క్వీన్ ఎలిజబెత్-2కు బ్రిటన్తో పాటు ప్రపంచం యావత్తూ తుది వీడ్కోలు పలికింది. ప్రపంచ నేతలు, పలు దేశాల రాజులు, రాణులతో సహా దాదాపు 2 వేల మంది ప్రముఖుల సమక్షంలో లండన్లోని వెస్టుమినిస్టర్ అబ్బే చర్చి ఆవరణలో �
యూకేలోని లెస్టర్ నగరంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత నెలాఖరులో దుబాయ్లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం నగరంలో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య
Droupadi murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున ఆమె బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. క్వీన్ ఎలిజబెత్ ఈ నెల 8న మరణించిన విషయం తెలిసిందే
Bentley car | అది అత్యంత ఖరీదైన బెంట్లీ మల్సన్నే సెడాన్ లగ్జరీ కారు. దాని విలువ మూడు లక్షల అమెరికన్ డాలర్లకు పైమాటే. అదే మన కరెన్సీలో సుమారు రూ.2.3 కోట్లు. లండన్లో ఆ కారును దుండగులు
తానే సొంతంగా విమానం తయారు చేసుకుని దానిలో తన భార్యాకుమార్తెలను యూరప్ ట్రిప్కు తీసుకెళ్లడం అనే టార్గెట్ పెట్టుకుని మరీ కష్టించి కల సాకారం చేసుకున్నాడు. ఆయనే భారతదేశం మూలాలున్న...
లాంగ్ జర్నీ కోసం టికెట్ బుక్ చేసుకున్నాడా వ్యక్తి. టైంకి రైల్వే స్టేషన్ వచ్చేసి రైలు ఎక్కేశాడు. తన స్లీపర్ సీటుకు వెళ్లి అక్కడే పడుకున్నాడు. తెల్లారి నిద్రలేచి చూస్తే రైలు కదల్లేదని అతనికి అర్థమైంది. దీం�
లండన్ : ఓ వంతెన వద్ద రైలుపట్టాలపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లండన్లోని వాండ్స్వర్త్ రోడ్ -లండన్ విక్టోరియా మధ్యనున్న ట్రాక్పై సోమవారం ఈ సంఘట�
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు 1000 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స�
గత ఏడాది భారత్లో దాదాపు 42 లక్షల కరోనా మరణాలను టీకాలు నివారించాయని లాన్సెట్ అధ్యయనంలో తేలింది. టీకా పంపిణీ మొదలైన తర్వాత 2020 డిసెంబర్ 8- 2021 డిసెంబర్ 8 మధ్య భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మరణాల నివారణపై బ్ర�
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జూలై మూడున లండన్లో నిర్వహించే టాక్ -లండన్ బోనాల జాతర పోస్టర్ను రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ బుధవారం హైదరాబాద్ల
లంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్�
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని అక్కడి తెలు�