రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ వివిధ జిల్లాలలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని పోరాటాలు చేస్తున్నదని తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ర్ట కో-కన్�
Ricemill Owner | రబీ సీజన్లో జరిగిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లు యజమానిని, అతని కుటుంబం సభ్యులు, బంధువులను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈస్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రిన్సిపాల్, శాఖాధిపతి, ఆఫీస్ సూపరింటెండెంట్స్, హాస్టల్ మేనేజర్స్పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల జేఏసీ రాష్ట్ర �
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వరంగల్ (Warangal) రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ప్రకృతి విపత్తు వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేసింది. జోరు వానతో ముంచెత్తిన వరద వేలాది కుటుంబాలను ఆగం చేసింది. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వరద బాధిత కుటుంబాలకు కనీస సాయం చేయకుండా తప్ప�
ప్రజా గొం తుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం ఉమ్మడి జిల్లాలోని సాహితీవేత్తలను దుఃఖసంద్రంలో ముంచింది. కవులు, కళాకారులు, రచయితలు ఆయన లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్�
కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు (బార్దాన్) లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్, ఉప్పలపల్లి, భీంపల్లి, కన్నూరు, గూడూరు, కమలాపూర్, అంబాల, పంగిడిపల్లి, గుం�
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. జిల్లాలో గత నెల చివరి వారం నుంచి ఒకో కేంద్రాన్ని అధికారులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు 72 సెంటర్లను అధికారికంగా ప్రారంభించినప్పటికీ క్రయవి�
ప్రత్యేక అవసరాలగల విద్యార్థులకు నిర్వహించే భవిత కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలగల విద్యార్థులకు అందించే ఫిజియోథెరపి సేవ చేయడానికి అర్హత కలిగిన ఫిజియోథెరఫిస్టుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన
అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు తిరుపతి, శ్రీశైలంకు హనుమకొండ నుంచి ఈనెల 14 నుంచి ఏసీ రాజధాని బస్సులు వరంగల్-1 డిపో నుంచి నడిపిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ డి.విజయభాను తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తామన్నా రెండు కోట్ల ఉద్యోగాలను ఇవ్వాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి డిమాండ