సైబర్ నేరాలు తమకు సవాల్గా మారాయని, రోజువారీ కేసుల్లో 50 శాతం వరకు అవే ఉన్నాయని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలకు అవగాహనతోనే అడ్డుకట్ట వేయగలుగుతామని అన్నారు.
తెలంగాణ పోలీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యాలయాల భవన నిర్మాణాల్లో నాణ్యత మరింత పెంచాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డ్ అభిప్రాయపడింది.
Police Housing Corporation | తెలంగాణ పోలీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే పోలీస్ కార్యాలయాల భవనాల నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేందుకు ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని పటిష్టం చేయనున్నట్లు కార్పొరేషన�
DGP Anjani Kumar | డీజీపీ కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డీజీపీ అంజనీ కుమార్ ఇవాళ తన చేతుల మీదుగా ఈ శిబిరాన్ని ప్రారంభించారు.
రాష్ట్రంలో సైబర్ నేరాల నివారణకు త్వరలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ ప్రకటించారు. క్రిప్టో నేరాలను నిరోధించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించి,
జాతీయ, అంతర్జాతీయ పోలీస్ క్రీడల్లో తెలంగాణ సత్తా చాటుతున్నదని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని పతకాలు సాధించాలని డీజీపీ అంజనీకుమార్ ఆకాంక్షించారు.
Telangana | హైదరాబాద్ : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పోలీసుల క్రీడల్లో తెలంగాణ పోలీసులు( Telangana Police ) సత్తా చాటుతున్నారని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని పతకాలు రాష్ర్టానికి అందించాలని డీజీపీ అంజనీ కు�
తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శమని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ రాష్ట్ర పోలీస్ అకాడమీలో బుధవారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ద్వారా ఎంపిక చేసిన 75 మంది ఉత్తమ రిసెప్షన్ ఆఫీసర్లు, 68 మంది కొవిడ్ బాధ
హైదరాబాద్లోని హకీంపేట నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (NISA)లో సీఐఎస్ఎఫ్ (CISF) 54వ రైజింగ్ డే పరేడ్ (Raising Day Parade) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit shah) హాజరయ్యార�
Minister KTR | హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్( secunderabad railway station )వద్ద రాత్రి సమయంలో మహిళలకు సురక్షితమైన రవాణాను(ఆటో లేదా క్యాబ్) ఏర్పాటు చేయాలని కోరుతూ హర్షిత అనే ఓ నెటిజన్ రాష్ట్ర ఐటీ, పరిశ్ర�