హైదరాబాద్: ఒలింపిక్ చాంపియన్ పీవీ సింధు ఊబర్ కప్ ఫైనల్ టోర్నీలో కొరియా దేశంతో జరిగిన మ్యాచ్లో 0-5 తేడాతో నాలుగవ నెంబర్ క్రీడాకారిణి ఆన్ సియోంగ్ చేతిలో ఓటమి పాలైంది. బ్యాంకాక్లో ఈ టోర్నీ జరుగుత
బ్యాంకాక్: భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు.. ప్రతిష్ఠాత్మక ఉబర్ కప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి పోరులో కెనడాను చిత్తు చేసిన పీవీ సింధు బృందం.. మంగళవారం పోరులో 4-1తో అమెరికాపై విజయం సాధించింది.
భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్ మరో కీలక టోర్నీకి సిద్ధమయ్యారు. బ్యాంకాక్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న థామస్ అండ్ ఉబర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో వీరిద్దరి నేతృత్వం
అంపైర్ నిర్ణయంపై పీవీ సింధు ఆగ్రహం మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తనకు అన్యాయం జరిగిందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆవేదన వ్యక్తం చేసింది. అంపైర్ తప్పుడు నిర్ణయంతో తాను ఫైనల్కు వెళ�
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ పరాజయాలతో టోర్నీ ను�
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్.. ఆసియా చాంపియన్షిప్లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా జరగని ఈ మెగాటోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం �
సుచియాన్: కొరియా ఓపెన్ వుమెన్స్ సింగిల్స్లో పీవీ సింధు ఓటమి పాలైంది. ఇవాళ జరిగిన సెమీస్లో ఆన్ సుయాంగ్ చేతిలో సింధు పరాజయం పొందింది. 14-21, 17-21 స్కోర్ తేడాతో సెమీస్లో సింధు ఓడిపోయింది. గతంలో ఆన్ సుయాంగ�
భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఇద్దరూ కొరియా ఓపెన్ సూపర్ 500 ఛాంపియన్షిప్ సెమీస్కు దూసుకెళ్లారు. పాల్మా స్టేడియంలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో సింధు, పురుషుల సింగిల్స�
కొరియా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో నెగ్గి ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో మూడో �
నేటి నుంచి కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్ మరో టోర్నీకి సిద్ధమవుతున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బీడబ్ల�