UPSC Results | కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ఉమ్మడి వరంగల్ జిల్లా యువకులు. దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన యూపీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు పొందారు.
Viral Video | హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీలో శుక్రవారం ఉదయం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా ఓ మహిళ మెడలో నుంచి.. బంగారు గొలుసు లాక్కొని ఇద్దరు దుండగులు బైక్పై పారిపోయారు.
Food Poison | ట్రైబల్ వెల్ఫర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తన కన్నతల్లిపై గొడ్డలితో దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది.
లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని తెలిసినా కొన్ని ప్రైవేట్ దవాఖానలు బేఖాతర్ చేస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడిన కొందరు ఆర్ఎంపీలు నకిలీ వైద్యులతో కలిసి అబార్షన్లను ప్రోత్సహిస్తున్నారు. నెలల ప�
కాంగ్రెస్లో మళ్లీ ముసలం పుట్టింది. ఆ ముసలానికి ముగ్గుపోసింది మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి. కొమ్మాల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి జాతర సాక్షిగా కొండా మురళి, ఆయన కూతురు సుస్మిత పటేల్ చ�
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో ల్యాండ్ రైగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)కు తిప్పలు తప్పడం లేదు. ఈ ప్రక్రియ అంతా గందరగోళంగా మారడంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు పడుత
హనుమకొండ చౌరస్తా, మార్చి 4 : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం కేటాయించాలని ఎంఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ(Manda Kumar Madiga) డిమాండ్ చేశారు.