Rythu Sangrama Sadassu | రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలికావద్దని.. గుండె ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతు సోదరులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
KTR | సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేస్తానని అన్నాడని గుర్తుచేశారు.
KTR | రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. డిక్లరేషన్ పేరిట రైతులకు చిత్తు కాగితం ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ, రేవంత�
కేసీఆర్ పాలన రైతాంగానికి స్వర్ణయుగమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రైతుబిడ్డగా వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా కేసీఆర్ పాలన కొనసాగిందని అన్నారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు రాబంధు పాలన అని వి�
KTR | వరంగల్ జిల్లా కాకతీయ పౌరుషాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది త్యాగాల గడ్డ.. పోరాటాల గడ్డ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ కదం తొక్కిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీల అమలును విస్మరించిందని మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకా డశ్ ఆరోపించారు. హనుమకొండ హంటర్రోడ్డులో నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు వేదిక వద్ద మంగళవార�
బీఆర్ఎస్ ఆద్వర్యంలో బుధవారం నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమకొండ హంటర్రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న ఐదెకరాల స్థలంలో పెద్ద వేదికతో పాటు పది వేల మంది
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలతో మహిళా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ బాధలను కేటీఆర్కు చెప్పుకున్నారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనుగోలు కేంద్రంలో ఉన్న మహిళా రైతులను కలిశారు. మహిళా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ బాధలను కేటీఆర్కు చెప్పుకున్నారు. ప్రభుత్వం దిగొచ్చే దాకా పోరాటం క
Farmer | మొక్కజొన్న, వడ్లు కోసి 30 రోజులవుతుంది. రోజూ తిరుగుడు పెట్రోల్ బొక్క. రోజూ పొద్దు మాపున 5 కిలో మీటర్ల నుంచి వచ్చుడు.. పోవుడు అవుతుందని తొర్రూరు మార్కెట్లో రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి డిమాండ్ చేశారు.