భారీ వర్షాల నేపథ్యంలో (Heavy Rains Effect) మెదక్ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. జేఎన్టీయూ, కాకతీయ వర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
రానున్న రెండు రోజుల పాటు జి ల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణా�
సర్కారు బడిలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు.. మెరుగైన విద్య.. నాణ్యమైన మధ్యాహ్న భో జనం.. అన్ని సౌకర్యాలతో పాఠశాలలు ని ర్వహిస్తున్నామని ఇటీవలే బడిబాట కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు గొప్పలు చెప్పారు.
Nehru Zoological Park | చాంద్రాయణ గుట్ట, మార్చి 30 : హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. రేపు అనగా సోమవారం నాడు నెహ్రూ జూలాజికల్ పార్క్ తెరిచే ఉండనుంది. ఈ విషయాన్ని జూ క్యూరేటర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు నేడు సీఎం రేవంత్
యాదవుల కుల దైవంగా పేరొందిన దురాజ్పల్లి లింగమంతుల జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. మధ్యాహ్నం నుంచే భక్తులు బారులుదీరి పెద్దగట్టుకు చేరుకున్నారు. మొన్నటి వరకు నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం జనసంద్రంగా
Sevalal Jayanti | గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం నాయకులు కోరారు.
ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక అయిన నాగోబా జాతర (Nagoba Jatara) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. రెండో రోజైన గురువారం గిరిజన సంప్రదాయ వేడుకకు భక్తులు పోటెత్తారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేం
నేడు వ్యవసాయ మార్కెట్కు సెలవు
మహబూబ్నగర్ మార్కెట్ యార్డుకు మంగళవారం 27,035 బస్తాల వేరుశనగ బస్తాలు వచ్చాయి. అయితే వాటి విక్రయాలు ఆలస్యం కావడంతోపాటు సరుకు లిఫ్టింగ్ కూడా చేయలేదు. దీంతో గురువారం మార్కెట�
దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Sing) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు.
Adilabad | కుమ్రం భీం(Kumram Bheem) వర్ధంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో రేపు విద్యా సంస్థలకు(Educational institutions) ప్రభుత్వం సెలవు(Holiday) ప్రకటించింది. ఈ మేరకు సెలవు ప్రకటిస్తూ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్ ఉత్
జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు.
Bengaluru Firm | భారత్ టీ20 ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన ఓ సంస్థ (Bengaluru Firm) తన ఉద్యోగులను ఇవాళ సెలవు (Holiday) ప్రకటించింది.