ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీలోని కారేపల్లి క్రాస్ రోడ్(రామలింగాపురం)లో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం గ్రామస్తులు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక స మగ్ర సవరణ(సర్)కు సంబంధించిన కీలక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ ఫామ్లు బూత్ లెవల్ అ ధికారులకు (బీఎల్వో) అందించే గడువు సో మవారంతో ముగియనున�
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు అదుపుతప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు శనివారం ఉదయం 20 మంది ప
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో గల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
Srisailam project | ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,32,308 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.
త్వరలోనే ‘డిజిటల్ అసెంబ్లీ, కౌన్సిల్'ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు.