తిరుపతి, జూలై : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ రేపటి నుంచి 24వరకు తిరుచానూ�
హైదరాబాద్, జూలై 13 (నమస్తేతెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయం లో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా ముగిసింది. ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో సా లకట్ల అణివార ఆస్థానాన్ని పురస్కరించుకొని ఉదయం తిరుమంజనం నిర్వ�
తిరుపతి,జూలై: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జులై 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనున్నది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్
తిరుమల,జూలై 3: తిరుమల శ్రీవారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం తీసుకున్నది. శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశం కల్పిస్తున్నది.కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఏ�
తిరుమల,జూలై 3:భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవాలని టీటీడీ ఖండించింది. ఈ వార్తల ఆధారంగా కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల్లో గందరగ
తిరుపతి,జూలై 3:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెందిన118 మందికి కారుణ్య నియామకపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా టిటిడి ఈవో డా.క�
తిరుపతి,జూన్ 29: తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో జూలై 1వ తేదీ నుంచి అవుట్పేషేంట్,ఇన్ పేషంట్ సేవలు పునఃప్రారంభించనున్నారు. ఏపీలో జులై1నుంచి పలు జిల్లాల్లో కరొన కేసులు తగ్గుముఖం పట్టడంతో సడలింపు ఇచ్చింది ఏపీ సర్�
తిరుపతి, జూన్ 28: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయి. కోవిడ్ -19వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఉదయం 8:30 నుంచి 10:15 గటం
రూ.14,999కు 2 రోజుల టూర్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) తిరుపతికి ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రారంభించింది. రెండు రోజుల టూర్కు ఒక్కో వ్యక్తికి రూ.14,9
తిరుపతికి 5 పురస్కారాలు | ఇండియా స్మార్ట్ సిటీ కంటెస్ట్-2020లో తిరుపతి నగరానికి 5 పురస్కారాలు దక్కాయి. ఇందులో 3 విభాగాల్లో తిరుపతి నగరపాలిక పురస్కారాలు దక్కించుకుంది.
ఈ నెల 20 నుంచి తిరుచానూరులో వార్షిక తెప్పోత్సవాలు | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు.