బ్రిగేడియర్, ఆపై స్థాయి అధికారులకు ఒకే రకమైన యూనిఫాంను అమలు చేయాలని భారత ఆర్మీ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు తాజాగా జరిగిన కమాండర్ స్థాయి సమగ్ర సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడిం�
ALH Dhruv: ద్రువ్ హెలికాప్టర్లను ఆర్మీ గ్రౌండ్ చేసింది. వరుసగా ఆ చాపర్లు కూలుతున్న నేపథ్యంలో ఆర్మీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల నేవీ, కోస్టు గార్డు హెలికాప్టర్లను గ్రౌండ్ చేసింది.
Artillery Regiments | దేశ చరిత్రలో ఆర్టిలరీ రెజిమెంట్లోకి సైన్యం తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులను తీసుకున్నది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అడకామీ (OPA)లో విజయవంతం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు శనివా
Indian Army | న్యూఢిల్లీ : 2020లో చోటు చేసుకున్న గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో నాయక్ దీపక్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాయక్ దీపక్ భార్య తన భర్తను స్ఫూర్తిగా తీసుకొని ఆర్మీలో చేరింది. భార్య రేఖా సింగ
పంజాబ్లో బుధవారం కలకలం రేగింది. తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండా మిలటరీ స్టేషన్లో ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాల్పుల అనంతరం సాయుధులు ఘటనాస్థలి నుంచి పారి
రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్' మిషన్ అనుకొన్న లక్ష్యాలను చేరుకోవట్లేదని తెలుస్తున్నది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (ఓఎఫ
జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) సోపోర్లో లష్కరే తొయీబా (LeT) ఉగ్రవాదిని (Terrorist) భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ పోల
అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారానికి చెందిన లెఫ్ట్నెంట్ కర్నల్�
Captain Shiva Chauhan | ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మంచు శిఖరంగా గుర్తింపు పొందిన సియాచిన్ యుద్ధక్షేత్రంలో కెప్టెన్ శివ చౌహాన్ శివంగిలా దూసుకుపోతున్నది. విధి నిర్వహణలో ఆమె అనితర సాధ్యమైన ధైర్య సాహసాలను, ధృడత్వాన్�
Indian Army | వాస్తవాధీన రేఖ (LAC) వెంట భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండుదేశాల మధ్య వివాదానికి కేంద్రంగా తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయ నిలిచిన విషయం తెలిసిందే. ఇరుదేశాలకు చెందిన సైనికుల మ�