కాకతీయ వంశ ప్రతిష్ఠను కాపాడటంలో, రాజ్య సంరక్షణలో చివరి వరకు పోరాడిన యోధు డు, ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి ప్రతాప రుద్రుడు. ఇతడి పాలనలో కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటికీ, ఆక్రమణదారులకు లొంగక ప�
కాకతి సామ్రాజ్య వైభవాన్ని నలుదిశలకు వ్యాపింపచేసినవారిలో గణపతిదేవ చక్రవర్తి అగ్రగణ్యుడు. పుత్ర సంతతి లేకున్నా కూతురు రుద్రమదేవిని మగసంతానంగానే పెంచినాడు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నూతన నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది.
మండలంలోని చిన్నరాజమూర్లో వెలిసిన ఆంజనేయస్వామి బ్రహోత్సవాలు సోమవా రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను కనులపండువగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
చలి దండిగా ఉండే కాలం. ప్రచండ భాస్కరుడి ప్రభ తగ్గే సమయం. పిండి వెన్నెల ఒకవైపు.. మంచు తెరలు మరోవైపు.. ధనుర్మాస పాశురాలు ఇంకోవైపు.. మొత్తంగా చేమంతుల నేస్తం హేమంతంలో ఎన్నో ప్రత్యేకతలు. ఈ విశేషాలకు శ్రీకారం చుట్ట�
కార్తిక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కనిపిస్తుంది. 40 రోజులపాటు కఠిన దీక్ష సాగించిన ‘స్వాములు’ ఇరుముడి ధరించి శబరిమలను దర్శించుకుంటారు. స్వామి దర్శనానికి ముందు 18 మెట్లు ఎక్కాలి. దీ�
‘శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్' అంటూ పోతన శ్రీమంతమై, తెలుగు వెలుగైన తన ‘భాగవత’ రచనకు శ్రీకారం చుట్టిన హృద్యమైన ఈ ఆద్య- ప్రారంభ, పద్య ప్రసూనా- (పుష్పా)నికి ఉన్న ఆరు దళాలలో ‘భక్తపాలన కళా సంరంభకున్
ఆషాఢ శుక్ల ఏకాదశి అంటే శయన ఏకాదశి నుంచి కార్తిక మాసం శుక్ల పక్షంలో వచ్చే ఉత్థాన ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఆ సమయాన్నే చాతుర్మాస్యాలని అంటారు. పవిత్రమైన కార్తికమాసంలో యోగనిద్ర నుంచి మేల్
ఓ ఉదయాన భక్తుడు ఒక ఆశ్రమంలోని గురువును కలవడానికి వెళ్లాడు. తనకొక సమస్య ఉందని, ప్రతి క్షణం అది గుర్తుకొచ్చి వేధిస్తున్నదని బాధపడ్డాడు. ఆ భక్తుడిని అనునయిస్తూ, ఆశ్రమంలో రెండు రోజులు ఉండమన్నాడు. భక్తుడు అంగ�
తినే ఆహారం.. పీల్చే గాలి.. తాగే నీరు.. నివసించే నేల.. సకలం భగవంతుడి సృష్టే! మనిషి మనుగడలో అడుగడుగునా దైవీశక్తి అండగా ఉంటుంది. అణువణువులోనూ నిండిన పరమాత్మ చైతన్యాన్ని అనుక్షణం గుర్తు చేసుకోవడం మన విధి.
ఓ ధనవంతుడైన రైతు కొడుకు విదేశాల్లో విద్య అభ్యసించి తిరిగి ఇంటికి వస్తాడు. కొడుక్కు చేమంతి తోటలో చక్కని భవనం కట్టించాలని భావిస్తాడు రైతు. అనుకున్నదే తడవుగా భవన నిర్మాణ నిపుణులను పిలిపించాడు.
ఒక భక్తుడు ప్రతి పౌర్ణమి రోజూ ఓ ఆశ్రమానికి వచ్చి సత్సంగంలో పాల్గొనేవాడు. కొన్నాళ్ల తర్వాత గురువును కలిసి ‘స్వామీ! నెలల తరబడి సత్సంగానికి వస్తున్నా నాలో ఏ మార్పూ రావడం లేదని’ బాధపడ్డాడు.