ఆర్ట్స్ కాలేజీలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్మేళా పోస్టర్ను కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వి రామచంద్రం బుధవారం కాలేజీలో ఆవిష్కరించారు.
1948 సెప్టెంబర్ 17న కొందరు విలీనం విమోచన పేర్లతో పిలుస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని నిజంగా తెలంగాణలో జరిగింది విద్రోహమేనని పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ అన్నారు.
హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగే 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ఛాంపియన్షిప్కు ఏసీబీ డైరెక్టర్ డాక్టర్ తరుణ్జోషిని ఆహ్వానించారు.
ఉత్తమ రాజకీయ నాయకత్వానికి, మంచి పౌరునిగా రాణించడానికి, భావిజాతి నిర్మాణానికి రాజనీతి శాస్త్రం తోడ్పడుతుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం అన్నారు.