రాష్ట్రంలో వీధికుక్కలు(Stray Dogs) స్వైరవిహారం చేస్తున్నాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రాథమిక దశలోనే చిన్నారులలో వినికిడి శక్తిని, సమస్యలను గుర్తిస్తే చికిత్స అందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వాణి అన్నారు.