కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుచేసి పంటలు పండిస్తే కొనుగోలు చేపట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ను వేగవంతం చేయాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వర్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల �
ఓటరు జాబితా సవరణ కోసం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని, పొరపాట్లు జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు.