కడెం మండలంలోని దోస్తునగర్ గ్రామ సమీపంలోని కవ్వాల్ అభయారణ్యంలోని దట్టమైన అటవీ ప్రాంతం నమో నారసింహ స్మరణతో మార్మోగింది. కొండపై ఉన్న గుహలో స్వయంభూగా వెలిసిన శ్రీ నల్గొండ నరసింహస్వామి దర్శనం కోసం మండలకే
తిరుపతి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. కార్యక్