హైదరాబాద్ : నిజామాబాద్ మార్కెట్ యార్డుకు(Nizamabad Market Yard) పసుపు పోటెత్తింది. పసుపు కుప్పలు(Turmeric crop) వేసేందుకు స్థలం లేక రైతలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. అకాల వర్షంతో నష్టపోయామని, అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీసీం పంటను కాపాడుకునేందకు టార్ఫాలిన్ కవర్లు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Son Kills Father: కెరీర్ అంశంలో వాగ్వాదం.. తండ్రిని చంపి ముక్కలు చేశాడు..
Air Ambulance: ఎయిర్ అంబులెన్స్ కూలిన ఘటనలో ఏడుగురు మృతి.. ఛాత్రా ఆస్పత్రిలో పోస్టు మార్టమ్