సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పర్యటన సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ ) విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్-14 పోటీల్లో హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్) క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి ఆరు పతకాలు కైవసం చేసుకున్నారు.
స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్ధతునిచ్చిన అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపు సాధించి సత్తా చాటుతారని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘల జేఏసీ కో-చైర్మన్ పి.రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈనెల 15,16 తేదీలలో జరిగే హలో బీసీ ఛలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్లు రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ డాక్టర్ చిర్ర రాజు గౌడ్ ఆవిష
అండర్-16 ఇంట్రా డిస్ట్రిక్ట్ లీగ్ పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుని ఎంపిక చేసినట్లు వరంగల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డబ్ల్యూడీసీఏ) జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
దేవుని గట్టుపై వెలసిన శ్రీ అలివేలుమంగ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నవదశ 19వ వార్షికోత్సవం ఈనెల రెండవ తేదీ నుంచి కనుల పండుగగా జరుగుతుంది.