సింగపూర్ ఓపెన్లో అసాధారణ ఆటతీరుతో టైటిల్ దక్కించుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధుకు దేశం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరిన సింధు.. చైనాకు చెందిన వాంగ్ జీ
కౌలాలంపూర్: హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు.. ఈ యేటి సింగపూర్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్లో ఆమె జపాన్కు చెందిన సయినా కవకామీని ఓడించింది. కేవలం 31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో పీవీ సి�
భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీస్ కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో భాగంగా బలమైన ప్రత్యర్థిగా భావిస్త
సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో భారత యువ షట్లర్లు మిథున్ మంజునాథ్, అష్మితా చాలిహా సంచలన విజయాలు నమోదు చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్లో మిథున్ 21-17, 15-21, 21-18తో ఏడోసీడ్ కిడాంబి శ్రీకాంత్
మలేషియా మాస్టర్స్ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నెంబర్ 2 తై జు యింగ్ చేతిలో మరోసారి ఓడిన సింధు ఇంటి బాట పట్టింది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500లో భాగంగా చైనీస
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఆసియా టెక్నికల్ కమిటీ క్షమాపణ చెప్పింది. ఇటీవల ముగిసిన బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్ సెమీఫైనల్లో సింధుపై అనవసరంగా ఒక పాయింట్ పెనాల్టీ వేయడం ‘మానవ తప్పిదమే’అని
హైదరాబాద్: స్టార్ షట్లర్ పీవీ సింధు తనలో దాగిన డ్యాన్సింగ్ స్కిల్స్ను కూడా బయటపెట్టింది. తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్టు చేసింది. గతంలో కచ్చా బాదాం లాంటి సాంగ్కు స్టెప్పులేసిన �
రెండు సార్లు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. మలేషియా ఓపెన్ క్వార్టర్స్లో ఓడింది. మలేషియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్స్ చేరిన ఆమె.. సెకండ�