సేఫెస్ట్ స్టేట్గా తెలంగాణ (Telangana) ఉందని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి (CS Shanthi kumari) అన్నారు. మహిళలందరూ వెనకడుగు వేయకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. తెలంగాణ వచ్చాక షీ టీమ్స్ (She Teams) వచ్చాయన
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ-టీమ్స్ (SHE Teams), హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్ను నిర్వహించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో (Necklace Road) ఉన్న పీపుల్స్ప్లాజా (Peoples plaza) వద్ద 5కే, 2కే రన�
ప్రభుత్వం అమలు చేస్తున్న సమ్మిళిత అభివృద్ధి విధానాలే తెలంగాణను ప్రగతి ప థంలో ఉన్నతంగా నిలబెడుతున్నాయని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు.
డీజీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు ఆయా కమిషనరేట్ల సీపీలు, జిల్లాల ఎస్పీలు, ఇతర సిబ్బం ది తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరిలో 135 ఠాణాలు, 45 గ్రామాలను సందర్శించారు.
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ప్రతి పౌరుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీజీపీ అంజనీకుమార్ కోరారు. గురువారం తన కార్యాలయంలో రిటైర్డ్ పోలీస్ అధికారి పి.తిరుపతిరెడ్డి రచించిన ‘ట్రాఫ
మర్యాదపైనే పోలీస్ శాఖ ప్రతిష్ట ఆధారపడి ఉన్నది. దానిని పెంపొందించడంలో రిసెప్షన్ అధికారులు కీలకంగా వ్యవహరించాలని డీజీపీ అంజనీకుమార్ పోలీస్ అధికారులకు సూచించారు.
డ్రగ్స్ రహిత తెలంగాణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో మత్తు మూలాలను తెలంగాణ పోలీసులు చిత్తు చేస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాలు,
Dundigal police station | తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్స్టేషన్గా దుండిగల్ పోలీస్స్టేషన్గా నిలిచింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో తొలిస్థానం దక్కింది. 2022 సంవత్సరానికి గాను రాష్ట్రంలో అ�
రైల్వే ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి రైల్వే భద్రతా కమిటీలో నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయంలో గురువారం డీజీపీ అంజనీ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావే