నిత్య సాధనతో నైపుణ్యం పెంపొందుతుందని, తెలంగాణ నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుల స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాడ్మింటన�
సారలమ్మ దేవత ప్రధాన పూజారి కాక సంపత్(35) అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంపత్కు కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఆర
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను బీఆర్ఎస్ బృందం బట్టబయలు చేసింది. మేడిగడ్డ వద్ద మానేరు, గోదావరి, ప్రాణహిత నదులు పుష్కలంగా ప్రవహిస్తున్నా కావాలనే లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్�
గోదావరి నది మళ్లీ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది 9,
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లపై జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ �
“వరంగల్పై ఇక స్పెషల్ ఫోకస్ పెడతా. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని తీర్చిదిద్దుతా. ఇందుకోసం రూ.6,115 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశాం. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సత్వరమే భూసేకరణ చేపట�
కాలం అనుకూలించక ఇప్పటికే వర్షాలు ఆలస్యంగా మొదలై రైతులు సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షానికి తోడు ప్రాణహిత నుంచి మేడిగడ్డకు వరద పోటెత్తి రోజుకు 10 లక్షల క్యూసెక�
భర్త మరణం తట్టుకోలేక భార్య గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సత్తి ముత్తయ్య(80) కొద్ది కాలంగా అనా రోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మ�
పరకాల సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ వలకు చిక్కారు. వారసత్వంగా వస్తున్న భూమిని రిజి స్ట్రేషన్ చేసేందుకు రూ. 80 వేలు లంచం డిమాండ్ చేయ డంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారుల ను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి.
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి సొంత ఖర్చుతో జనగామ జిల్లా లింగాలఘనపురానికి చెందిన మహిళలకు వెయ్యి కుట్టుమిషన్లు ‘కానుక’గా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును బుధవారం బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నారు. రామన్నపై ప్రేమతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేక్ కటింగ్లు, ఆలయాల్లో పూజలు
రుణమాఫీపై కాంగ్రెస్ చెప్పిందెంత.. రేవంత్ రెడ్డి సరారు చేసిందెంత అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వానకాలానికి ఎకరానికి రూ.7500 చొప్పున రైతు భరోసా �
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం రానున్నది. ప్రాజెక్టులో భాగమైన అన్నారం, మేడిగడ్డ బరాజ్లను సందర్శించనున్నది. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ప�
పార్లమెంటులో మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఖానాపురం మండలం ధర్మరావుపేటలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మేకల కుమార�