ఉమ్మడి వరంగల్ జిలా ్లవ్యాప్తంగా శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఊరూరా, వాడవాడలా జాతీయ జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా విదేశీ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు మహనీయుల
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జాతీయ జెండాకు అవమానం జరిగింది. తహసీల్దార్ ఎం సమ్మక్క త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. సిబ్బంది తేరుకొని పతాకాన్ని �
బీఆర్ఎస్ హయాంలోనే అన్ని విధాలుగా పరకాల అభివృద్ధి చెందిందని, గత ప్రభుత్వంలో కేసీఆర్ సహకారంతో నిర్మించిన భవనాలకు కాంగ్రెస్ సర్కారు రంగులు అద్ది ప్రారంభిస్తూ ప్రచారం చేసుకుంటున్నదని మాజీ ఎమ్మెల్యే �
పట్టణంలో ఓటు హక్కు కంటే పుట్టిన ఊరిలోనే స్థానిక ఓటరుగా ఉండేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో.. ప్రధానంగా మున్సిపాలిటీల్లో ఓట్లు తగ్గుతున్నాయి. గ్రామాల్లో ఓటు ఉన్నా..
ఇప్పటికే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ బకాయిలు భారంగా మారాయి. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ అధ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులుగా శనివారం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. హనుమకొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్చా�
Poornachar | మీ ఓటు నాకే వేయాలి. అది నాకు అవార్డు తెచ్చిపెడుతుంది అని అభిమానులను కోరుతున్నారు కోర్టు సినిమాలో ‘కథలెన్నో చెప్పారు’ పాట రాసిన పూర్ణాచారి. అతను ‘సైమా’ కంటెస్టెడ్లో లిరిసిస్ట్గా పోటీపడుతున్నారు.
ప్రభుత్వ ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై వేలేరు మండల బీఆర్ఎస్ నాయకుడు కొయ్యడ మహేందర్ తీవ్రంగా ఖండించారు.