తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను ఖమ్మం జిల్లా సింగరేణి మండల పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
కేటీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మక్తల్ పడమటి ఆంజనేయస్వామి దేవాలయంలో కేటీఆర్ పేరుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయించారు.
ప్రతి తరమూ తన కాలాన్ని నిర్వచించే కొంతమంది వ్యక్తులను చూస్తుంది. వారు కేవలం పదవుల్లో ఉన్న నాయకులు మాత్రమే కాదు, ఒక ఆలోచనకు రూపం ఇచ్చినవారు, ఒక సమాజం కలలకు దిశ చూపినవారు, భవిష్యత్తును నిర్మించేందుకు కృషి చ
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తీరు గురవింద గింజ తీరుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీల పార్టీ ఫిరాయింపులపై తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆయన.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మ
అభ్యుదయ రచనలతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన దాశరథి కృష్ణమాచార్య మార్గం మనందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో �
‘నా తెలంగాణ-కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఆయనకు ఘన నివాళులర్పించారు. పీడిత ప
జైలు గోడల నడుమ బందీ అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ..’ అంటూ గర్జించిన తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ సమరయోధుడు దాశరథి అని, ఆ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు కొనసాగించాలని బీఆర్ఎస్ అధినేత,
రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న భారత్ -అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసేవరకు ఐక్యంగా పోరాడుతామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్- అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందా�
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిజన్లతో పాటు పీసీ వర్క్ కింద పనిచేస్తున్నవారు, అన్మెన్ లేబర్లను రెగ్యులరైజ్ చేయాలని, తమకు ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలని విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ డిమాండ్ చేశార�