Turmeric Crop | ఇటీవల కురిసిన వర్షాలకు పసుపు పంటలో పసుపు పంటకు దుంప కుళ్లు, తాటాకు మచ్చ తెగులు ఆశిస్తోందని వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఎం. నారాయణ పేర్కొన్నారు.
గ్రామాల్లోని రైతులు ఆధునిక పద్ధతుల్లో పసుపు పంటను సాగు చేయాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. మండలంలో కొత్తదాంరాజ్పల్లి గ్రామంలోని రైతువేదిక కార్యాలయంలో కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద�
పసుపు రైతులు మద్దతు ధర కోసం పోరుబాట పట్టారు. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని నలుమూలల నుంచి మెట్పల్లికి తరలివచ్చారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి 63వ జాతీయ రహదారి మీదుగా ర్యాలీగా పాతబస్టా�
పసుపు పంటకు మద్దతు ధర చెల్లించాలని నిజామాబాద్లో రైతులు సోమవారం మెరుపుధర్నాకు దిగారు. ముందుగా మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ఎదుట బైఠాయించారు.
పసుపు రైతుల పరిస్థితి దయానీయంగా తయారైంది. తొమ్మిది నెలలు కష్టపడి పండించిన పంటపై దుంపకుళ్లు దాడి చేసింది. కొమ్ము సాగే క్రమంలో తెగులు సోకడం కారణంగా దిగుబడి అమాంతం పడిపోయింది. ఇక మార్కెట్కు వస్తే గిట్టుబా
పసుపు సాగులో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. దేశంలో పండించే మొత్తం పసుపులో సగం ఉత్తర తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా పసుపును నిజామాబాద్ జిల్లా రైతులే అధికంగా సాగుచేస్తారు. పచ్చబంగ�
అందం, అభినయంతో అందరినీ కట్టిపడేసే మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) పండుగ నేపథ్యంలో .షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంది. అయితే బ్రేక్ తీసుకుంది మాత్రం విశ్రాంతి కోసం అనుకుంటే పొరపాటు పడ్�