హనుమకొండ అశోకా హోటల్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ను అరెస్టు చేసేందుకు భారీ ఎత్తున పోలీసులు బలగాలను మోహరించడంతో ఉద్రిక్తతలకు దారితీసింది.
రాష్ట్రం ఓ విజన్ లేని నాయకుడి చేతిలో అల్లాడిపోతుందని, సీఎం రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నాడన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డారు.
పత్తిసాగు విస్తీర్ణం, ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో 2026 వానకాలం నుంచి రాష్ట్రం లోని 19 జిల్లాల్లో కేంద్ర ప్రాయోజిత పథకం ‘పత్తి ఉత్పాదకత మిషన్'ను అమలు చేస్తున్నట్టు వ్యవసాయశాఖ సంచాలకులు డాక్టర్ బీ గోపి తెలి�