రాష్ర్ట విద్యారంగ అభివృద్ధికి తెలంగాణ విద్య కమిషన్ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చేసిన సూచనల్లో కొన్నింటిని సవరించాలని పి.డి.ఎస్.యు. రాష్ర్ట ఉపాధ్యక్షుడు బి. నరసింహరావు డిమాండ్ చేశారు.
చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయ కుడా గార్డెన్లో దేవర విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో 5వ కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని జయంతి ఉత్సవం నిర్వహించారు.
చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 7వ రోజు సీతారామచంద్రస్వామి వార్లకు అర్చనాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం 25 మార్చి 2025 లో పార్లమెంటులో ఆమోదింప చేసుకున్న పెన్షన్ వెలిడేషన్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ర్ట ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ తెలంగాణ (ఎస్.జి.పి.ఎ.టి) రాష్ట్ర అధ్యక్షుడు జి.వీరస్వ
బచ్చన్నపేట మండల కేంద్రంలో పూర్తిగా అధ్వానంగా మారిన రోడ్డుపై అధికారులు ప్యాచ్ వర్క్ వేయడం కాదని, పర్మనెంట్ రోడ్డు వేస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని బచ్చన్నపేట పట్టణ ప్రజలు సూచిస్తున్నారు.
సింగరేణి మెడికల్ బోర్డుపై రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు సింగరేణిలో దుమారం రేపుతున్నాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు.
గృహ విద్యుత్ వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు.
పెన్షనర్లను వర్గాలుగా విభజించి, వారికందించే ప్రయోజనాల్లో కోత పెట్టేందుకు రూపొందించిన పెన్షన్ వాలిడేషన్ యాక్టును వెంటనే రద్దు చేయాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు.
పేద ప్రజలకు కంటిచూపును ఇవ్వడమే బీసీఎం లక్ష్యంగా కొదుపాక బుచ్చమ్మ చంద్రమౌళి మెమోరియల్ ట్రస్ట్ కంటి దావాఖాన పని చేస్తోందని సర్పంచ్ రెండ్ల శ్రీనివాస్ అన్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) పీహెచ్సీ హైదరాబాద్ శాఖ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లిలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం విరాళంగా �