Congress | రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు జేసి ఇంటిల్లిపాది ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కనికరం లేని కాంగ్రెస్ పాలనలో(Congress rule) అన్నదాతలకు చివరకు కన్నీళ్లే మిగిలాయి.
తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని ఇకమీదట రైతులెవరైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే కేసులే. అవి అట్లాంటి.. ఇట్లాంటివి కాదు. ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రైతులను �
వేసవిలో రైలు ప్రయాణం నరకం గా మారింది. సెలవుల్లో సొంత ఊర్లు, బంధువుల ఇండ్లు, తీర్థయాత్రలకు వెళ్తున్న ప్రయాణిలకు రిజర్వేషన్లు దొరకక, జనరల్ బోగీల్లో ప్రయాణిస్తూ అవస్థలు పడుతున్నా రు. ఇసుకేస్తే రాలనంత జనంత�
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి. రోడ్లపై పెద్దపెద్ద చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, నిల్వ చ�
బల్దియా అధికారుల రూటే సప‘రేట్' అన్నట్లు ఉన్నది. ఒకే పనికి వేర్వేరుగా ధరలు నిర్ణయించడం వారికే చెల్లుతున్నది. ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) టెండర్లలో తేడాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్ వర
భానుడి భగభగలకు మనుషులే కాదు.. కరెంట్ ఇచ్చే మిషన్లు కూడా విలవిల్లాడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 46 నుంచి 47 డిగ్రీలకు చేరడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దీం�
పాలకుర్తి: ధాన్యం అన్ లోడింగ్ కోసం రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మిల్లర్లను హెచ్చరించారు.
అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి రూ. కోట్ల ఆదాయం పొందుతున్న కాంగ్రెస్ నాయకులు.. వారు రూ. లక్షలు సర్కారుకు చెల్లించకుండా
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. సాధారణ సేవల్లోనే కాకుండా మెడికో లీగల్ (ఎంఎల్) కేసుల్లో పక్కాగా చేయాల్సిన వివరాల నమోదులో సైతం అలసత్వాన్
రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను అమ్ముకుందామనుకున్న అన్నదాతకు రవాణా కష్టాలు తోడయ్యాయి. అండగా నిలవాల్సిన అధికారులే కాంట్రాక్టర్తో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల కడుపు కొడుత�
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదని అన్నదాతలు రోడ్డెక్కారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మార్కెట్ సమీప మంథని ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలతో రోడ్డుపై బైఠాయించారు. ప్
హనుమకొండ జిల్లా పౌర సరఫరాల శాఖలో వసూళ్ల దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతున్నది. రైస్ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని కొందరు రైస్ మిల్లర్ల
గిరిజన సంక్షేమానికి ఆయువు పట్టుగా ఉన్న ఐటీడీఏలో కీలక పోస్టులు భర్తీకి నోచుకోకపోగా, తాజాగా మరికొన్ని స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో ఐటీడీఏ పరిస్థితి గందరగోళంగా మారుతున్నది. గిరిజనాభివృద్ధికి బీజం వేసి
సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని, పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందువరసలో నిలపాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీస్�
పేదలకు డబుల్ బెడ్రూ ఇండ్లు అందని ద్రాక్షలా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయడం లేదు. దీంతో వేయి కండ్లతో ఏండ్లుగా ఎదురు �