Tuberculosis | టీబీ నివారణకు సక్రమంగా మందులు వాడితే తొందరలోనే నయమవుతుందన్నారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని జనగాం జిల్లా వైద్యాధికారి మల్లికార్జున రావు సూచించారు.
మక్కలు పండించిన రైతులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు తీసుకొస్తే.. ప్రభుత్వం పెట్టిన సవాలక్ష కొర్రీలు.. కొనుగోళ్లలో తీవ్ర జాప్యంతో సతమతమవుతున్న�
‘నవ్వి పోవుదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లుగా ఉంది లంచాలకు మరిగిన కొందరు అధికారుల తీరు. ఏసీబీ అధికారులు దాడులు చేసి, అవినీతి బాగోతాన్ని బయటపెట్టినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ప్రజలకు పారదర్శక సే�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్న ది. ముఖ్యంగా ధాన్యం నిల్వకు అత్యంత కీలకమైన గన్నీ బ్యా గుల పంపిణీలో భారీ ఎత్తున అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్�
చెత్త సమస్య బల్దియాకు సవాల్గా మారింది. రాంపూర్లోని డంపింగ్ యా ర్డులో గుట్టలుగా పేరుకుపోతున్న చెత్త ఆందోళన కలిగిస్తున్నది. శాశ్వత పరిష్కారం కోసం రూ.800కోట్ల అంచనాతో రూపొందించిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్ర�
కాకతీయ యూనివర్సిటీ (కేయూ)ని ప్రక్షాళన చేస్తానని ప్రగాల్భాలు పలికిన సీఎం రేవంత్రెడ్డి ఆ దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేయూ చరిత్రలోన�
అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలులో వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డి మాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ని
నూతనంగా నిర్మించిన ఇంటికి లక్షల్లో పన్ను వచ్చిన ఘటన బయ్యారం పంచాయతీ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. బయ్యారం మెయిన్ రోడ్ సెంటర్ వద్ద వై నరసింహారావు నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి నంబ�
అత్యున్నత వైద్య సేవలే లక్ష్యంగా రూ.150 కోట్లతో నిర్మించిన కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రస్తుతం రోగులకు శాపంగా మారింది. ఆరు అంతస్తులు గల ఈ భవనంలో 250 పడకలతో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వం చ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నా డు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో నిప్పుల కొలిమిని తలపిస్తోన్నది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో జనం బయటకు రావాలంటేనే