మేడారం | మేడారం మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2022, ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క - సారలమ్మను జాతరను నిర్వహించనున్నారు.
మంత్రి ఎర్రబెల్లి | మాతృ వియోగంతో బాధ పడుతున్న టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ వై.సతీష్ రెడ్డిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, �
చందూలాల్ | గిరిజనుల హక్కుల సాధనకు, సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేసిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత చందూలాల్ అత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి.
ములుగు : మావోయిస్టుల డంప్ను పోలీసులు కనుగొని వెలికితీశారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు చెందిన డంప్ను ములుగు జిల్లాలోని మాన్సింగ్ తాండలో పోలీసులు కనుగొన్నారు. ములుగు ఎస్ఐ హరికృష్ణ నేతృత్వంలోని టీం �
మల్హర్, మార్చి 31: గ్రామీణ ప్రజలకు ఇబ్బంది కలిగినప్పటికీ శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు కాటారం సీఐ హథీరాం అన్నారు. మండలంలోని తాడిచర్ల గ్రామపంచాయతీ పదిధిలోని కాపురం గ్�
ములుగురూరల్ మార్చి31: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. రామచంద్రాపురం గ్రామంలో ఒకే కుటుంబంలో �
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ములుగుటౌన్/భూపాలపల్లి రూరల్, మార్చి30: ప్రభుత్వ లక్ష్య సాధనకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్
ములుగురూరల్, మార్చి 30 : హైదరాబాద్లో ఏప్రిల్లో జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు బండారుపల్లి మోడల్ పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎన్. శోభారాణి, వైస్ ప్రి
ములుగుటౌన్, మార్చి30: ఆటోలు, జీపుల్లో సీటింగ్ పామర్థ్ధ్యానికి మించి ప్రయాణం చేస్తే ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం ఆర్టీసీ ఆర్ఎం, డీటీవోతో సంయుక్తంగా ని�