హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30: కాకతీయ యూనివర్సిటీ కామన్మెస్(Common Mess)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ డైరెక్టర్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు.
ఆర్ట్స్అండ్ సైన్స్(Arts College) కాలేజీలో బీఎస్సీ చదువుతున్న కోడి లహరి ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్ దుండిగల్ ప్రాంతంలోని ఎంఎల్ఆర్ సాంకేతిక విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్(NSS) జాతీ�
ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం(Midday meals,) ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ(PDSU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో(Thousand Pillar Temple) వైకుంఠ ఏకాదశి(Vaikuntha Ekadashi) సందర్భంగా విష్ణు ఆలయంలో సీతారామచంద్ర స్వామివార్లకు అభిషేకాదులు, తులసీదళాలతో అర్చనాధి కార్యక్రమాలు నిర్వర్తించారు.
స్టేషన్ఘన్పూర్ నియోజకర్గంలో ఘర్ వాపస్ షురూ అయింది.. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి రఘునాథపల్లి మండలంలో బిగ్షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్కు ఫిరాయ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున�
ములుగు జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచరిస్తున్నది. భూపాల పల్లి జిల్లా అడవి నుంచి ములుగు మండలం జాకారం వద్ద సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జాతీయ రహదారిపై వెళ్తుండగా హనుమకొండ వైపు వెళ్తున్న 108 వాహన పైలట్�
గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలిచ్చి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో గుడిసెవాసులు ధర్నా చేశారు. అక్కడే బైఠాయించి కాంగ్రెస్ సర్కా�
Warden | డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిని హాస్టల్ వార్డెన్ భవాని కర్ర, చేతులతో విచక్షణారహితంగా కొట్టింది. ఈ ఘటనను అక్కడే ఉన్న తోటి విద్యార్థినులు వీడియోలో తీశారు.