Nennela | ప్రతి యేటా కొనుగోలు కేంద్రం నడుస్తుందన్న నమ్మకంతో రైతులు ధాన్నాన్ని రోడ్డుకు ఇరువైపులా ఆరబెట్టారు. అయితే ఇరువై రోజులు దాటినా ఇప్పటి వరకు ఆ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు.
నలభై రోజులైనా ధాన్యం కొంట లేరని, వర్షం వచ్చి పంట తడిస్తే ఎవరు బాధ్యులని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాంటా ఎప్పుడు పెడ్తరో తెల్వక రైతులు నిత్యం కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా�
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతన్నలు అరిగోస పడుతున్నరు. పంట చేతికొచ్చిందన్న సంబురం అటుంచితే నెల దాటినా కేంద్రాల వద్ద పడిగాపుల కష్టం మాత్రం పోలేదని ఆవేదన చెందుతున్నరు.
ప్రముఖ సంఘ సంస్కర్త, దళితజాతి విద్యావికాసం కోసం కృషి చేసిన మాదరి భాగ్యరెడ్డి వర్మ138వ జయంతి వేడుకలను ఈనెల 22న రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆది- హిందూ సోషల్ సర్వీస్ లీగ్ కార్యనిర్వహక అధ్యక్ష�
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేటలో వీధి కుక్కలు ఓ బాలుడి దాడి చేసి విచక్షణా రహితంగా కరచిన సంఘటన బుధవారం వెలుగుచూసింది.