ములుగురూరల్ మార్చి31: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య అన్నారు. రామచంద్రాపురం గ్రామంలో ఒకే కుటుంబంలో �
వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ములుగుటౌన్/భూపాలపల్లి రూరల్, మార్చి30: ప్రభుత్వ లక్ష్య సాధనకు అధికారులు కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్
ములుగురూరల్, మార్చి 30 : హైదరాబాద్లో ఏప్రిల్లో జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు బండారుపల్లి మోడల్ పాఠశాలకు చెందిన 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎన్. శోభారాణి, వైస్ ప్రి
ములుగుటౌన్, మార్చి30: ఆటోలు, జీపుల్లో సీటింగ్ పామర్థ్ధ్యానికి మించి ప్రయాణం చేస్తే ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకుంటారని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం ఆర్టీసీ ఆర్ఎం, డీటీవోతో సంయుక్తంగా ని�
జిల్లాలో ఘనంగా వేడుకలురంగుల్లో మునిగితేలిన ప్రజలుభూపాలపల్లి టౌన్/ కృష్ణకాలనీ/ గణపురం/ పలిమెల/ టేకుమట్ల/ వాజేడు, మార్చి 29 : హోలీ వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజలు ఆనందోత్సాహాల మ ధ్య జరుపుకొన్నా�
ములుగు: వనదేవతలు కొలువై ఉన్న మేడారం ఆలయం పునఃప్రారంభమయ్యింది. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో ఈనెల 1న ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర ఫిబ్రవరి 24 న�
హైదరాబాద్ : ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని తీగలవాయి కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయింది. తీగలవాయి కాలనీకి చెంది
ములుగు : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా బాలబాలికల 7వ జూనియర్ చాంపియన్ షిప్ పోటీలను మంగళవారం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. ముందుగా 10 జిల
హైదరాబాద్ : ఇతర ప్రాంతాల్లో ఉండే పట్టభద్ర ఓటర్లకు తగిన రవాణా వసతులు కల్పించి ఓటర్లందరినీ పోలింగ్ కేంద్రానికి తీసుకురావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు, మహబూబాబాద్ గ్రాడ్య�
ములుగు : జిల్లాలోని వాజేడు ఏజెన్సీలో చిరుత సంచారం ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నది. గత నెలలో కొంగల అటవీ ప్రాంతంలో చెట్లపై చిరుతలు సంచరించడం కలకలం రేపింది. తాజాగా వాజేడు మండలంలోని దూలపురం రేంజ్ పరిధిలోని
ములుగు : జిల్లాలోని ములుగు మండలం కొత్తూరు గ్రామంలోని కొండపై కొలువుదీరిన దేవుని గుట్ట ఆలయం నిర్మాణ అద్భుతం అని ఏఎస్పీ పి.సాయి చైతన్య అన్నారు. ఏఎస్పీ హరికృష్ణ, పోలీసు సిబ్బందితో కలిసి సాయి చైతన్య ఆదివారం
మేడారం: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పండుగలకు ప్రత్యేక గుర్తింపు లభించిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రజలు సంతోషంగా పండుగలు చేసుకునే వాతావరణం కల్పించారని చెప్పారు. వనదేవతలు కొలువైన మేడా