ఉత్తమ రాజకీయ నాయకత్వానికి, మంచి పౌరునిగా రాణించడానికి, భావిజాతి నిర్మాణానికి రాజనీతి శాస్త్రం తోడ్పడుతుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం అన్నారు.
Dharna | ఈ నెల 19న హైదరాబాద్ ఇందిరాపార్క్వద్ద జరిగే లంబాడీల ఆత్మగౌరవ నిరసన ధర్నాను విజయవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ భూక్యా మోతిలాల్ నాయక్, కన్వీనర్ బానోత్ నవీన�
Student unions | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కమీషన్ల పాలనలా ఉన్నదని కేయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ర్టంలో 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్రెడ్డి సర్కారు చెలగాటమాడుతోందని
అమాయకులను మోసం చేయడంలో సైబర్ క్రైమ్ ప్రధానమైందని, దీనిని నివారించుటకు యువత అప్రమత్తంగా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు.
ములుగు (Mulugu)మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న మైదం మహేష్ ఐదు నెలలుగా వేతనం అందలేదని మనస్థాపంతో ఈ నెల మూడవ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.
స్టేషన్ఘన్పూర్ నియోజక వర్గంలోని రఘునాథపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేపట్టనున్న మూడో విడత పాదయాత్ర నేపథ్యంలో ఉదయం 8 గంటలకే సుబేదారి పోలీసులు హనుమకొండలోని ఆయన ఇంటికి చేరుకొని హౌస్ అర
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క, సారలమ్మల గద్దెల అభివృద్ధి అమ్మవార్ల పూజారుల అభిప్రాయాల మేరకే చేపడుతున్నామని, దీనిలో ఎవరి బలవంతం లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారంలోన�
యూరియా కావాలంటే మహిళా రైతులకు పాట్లు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్యూలో గంటల తరబడి నిలబడలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. చెన్నారావు పేట పీఎసీఎస్ వద్ద మహిళలకు టోకెన్లు ఇవ్వడానికి ప్రత్యేక క�
మండల కేంద్రంలోని ఐనవోలు మల్లికార్జునస్వామి శివాలమర్రి చెట్టును వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి సోమవారం పరిశీలించారు. ఐనవోలులో గత రెండు రోజులు కురిసి�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్న విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుమాలిన చర్య అని ఎంఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొచ్చు తిరుపతి అన్నారు.