పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది.. ఇప్పటికే తొలి విడత నామినేషన్లు పూర్తికాగా, వాటి పరిశీలన కూడా ముగిసింది. రెండో విడత నామినేషన్ల సమర్పణ కొనసాగుతున్నది. అయితే పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులక�
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా సా గింది. సోమవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగిన బల్దియా సమావేశం వాడీవేడిగా సాగింది. కమ్యూనిటీ హాళ్లను బల్దియా స్వాధీన
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నా యకుల అక్రమాలు అరికట్టాలని, కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు రైతులు వి న్నవించినప్పటికీ ప్రభుత్వం, అధికారుల్లో ఎలాంటి చలనం లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్
అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తొర్రూరు మండలంలోని నాంచారిమడూర్ గ్రామంలో కాంగ్రెస్ నేత మూల ఉపకర్ రెడ్డి, ఇమ్మడి రాము, ఇమ్మడి రమేశ్�
‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వివరాలిల�
ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్లోనే కార్యకర్తలకు భరోసా ఉంటుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆపదలో ఆదుకుంటూ, అవసరానికి సాయపడుతూ ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలనేదే �
Mountain climbing | ‘అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అల్లైడ్ స్పోర్ట్స్’ నిర్వహించిన 10 రోజుల అడ్వెంచర్ క్యాంపు (నవంబర్ 18- 27)లో జయశీల రూపాని విజయవంతంగా పాల్గొన్నారు.
ఆర్ట్స్కాలేజీ పౌర సంబంధాల అధికారిగా (పిఆర్ఓ) జర్నలిజం విభాగానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డిని తిరిగి నియమిస్తూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి సోమవారం ఉత్తర్వు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉన్నది. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి నామినేషన్ల పర్వంలోనే పల్లెల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు�
ఉమ్మడి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఆదివారం వాటి పరిశీలన పూర్తయింది. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించారు. మొద టి రోజు ఈనెల 27న స్వల్పంగా దాఖలయ్యాయి. 28న అష్టమి, శనివార�