Warangal | ఖిలావరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్లో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. రైలు చక్రాల కింద పడటంతో శరీరం నడుము దగ్గర రెండు మ�
Kadiyam Srihari | సీపీఎం శ్రేణులకు పూటకు ఇంత తిండి, రాత్రికి ఇంత మందు కావాలి తప్ప మరొకటి అవసరం లేదని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విజయ్ దివస్ను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29 నుంచి 11 రోజుల పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టగా, ఇందులో భాగంగా మంగళవ�
పల్లె పోరులో గులాబీ జెండా ఎగురవేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం ఆయన ఐనవోలు మండలం రాంనగర్ తాజా మాజీ సర్పంచ్ బోయినపల్లి శ్రీనివాస్, �
కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి, ఆత్మ విశ్వాసాన్ని పుణికి పుచ్చుకొని కాంగ్రెస్ దుర్మార్గ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధ్దులు కావాలని శాసనమండలి ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ సిర�
కేసీఆర్ ఉత్తర్వులతోనే నవాబుపేట రిజర్వాయర్లోకి నీళ్లు విడుదలయ్యాయని, రేవంత్ వల్లే వచ్చాయంటున్న కడియం శ్రీహరి చర్చకు సిద్ధంగా ఉండాలని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజ�
అవినీతి కన్నా.. అడుక్కుతినడం మిన్నా అనే విధంగా నగరంలో బిచ్చగాళ్లతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆలోచింపజేసింది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం హనుమకొండ వేయిస్తంభాల గుడి నుంచి అ
ప్రైవేట్ పాఠశాలల పనిచేస్తున్న ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ ఎన్రోల్మెంట్ చేయని ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేశారు.
సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు జట్టును ఎంపిక
చేసినట్లు కాకతీయ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై.వెంకయ్య తెలిపారు.
ప్రజలు ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆలింపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పాకాల నాగలక్ష్మి అన్నారు. మంగళవారం గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా �