హనుమకొండ ప్రభుత్వ ఐటీఐలో ఇటీవల ఏర్పడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో పీఎంకేవీవై 4.0 పథకంలో భాగంగా ‘3డీ ప్రింటింగ్’ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపాల్ జి.సక్రు తెలిపారు.
హనుమకొండ, వరంగల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్లకు 4వ దఫా(వాక్-ఇన్) భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎం చందర్ తెలిపారు.