ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాయగూడెం గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పరామర్శించారు. గ్రామానికి చెందిన మాటూరి మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సోమవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లమ్మ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన వెంట డీసీసీబీ మాజీ డైరెక్టర్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అఖిల్ రెడ్డి, కమలేష్, నాయకులు ననుబాల చంద్రమౌళి, ప్రభాకర్, సాయి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Bachhannapeta | రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం.. బచ్చన్నపేటలో భారీ ధర్నా
Crime news | 30 సెకన్లలో 27 కత్తిపోట్లు.. చెంపదెబ్బ కొట్టిండన్న కోపంతో బాలుడిపై మైనర్ల దాడి..!
Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం క్యూలైన్లో భక్తురాలిని కాటేసిన పాము