ఇది ప్రజాపాలన కాదని ప్రజలను వేధించే పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కాంగ్రెస్ పాలన దేశ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చ అంటూ దుయ్యబట్టారు. ఆర్థిక పరిస్థితి మాకెందుకు త�
ఎన్నికల హామీలను అరకొరగా అమలుచేసి తామేదో విజయం సాధించినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోట గొప్పలు పలికించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న
రాష్ట్ర ప్రభుత్వం స్థిరమైన వృద్ధి, సామాజిక న్యాయం కోసం పునాదులను పటిష్టపర్చడంతోపాటు పరిమితిలేని అవకాశాలు గల భవిష్యత్తు దిశగా తెలంగాణ ప్రయాణాన్ని వేగవంతం చేస్తున్నదని గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పేర్కొ�
రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా కోసం విడుదల చేసిన నిధులను కాంట్రాక్టర్ల బకాయిలు తీర్చేందుకు వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు రైతుభరోసా కింద మూడు విడతలుగా రూ.3,511 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, అందు�
‘రైతుభరోసాపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిల్లిమొగ్గలు వేస్తున్నారు. అర్హులైన రైతులందరికీ భరోసా అందిస్తామని చెప్పి సాగదీస్తూ ఇబ్బంది పెడుతున్నారు’ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్�
అబద్ధాల హామీల పునాదులపై గద్దెనెక్కిన రేంవత్ సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు,ప్రజలు ఆరోపిస్తున్నారు. జనవరి 26న పైల్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలోని ఓ మండలంలో గ్రా మ
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘పేరు గొప్ప ఊరు దిబ్బ..’ అనే సామెత మాదిరిగా రేవంత్ సర్కారు వ్యవహార శైలి ఉంది. ఆర్భాటాలు, అబద్ధపు ప్రకటనలు తప్ప.. క్షేత్రస్థాయిలో ఆచరణ ఇసుమంతైనా కన్పించడం ల�
వానకాలం గడిచిపోయింది. యాసంగి ప్రారంభమై మూడు నెలలు దాటిపోతున్నా రైతులకు ఇంకా రైతుభరోసా పెట్టుబడి సాయమే అందలేదు. రాష్ట్రంలో రైతుల బాధలు తీరాలంటే ఒక్క కేసీఆర్తో సా ధ్యం. రైతుల బాధలు తెలిసిన ఒకే ఒక పార్టీ బ�
Rythu Bharosa | ఏడాది కాలంగా తనకు రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా రాలేదని వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్కు చెందిన మొరంగపల్లి జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి పేరు మీద నుంచి వ్యవసాయ భూమి తన పేరుపైకి మ�
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు నిరసన సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో ఆదివా రం బస్సు సర్వీసును ప్రారంభించి, గర్శకుర్తి వరకు ప్రయాణించారు.
రైతు భరోసా పథకంపై నమ్మకం కోల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14,300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది. అరకొర రైతులకు ఇచ్చే రైతు భరోసానైనా సకాలంలో అందిస్తారనుక
Rythu Bharosa | రైతు భరోసా పథకంపై రైతులు నమ్మకం కొల్పోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో 14, 300 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం నిర్ణయించింది.
రైతుభరోసా సాయాన్ని ప్రభుత్వం అరకొరగానే అందిస్తున్నది. మొదలై 40 రోజులు దాటినా ఇప్పటి వరకు చాలా మంది ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి జిల్లాలో యాసంగి సీజన్కు సంబం ధించి �
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే సబ్బండ వర్గాలకు అన్యాయం చేసిం�