Galwan valley:గాల్వాన్ వ్యాలీలో ఇండియన్ ఆర్మీ తన కదలికల్ని పెంచింది. అక్కడ ఉన్న సైనికులు అతిశీతల వాతావరణంలోనూ క్రికెట్ ఆడుతున్నారు. గడ్డకట్టిన సరస్సులో గుర్రాలపై తిరుగుతూ పహారాకాస్తున్నారు.
60 Para Field : 60 Para Field హాస్పిటల్ ద్వారా 4 వేల మందికి చికిత్స అందించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఆపరేషన్ దోస్తులో భాగంగా తుర్కియేలో ఇండియన్ ఆర్మీ మెడికల్ టీమ్ సహాయక చర్యల్లో పాల్గొన్నది.
భారత సైన్యం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఇండియన్ ఆర్మీ మనసుల్ని హత్తుకునే ఫోటో ఒకటి
తుర్కియే, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య గంటగంటకు అధికమవుతున్నది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి.
‘ఇన్నాళ్లకు నాయకత్వ స్థానాల్లో ప్రతిభ కనబరిచే అవకాశం వచ్చింది. కల్నల్ హోదాలో సైన్యాన్ని ముందుకు నడుపుతాం’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు ఆ సైనిక సివంగులు.
Artillery Regiment | భారత సైన్యానికి చెందిన ఆర్జిలరి రెజిమెంట్ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్లోనూ మహిళలు భాగంకానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం ప్రకటించారు. ఈ మేర�
Joshimath troops ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో భూమి కుంచించుకుపోతున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉన్న సైనిక దళాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఇవాళ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు. ఎంత మంది సైని�
Balakot | జమ్ముకశ్మీర్లోని బాలాకోట్ (Balakot) సరిహద్దు వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు
దస్తురాబాద్ మండలం పెర్కపల్లె గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్(హవల్దర్) రామకృష్ణ అంత్యక్రియలు, బుధవారం స్వగ్రామంలో ఆర్మీ అధికార లాంఛనాలతో నిర్వహించారు.
యుద్ధానికి చైనా సన్నద్ధమవుతుంటే భారత ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర పోతున్నదని, ముప్పును విస్మరిస్తున్నదని మోదీ సర్కారుపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ ధ్వజమెత్తారు.
Kalyani Missile kits: తెలంగాణకు చెందిన కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్(కేఆర్ఏఎస్) .. భారతీయ రక్షణ దళాలకు మిస్సైళ్లను అందచేస్తున్నది. సుమారు వంద మిస్సైల్ కిట్స్ను ఇండియన్ ఆర్మీకి కళ్యాణి సంస్థ ఇస�
Farooq Abdullah | ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా పోలింగ్ ప్రక్రియలో భారత్ సైన్యం, కేంద్ర సర్కారు జోక్యం చేసుకోవడం తగదని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్