రాష్ట్రవ్యాప్తంగా నీట్-2026 (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఆదివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేసినట్టు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్ తెలిపారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఎప్సెట్ కన్వీనర్ విజయ్కుమార్రెడ్డి శనివారం తెలిపారు.
కాగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ‘ప్రాంతీయ’ చిచ్చు రగులుతున్నది. ప్రభుత్వంలో దక్షిణ తెలంగాణ నేతల ఆధిపత్యం పెరిగిపోతున్నదని, రోజురోజుకూ తమ ప్రాభవం తగ్గుతున్నదని ఉత్తర తెలంగాణ నేతలు ఆందోళన చెందుతున్నట్టు
అధికారంలోకి వచ్చిన వెంటనే 3,758 మందికి వీఆర్వో ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి మాట నిలబెట్టుకోవాలని వీఆర్ఏ జేఏసీ చైర్మన్ వంగూరి రాములు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్యభద్రత కార్డులను అందజేయడంతోపాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖానల్లో నగదు రహిత చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
ఈ నెల 3న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 745 మంది దివ్యాంగులకు 815 కృత్రిమ అవయవాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సంస్థాన్ ప్రతినిధి అల్కా చౌదరి తెలిపారు.