నేటి నుంచి కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ మరో టోర్నీకి సిద్ధమవుతున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల�
యువ షట్లర్ లక్ష్యసేన్కు విశ్రాంతి నేటి నుంచి స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ బాసెల్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో నిరాశపర్చిన భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాం�
21 ఏండ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ను దక్కించుకునేందుకు భారత స్టార్ షట్లర్లు సమాయత్తమవుతున్నారు. ప్రకాశ్ పదుకోన్, పుల్లెల గోపీచంద్ తర్వాత ఆ ఘనత సాధించిన ప్లేయర్గా
సింధు, శ్రీకాంత్పైనే ఆశలు న్యూఢిల్లీ: కాస్త విరామం అనంతరం భారత షట్లర్లు తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 జర్మన్ ఓపెన్లో పీవీ స�
హైదరాబాద్, ఫిబ్రవరి10(నమస్తే తెలంగాణ): భారత్ స్పోర్ట్స్ సూపర్ పవర్గాఎదిగే సామర్థ్యాన్ని కలిగి ఉందని స్టార్ షట్లర్ పీవీ సింధు పేర్కొంది. రాష్ట్రంలో ప్రతిభ కల్గిన ప్లేయర్లకు కొదువలేదని అంది. గురువా�
స్టార్ షట్లర్ సింధు హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : సైబర్ వేధింపులు తాను కూడా ఎదుర్కొన్నట్లు స్టార్ షట్లర్ పీవీ సింధు తెలిపింది. ఇంటర్నెట్ వినియోగం మన జీవితంలో భాగమైందని వీటిలో విద్య, స్ఫూర్తి
సయ్యద్ మోదీ టైటిల్ కైవసం రెండేండ్లుగా అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధు ఎట్టకేలకు తన కోరిక తీర్చుకుంది. కరోనా కష్టకాలంలో సాగిన టోర్నీలో వరుస విజయాలతో దుమ్మురేపిన తెలుగమ్మాయి.. సయ్యద్�