విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సైన్స్పట్ల ఆసక్తిని కలిగించడానికి చెకుముకి సైన్స్సంబురాలు ఎంతగానో తోడ్పడతాయని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిణి డి.వాసంతి అన్నారు.
డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థినులను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశంతో గురువారం బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కళాశాల ప్రిన్సిపల్ గోలి శ్రీలత తెలిపారు.
Rakesh Reddy | ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ జూబ్లీహిల్స్లో ఊరేగితే రాష్ట్రంలో పాలన పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి? అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తా
భారీ వర్షాలు, వరదలతో భీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్ అన్నదాతల ఆశలపై పిడుగుపాటుగా మారింది. చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడంతో గ్రేటర్ వరంగల్ (Greater Warangal) పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కేవలం పంట�
మొంథా తుఫాను ప్రభావంతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరపి లేకుండా రెండు రోజులపాటు కురిసిన భారీ వానలకు నర్సింహులపేట (Narsimhulapet) మండలంలో వరి, పత్తి పంట దెబ్బతిన్నది.
మొంథా తుఫాను ప్రభావంతో వరంగల్ నగరం (Warangal) అతలాకుతమైంది. ఎడతెరపి లేకుండా కురిసిన వానతో వరంగల్ నగరం జలదిగ్బంధమైంది. వర్షం నిలిచిపోయినప్పటికీ వరంగల్ నగరంతోపాటు హనుమకొండ, కాజీపేట పట్టణాలను ఇంకా వరద వీడలేద�
మొంథా తుఫాను దాటికి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి (Bheemadevarapally) మండలం అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షంతో భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లికి చెందిన అప్పని నాగేంద్రం (58) అనే వ్యక్తి మృతిచెందారు.
చారిత్రక ఓరుగల్లుపై మొంథా తుఫాను (Cyclone Montha) విరుచుకుపడింది. బుధవారం రోజంతా కుండపోతగా వర్షం కురియడంతో వరంగల్ నగరం జలదిగ్బంధం అయింది. వర్షం కాస్తా తెరపినిచ్చినప్పటికీ నగరాన్ని ఇంకా వరద వీడలేదు.
భారీ వర్షాల నేపథ్యంలో కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే శాఖ బుధ, గురువారాల్లో రద్దు, కుదింపు చేసి నడుపుతున్నారు. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్ప్రెస్(12714/12713), గుంటూరు-సి�
ఆకాశం కోతకు గురైనట్టు.. సముద్రం కట్టలు తెగినట్టు.. మొంథా తుపాను ఉమ్మడి వరంగల్ జిల్లాను ముంచెత్తింది. భారీ, అతిభారీ అనే కొలమానికాన్ని మింగేసింది. తన తీవ్రతలో కొట్టుకుపోయేలా చేసింది. కాళేశ్వరం, మహదేవ్పూర్