రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్' మిషన్ అనుకొన్న లక్ష్యాలను చేరుకోవట్లేదని తెలుస్తున్నది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (ఓఎఫ
జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) సోపోర్లో లష్కరే తొయీబా (LeT) ఉగ్రవాదిని (Terrorist) భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ పోల
అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారానికి చెందిన లెఫ్ట్నెంట్ కర్నల్�
Captain Shiva Chauhan | ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మంచు శిఖరంగా గుర్తింపు పొందిన సియాచిన్ యుద్ధక్షేత్రంలో కెప్టెన్ శివ చౌహాన్ శివంగిలా దూసుకుపోతున్నది. విధి నిర్వహణలో ఆమె అనితర సాధ్యమైన ధైర్య సాహసాలను, ధృడత్వాన్�
Indian Army | వాస్తవాధీన రేఖ (LAC) వెంట భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండుదేశాల మధ్య వివాదానికి కేంద్రంగా తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ నిలిచిన విషయం తెలిసిందే. ఇరుదేశాలకు చెందిన సైనికుల మ�
Galwan valley:గాల్వాన్ వ్యాలీలో ఇండియన్ ఆర్మీ తన కదలికల్ని పెంచింది. అక్కడ ఉన్న సైనికులు అతిశీతల వాతావరణంలోనూ క్రికెట్ ఆడుతున్నారు. గడ్డకట్టిన సరస్సులో గుర్రాలపై తిరుగుతూ పహారాకాస్తున్నారు.
60 Para Field : 60 Para Field హాస్పిటల్ ద్వారా 4 వేల మందికి చికిత్స అందించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఆపరేషన్ దోస్తులో భాగంగా తుర్కియేలో ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్ సహాయక చర్యల్లో పాల్గొన్నది.
భారత సైన్యం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ ఆర్మీ మనసుల్ని హత్తుకునే ఫోటో ఒకటి
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.
‘ఇన్నాళ్లకు నాయకత్వ స్థానాల్లో ప్రతిభ కనబరిచే అవకాశం వచ్చింది. కల్నల్ హోదాలో సైన్యాన్ని ముందుకు నడుపుతాం’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు ఆ సైనిక సివంగులు.
Artillery Regiment | భారత సైన్యానికి చెందిన ఆర్జిలరి రెజిమెంట్ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్లోనూ మహిళలు భాగంకానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం ప్రకటించారు. ఈ మేర�
Joshimath troops ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో భూమి కుంచించుకుపోతున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉన్న సైనిక దళాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఇవాళ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు. ఎంత మంది సైని�
Balakot | జమ్ముకశ్మీర్లోని బాలాకోట్ (Balakot) సరిహద్దు వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు