Current Supply | ఐనవోలు మండలం పున్నెల్ క్రాస్ ఏరియాలో ప్రతి రోజు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణమా లేక సమన్వయ లోపమా..? కానీ ప్రతి రోజు ఖచ్చితంగా సుమారుగా 3 నుంచి 4 గంటల కరెంట్ కట్టింగులు భరించాల్సిందే.
Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్లో వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చ�
Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండలోని నివాసంలో ఉండగా ఆదివారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది.
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఉర్సు, కరీమాబాద్, రంగశాయిపేట ప్రాంతంలోని కురుమ కులస్తులు తమ ఇలవేల్పు అయిన బీరన్న స్వామికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఉదయం ఉర్సులోని కురుమ కుల �
ములుగు జిల్లా మత్స్యశాఖలో అధికారుల మధ్య వాటాల పంచాయితీ నెలకొంది. మేడారం మహా జాతర సందర్భంగా జంపన్నవాగుతో పాటు పరిసర ప్రాంతాల్లో పనిచేసిన గజ ఈతగాళ్ల గౌరవ భృతి పంపిణీలో కీచులాటలు మొదలయ్యా యి. రాష్ట్రప్రభు�
హనుమకొండ చౌరస్తా, జూలై 25: ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణలో ప్రముఖ సంతాన సాఫల్య కేంద్రం 'ఫెర్టీ9'కు ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది.
NEET Paper Leak | నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ ప్రభుత్వాన్ని డిమ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండేండ్లు గడిచినా ఇక్కడి అధికారులు, సిబ్బందిపై ఆంధ్రా అధికారుల పెత్తనం కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనూ ఉమ్మడి రాష్ట్రంలోని తరహాలోనే పాలన నడుస్తున్నది. ట్ర�
బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మరుగుజ్జు యువకుడు కిరాణా షాపును ప్రారంభించాడు. గూడూరు మండలం తీగలవేణి గ్రామానికి చెం దిన ధరావత్ వినోద్ డిగ్రీ చదివి ని
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరా మారావు బర్త్ డే సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబురాలు నిర్వహించారు. కేక్లు కట్ చ�
విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడొద్దని, నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో �
బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. శుక్రవారం వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్వగృహంలో ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ �