పెంచిన �
వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు పోలీసు శాఖ బదిలీ నిబంధనలు వర్తించవు. అధికారులు, ఇతర సిబ్బందికి స్థానచలనం జరిగినా వీరు మాత్రం కుర్చీని వదలరు.. అక్కడి నుంచి కదలరు. ఏళ్�
ఈనెల 14న నిర్వహించాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయం బి.టెక్ (ఆరో సెమిస్టర్), ఫార్మ్-డి మూడో సంవత్సరం, బి.ఫార్మసీ రెండో, నాల్గవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కట్ల రాజేందర్ తె�
Heart Attack | భువనేశ్వర్ నుంచి ముంబైకి వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్లో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అంది