IT Employee Suicide | సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడటం వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కాశీబుగ్గకు చెందిన యువతి మానసిక ఒత్తిడితో ఇంట్లోనే ఫ్యాన్
భూపాలపల్లి ఏరియాలోని కాకతీయ గనుల్లో అధికారులు నాణ్యతలేని పరికరాలతో పనులు చేయిస్తున్నారని, ఈ క్రమంలోనే కేటీకే 5 ఇైంక్లెన్లో జరిగిన ప్రమాదంలో షార్ట్ ఫైరర్ కార్మికుడు శ్రీరాముల ప్రదీప్ తీవ్రంగా గాయప�
పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లు చెల్లించలేదని ఏకంగా ఓ కాంట్రాక్టర్ పాఠశాల గేట్కు తాళం వేశారు. �
వానకాలం మొదలై 15 రోజులు కావస్తున్నది. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలకరి చినుకులు పలకరించలేదు. దీంతో వానమ్మ రాక కోసం అన్నదాత ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఏటా మే నెల చివరి వారంలోనే ఒకట్రెండు భ�
వేసవి సెలవుల అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. పాత సమస్యలే విద్యార్థులకు స్వాగతం పలికాయి. అమావాస్య కావడంతో తొలిరోజు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోవడం�
ఈ టీచర్ మా కొద్దని నష్కల్ గ్రామస్తులు సోమవారం పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. చిల్పూరు మండలం నషల్ హైసూల్లో జ్యోతిలక్ష్మి కొంతకాలంగా ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్నది. అయితే ఆమె తన విధులను సక్రమంగా నిర�
Singareni Accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్లో ప్రమాదం జరిగింది. గనిలో బ్లాస్టింగ్కు వినియోగించే పూర్ణిని స్కాన్ చేస్తున్న సమయంలో శ్రీరాములు ప్రవీణ్ అనే కార్మికుడి చేతిలో పేలిపో�
ఎస్ఐఆర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగిస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చా�
బడిగంట మోగనున్నది. నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభంకానున్నాయి. కాగా, సరిగ్గా అమావాస్య రోజే బడులు ప్రారంభించడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పా�
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు, అన్నివర్గాలకు కష్టాలే మిగిలాయి.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు విస్మరించిన సీఎం రేవంత్రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం.. ఎప్పుడు ఎన్నికలు బీఆర్ఎస్ అధికా�
తొర్రూరు, జూన్ మండలంలో శుక్రవారం రాత్రి బలమైన గాలులు వీచి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మడిపల్లి, కంఠాయపాలెంలో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లో సుమారు 70 ఇళ్లు దెబ్బతిన్నట్�
వరంగల్ నగరంలోని భద్రకాళీ ఆలయంలో ఈ నెల 17న నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఈవో రామల సునీత తెలిపారు. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న నేపథ్యంలో కొత్తది ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి ఆ