Papikondalu | పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభంకానుంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పోచవరంలో నేడు పాపికొండల విహార యాత్రను ప్రారంభించనున్నారు.
Israel | కరోనా కేసులు తగ్గుముఖంపట్టాయి. ప్రజలు క్రమంగా సాధారణ జీవణం సాగిస్తున్నారు. వ్యాపారాలూ పుంజుకున్నాయ్. దీంతో ఆదాయ మార్గాల్లో ఒకటైన పర్యాటక రంగంపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తున్నాయి.
5 from Delhi test COVID-19 positive, now untraceable in Nainital | దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని నైనిటాల్కు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు కరోనాకు పాజిటివ్గా పరీక్షించారు. వారంతా
కొన్ని విషయాలు వినడానికి వింతగా ఉన్నా..అవి నిజం అని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ గ్రామం ఏడాదిలో11 నెలలు నీట మునిగి ఉండి ఒక నెలమాత్రమే తేలుతుంది. అటువంటి ప్రదేశాన్ని సందర్శించేందుకు పర్యాటకులు, ఇటు
Water Falls | మామడ మండలం వాస్తవాపూర్ వాటర్ ఫాల్స్ను చూసేందుకు వచ్చిన హైదరాబాద్ పర్యాటకులు వరద నీటిలో చిక్కుకున్నారు. శుక్రవారం ఉదయం వాటర్ ఫాల్స్ను తిలకించేందుకు మొత్తం 16 మంది పర్యాటకులు
Neelakurinji flowers | కనుచూపు మేర నీల వర్ణాన్ని పరిచిన ఈ పుష్పాలకు నీలకురింజిని అని పేరు. 12 ఏండ్లకు ఒకసారి మాత్రమే పూస్తాయి. కర్ణాటకలోని కొడగు జిల్లా మందల్పట్టి కొండల్లోనిది ఈ అపురూప దృశ్యం. వీటిని చూ
Taj Mahal | నేటి నుంచి వెన్నెల వెలుగుల్లో తాజ్మహల్ను ( Taj Mahal ) వీక్షించొచ్చు. రాత్రి వేళల్లో తాజ్మహల్ను వీక్షించేందుకు సందర్శకులకు అనుమతి లభించింది. కరోనా వల్ల గతేడాది మార్చి నెలలో రాత్రి వేళల�
శ్రీశైల మల్లన్న | శ్రీశైల మహాక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రాజెక్టు క్రస్టుగేట్లు తెరవడం.. వారాంతపు సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
శ్రీశైలం | శ్రీశైలానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు కృష్ణానదీకి వరద పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండి క్రస్టుగేట్లు ఎత్తారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ హరిద్వార్లోని పవిత్ర హర్ కి పౌరి ఘాట్ వద్ద హుక్కా పీల్చిన వ్యక్తులపై స్థానికులు దాడి చేశారు. హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన ఆరుగురు పర్యాటకులు హరిద్వార్కు వచ్చారు. ఈ నెల 7న స్�
న్యూఢిల్లీ, జూలై 6: కరోనా నిబంధనలను విస్మరించి ప్రజలు పెద్దఎత్తున పర్వతప్రాంతాలకు పర్యటనకు వెళ్లడం, మార్కెట్లకు పోటెత్తడంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి ముగిసిపోలేదని హెచ్చర�