మహిళల నేతృత్వంలో సైన్యాన్ని చుట్టుముట్టిన స్థానికులు 12 మంది మిలిటెంట్లను (Militants) తమతో తీసుకెళ్లిన ఘటన మణిపూర్ (Manipur) రాజధానిలో జరిగింది. ఇంఫాల్ (Imphal) ఈస్ట్లోని ఇథమ్లో (Itham) మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారంత
Indian Army | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ గత కొన్నాళ్లుగా వర్గపోరుతో దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో ఆదివారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ పరిసరాల్లోని పలు ప్రాంతాల్లో ఆర్మీ అధికారులు, పోలీసులు.. హింసను ప్రేరేపిస్తున్న మిలిట�
భారత ఆర్మీలో అగ్నివీర్ల నియామకానికి జరిగిన పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఆర్మీ అగ్నివీర్ సీఈఈ రాతపరీక్ష - 2023కు హాజరైన అభ్యర్థులు joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఆర్మీ రిక్రూట్�
బ్రిగేడియర్, ఆపై స్థాయి అధికారులకు ఒకే రకమైన యూనిఫాంను అమలు చేయాలని భారత ఆర్మీ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు తాజాగా జరిగిన కమాండర్ స్థాయి సమగ్ర సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడిం�
ALH Dhruv: ద్రువ్ హెలికాప్టర్లను ఆర్మీ గ్రౌండ్ చేసింది. వరుసగా ఆ చాపర్లు కూలుతున్న నేపథ్యంలో ఆర్మీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇటీవల నేవీ, కోస్టు గార్డు హెలికాప్టర్లను గ్రౌండ్ చేసింది.
Artillery Regiments | దేశ చరిత్రలో ఆర్టిలరీ రెజిమెంట్లోకి సైన్యం తొలిసారిగా ఐదుగురు మహిళా అధికారులను తీసుకున్నది. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అడకామీ (OPA)లో విజయవంతం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అధికారులు శనివా
Indian Army | న్యూఢిల్లీ : 2020లో చోటు చేసుకున్న గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో నాయక్ దీపక్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. నాయక్ దీపక్ భార్య తన భర్తను స్ఫూర్తిగా తీసుకొని ఆర్మీలో చేరింది. భార్య రేఖా సింగ
పంజాబ్లో బుధవారం కలకలం రేగింది. తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండా మిలటరీ స్టేషన్లో ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాల్పుల అనంతరం సాయుధులు ఘటనాస్థలి నుంచి పారి
రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్' మిషన్ అనుకొన్న లక్ష్యాలను చేరుకోవట్లేదని తెలుస్తున్నది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (ఓఎఫ