Charvaka Trust | హైడ్రాతో పేదల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్.. చివరికి పండుటాకులపైనా పంజా విసురుతున్నది. వారి సంక్షేమం కోసం నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఇప్పుడు కక్ష పూరితంగా సబ్స్టేషన్�
తెలంగాణకు కరువు ముప్పు లేదని, తమకు ఉన్నదని ఏపీ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజల�
సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చేపట్టిన ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) దక్షిణాది బెంచ్ స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ పుష్ప సత్యనారాయణ, ప్రశాంత్ గార్గవ ధర్మాసనం ఆ�
Teacher dies | మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad) విషాదం చోటు చేసుకుంది. పుష్పుల్ రైలు ఢీకొని(Train accident) ఉపాధ్యాయుడు దుర్మరణం(Teacher dies)చెందాడు.
Acid | నిశ్చితార్థం రద్దు చేసుకుందని యువతిపై కక్షపెంచుకున్న యువకుడు మొహంపై యాసిడ్ పోస్తా.. లేదా చంపేస్తా అని బెదరింపులకు పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కీలక వివరాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఓటర్ల సౌకర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహరిస్తున్న తీరు చిత్రవిచిత్రంగా ఉంటున్నది. డజన్లకొద్దీ కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కొంటున్న రంగనాథ్ను తొలగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంటే మరోవైపు ఆయన మాత్ర�