చిగురుమామిడి మండలంలో వర్షాలు సమృద్ధిగా సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పూలాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు.
భీమ్గల్ పట్టణ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఊర పండుగకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని కమిటీ ప్రతినిధులు బుధవారం వేల్పూర్లోని ఆయన స్వగృ
కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంటున్న 'వి.బి.జి. రాంజీ' చట్టాన్ని వెంటనే నిలిపివేసి, ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను యథాతథంగా కొనసాగించాలని సీఐ�
తమ ఇండ్లను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ..వరంగల్ నగరంలోని పద్మాక్షి గుడి సమీప చరబండ రాజు కాలనీవాసులు సోమవారం హనుమకొండలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
చిగురుమామిడి మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.