లండన్ : ఓ వంతెన వద్ద రైలుపట్టాలపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లండన్లోని వాండ్స్వర్త్ రోడ్ -లండన్ విక్టోరియా మధ్యనున్న ట్రాక్పై సోమవారం ఈ సంఘట�
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు 1000 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకలకు స�
గత ఏడాది భారత్లో దాదాపు 42 లక్షల కరోనా మరణాలను టీకాలు నివారించాయని లాన్సెట్ అధ్యయనంలో తేలింది. టీకా పంపిణీ మొదలైన తర్వాత 2020 డిసెంబర్ 8- 2021 డిసెంబర్ 8 మధ్య భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మరణాల నివారణపై బ్ర�
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో జూలై మూడున లండన్లో నిర్వహించే టాక్ -లండన్ బోనాల జాతర పోస్టర్ను రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ బుధవారం హైదరాబాద్ల
లంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్�
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ఎంతో గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని అక్కడి తెలు�
లండన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు లండన్లో ఘనంగా జరిగాయి. ఎన్నారై టీఆర్ఎస్, టాక్ సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో ప్రవాస తెలంగాణ బిడ్డలు పెద్దు ఎత్తున పాల్గొన్నారు. లండన్ లోని హౌంస్లో లో టాక్ ప్�
పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో సంతోషంతో ఎదురు చూస్తోందా జంట. అంతకుముందు ఒకసారి గర్భస్రావం జరిగి ఉండటంతో వాళ్ల మనసుల్లో భయం కూడా ఉంది. అయితే ఆస్పత్రి వైద్యులు మాత్రం.. ‘‘మీకేం భయం లేదు. ఈసారి గర్భస్రావం జరిగే ఛా�
సినీరంగంలోని కృత్రిమ అనుబంధాలు, అవకాశవాద స్నేహాలు తనకు నచ్చవని చెబుతున్నది కథానాయిక రాధికా ఆప్టే. కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాల నాయికగా పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం లండన్లో విశ్రాంతి తీస�
లేబర్ పార్టీ నేత, గతంలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జెరెమి కార్బిన్తో బ్రిటన్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భేటీ కావడం విమర్శలకు తావిస్తోంది. కార్బిన్ గతంలో భారత్ వ్యతిరేక, హిందూ వ�
లండన్ పర్యటనలో ఉన్న మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు సిద్దిపేట వాసులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన గ్రీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు