Viral Video | క్రూర జంతువుల జాబితాలో సింహం మొదటి స్థానంలో ఉంటుంది. దీనికంటే భయంకరమైన, ప్రమాదకరమైన జంతువు భూమిపై మరొకటి ఉండదు. అలాంటి క్రూర జంతువుని చూసినా.. దాని పేరు విన్నా, అది గర్జించిన శబ్దం విన్నా ఆమడ దూరం పరి�
Cable Bridge | గుజరాత్ రాష్ట్రంలో తీగల వంతెన కూలి వందల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రమాదానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని కొన్ని వీడియోలు చూస్తుంటే తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రజలు తీగల వంతెనపై
Dudhsagar Falls | దూద్సాగర్ జలపాతం వద్ద ప్రమాదం జరిగింది. ఈ జలపాతం వద్ద మండోవి నదిపై ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జిపై ఉన్న 40 మంది పర్యాటకులు సురక్షితంగా ప్రాణాలతో బయటప�
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించిం�
దేశానికి వచ్చే పర్యాటకుల్లో 50 శాతం మంది మొఘల్ ఆర్కిటెక్చర్ను చూసేందుకు వస్తారని, మరో 50 శాతం మంది కశ్మీర్ను చూసేందుకు వస్తుంటారని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ రెండింట
ప్రధాని మోదీ దగ్గరి నుంచి బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్చుగ్ దాకా అందరూ టూరిస్ట్లేనని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పగిడీ, తమిళనాడు ఎన్నికల్లో లుంగీ�
Papikondalu | పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పోచవరంలో నేడు పాపికొండల విహార యాత్రను ప్రారంభించనున్నారు.
Israel | కరోనా కేసులు తగ్గుముఖంపట్టాయి. ప్రజలు క్రమంగా సాధారణ జీవణం సాగిస్తున్నారు. వ్యాపారాలూ పుంజుకున్నాయ్. దీంతో ఆదాయ మార్గాల్లో ఒకటైన పర్యాటక రంగంపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తున్నాయి.
5 from Delhi test COVID-19 positive, now untraceable in Nainital | దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని నైనిటాల్కు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు కరోనాకు పాజిటివ్గా పరీక్షించారు. వారంతా
కొన్ని విషయాలు వినడానికి వింతగా ఉన్నా..అవి నిజం అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ గ్రామం ఏడాదిలో11 నెలలు నీట మునిగి ఉండి ఒక నెలమాత్రమే తేలుతుంది. అటువంటి ప్రదేశాన్ని సందర్శించేందుకు పర్యాటకులు, ఇటు
Water Falls | మామడ మండలం వాస్తవాపూర్ వాటర్ ఫాల్స్ను చూసేందుకు వచ్చిన హైదరాబాద్ పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. శుక్రవారం ఉదయం వాటర్ ఫాల్స్ను తిలకించేందుకు మొత్తం 16 మంది పర్యాటకులు
Neelakurinji flowers | కనుచూపు మేర నీల వర్ణాన్ని పరిచిన ఈ పుష్పాలకు నీలకురింజిని అని పేరు. 12 ఏండ్లకు ఒకసారి మాత్రమే పూస్తాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా మందల్పట్టి కొండల్లోనిది ఈ అపురూప దృశ్యం. వీటిని చూ
Taj Mahal | నేటి నుంచి వెన్నెల వెలుగుల్లో తాజ్మహల్ను ( Taj Mahal ) వీక్షించొచ్చు. రాత్రి వేళల్లో తాజ్మహల్ను వీక్షించేందుకు సందర్శకులకు అనుమతి లభించింది. కరోనా వల్ల గతేడాది మార్చి నెలలో రాత్రి వేళల�