మలేషియా ఓపెన్లో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో ఏడో సీడ్ సింధు 21-13, 21-9 తేడాతో పోర్న్పవి చౌచువాంగ్(థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది. 40నిమిషాల్లోన�
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు మరో చేదు అనుభవం ఎదురైంది. మలేషియా ఓపెన్ తొలి రౌండ్లోనే సైనా వెనుతిరిగింది. అమెరికాకు చెందిన ఐరిస్ వాంగ్తో తలపడిన సైనా.. ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. వరుస సెట�
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ మరో టోర్నీకి సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీలో వీరు బరిలోకి దిగనున్నారు. మహి�
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్కు నిరాశ తప్పలేదు. జకార్తాలోని ఇస్తోరా వేదికగా జరిగిన ఇండోనేషియా ఓపెన్ 2022 టోర్నీ తొలి రౌండ్లోనే వీరిద్దరూ ఓటములు చవి చూశారు. మహిళల సింగిల్స్ విభాగంలో.. 7వ సీడ్
ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత బృందం క్యాంపెయిన్ ముగిసింది. చో టై చెన్ చేతిలో లక్ష్యసేన్ ఓటమి పాలవగా.. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా ఓటమి చవి చూసింది. దీంతో ఇండోనేషియా మాస్టర్స్లో భా�
హైదరాబాద్: ఒలింపిక్ చాంపియన్ పీవీ సింధు ఊబర్ కప్ ఫైనల్ టోర్నీలో కొరియా దేశంతో జరిగిన మ్యాచ్లో 0-5 తేడాతో నాలుగవ నెంబర్ క్రీడాకారిణి ఆన్ సియోంగ్ చేతిలో ఓటమి పాలైంది. బ్యాంకాక్లో ఈ టోర్నీ జరుగుత
బ్యాంకాక్: భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు.. ప్రతిష్ఠాత్మక ఉబర్ కప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి పోరులో కెనడాను చిత్తు చేసిన పీవీ సింధు బృందం.. మంగళవారం పోరులో 4-1తో అమెరికాపై విజయం సాధించింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్ మరో కీలక టోర్నీకి సిద్ధమయ్యారు. బ్యాంకాక్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న థామస్ అండ్ ఉబర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో వీరిద్దరి నేతృత్వం