తిరుపతి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు మే 17న అంకురార్పణం నిర్వహించనున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో మే 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవా�
తిరుపతిలో వైసీపీ విజయం.. 13 రాష్ర్టాల్లో ఉప ఎన్నికల ఫలితాలు న్యూఢిల్లీ, మే 2: పదమూడు రాష్ర్టాల్లో 4 లోక్సభ, 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఆదివారం చేపట్టారు. కడపటి సమాచారం అందేసరిక
గురుమూర్తి ఘనవిజయం| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ ఘనవిజయం సాధించింది. పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,30,572 ఓట్లతో తిరుగులేని మెజారిటీ సాధించారు.
వైసీపీ | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ముందంజలో కొనసాగుతున్నారు.
గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శన వేళల్లో మార్పు : టీటీడీ | తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో మే ఒకటో తేదీ నుంచి భక్తులకు దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఈఓ రాజేంద్రుడు ఒక ప
ఐఐఎస్ఆర్| ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఆర్) వచ్చే విద్యాసంవత్సరానికిగాను వివిధ కోర్సుల్లో పీహెచ్డీ ప్రవేశాల కోసం నోటిఫికేష
తిరుపతి | తిరుపతిలోని కర్నాల వీధిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సు అదుపు తప్పి జనంపైకి దూసుకు వెళ్లింది. |
దొంగ ఓట్లు వేయించుకోవడం దారుణం | తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో వైసీపీ నేతలు దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించడం దారుణమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు.
తిరుమల : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం కొవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. కార్యక్రమం కోసం నేడు (ఆదివారం) సాయంత్రం 6.30గంటల నుంచి రాత్రి 8.30 వరకు పుష్పయగానికి అంకురా�
తిరుపతి ఉప ఎన్నిక | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ ముగిసింది. సాయంత్రం 7 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. సాయంత్రం 7 గంటల వరకు 64.29 శాతం పోలింగ్�
వైసీపీకే మెజారిటీ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక 10 సార్లు పెట్టినా వైసీపీయే మెజారిటీ సాధిస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ ప్�
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు
పోలింగ్ను రద్దు చేయాలి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ను వెంటనే రద్దు చేయాలని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయకుడు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.