రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి. భక్తులు శుక్రవారం నుంచే ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగనుండటంతో ఆ
శివ పూజకు వేళైంది.. ఆలయాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. మహాశివరాత్రి, శని త్రయోదశి కలిసి శనివారమే వచ్చాయి. ఇది 144 ఏళ�
Maha Shivaratri Special | లోక శుభకరుడు, మంగళ ప్రదుడు, సర్వ శ్రేయస్సులకు ఆధారభూతుడు పరమశివుడు. అలాంటి జ్ఞానకారకుడు కొలువైన పరమ పవిత్ర క్షేత్రం మేళ్లచెర్వులోని శంభులింగేశ్వరస్వామి ఆలయం.
Maha Shivaratri Special | శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో మహిమాన్వితమైన పుట్టులింగం ఉంది. ఇది భూమిలో నుంచి పుట్టిందని, అందుకే దీనికి పుట్టులింగం (స్వయంభూలింగం) అని పిలుస్తారు.
Sri Rama Navami | భద్రాద్రి సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ వైదిక కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది.
వెయ్యి మందికి ఒకేసారి పాఠం చెప్పడం, వారితో వల్లె వేయించటం పతంజలికి కష్టమైంది. వేరువేరుగా చెప్పేందుకు సమయం సరిపోవడం లేదు. అందుకని ఆలోచించి ఒక యంత్రాన్ని తానే కనుగొన్నాడు.
Sankranti Special | మూడు రోజుల పండుగ ముగిసింది. సంక్రాంతి శోభ మాత్రం మరో ఆరు నెలలు కొనసాగనుంది. ఉత్తరాయణ కాలం.. ఈ లోకానికి కొత్త బలాన్ని ఇవ్వనుంది. సూర్యుడి ఉత్తర గమనం.. మానవాళిని ఉత్తమ గమ్యం వైపు నడిపించనుంది.
..‘ఆ ఊళ్లో కోళ్ల పెంపకం ఉండదు.. వాటి కూత వినిపించదు.. ఏ ఇంట్లో చూసినా మంచాలు కనిపించవు.. బంధువులు ఎవరొచ్చినా అక్కడి వారితో కలిసి కింద పడుకోవాల్సిందే.. గుర్రపు స్వారీ అసలే ఉండదు.. మట్టి కుండలూ ఇక్కడ నిషేధమే’.. మీ�
కాకతీయ వంశ ప్రతిష్ఠను కాపాడటంలో, రాజ్య సంరక్షణలో చివరి వరకు పోరాడిన యోధు డు, ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి ప్రతాప రుద్రుడు. ఇతడి పాలనలో కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటికీ, ఆక్రమణదారులకు లొంగక ప�
కాకతి సామ్రాజ్య వైభవాన్ని నలుదిశలకు వ్యాపింపచేసినవారిలో గణపతిదేవ చక్రవర్తి అగ్రగణ్యుడు. పుత్ర సంతతి లేకున్నా కూతురు రుద్రమదేవిని మగసంతానంగానే పెంచినాడు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నూతన నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది.
మండలంలోని చిన్నరాజమూర్లో వెలిసిన ఆంజనేయస్వామి బ్రహోత్సవాలు సోమవా రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను కనులపండువగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
చలి దండిగా ఉండే కాలం. ప్రచండ భాస్కరుడి ప్రభ తగ్గే సమయం. పిండి వెన్నెల ఒకవైపు.. మంచు తెరలు మరోవైపు.. ధనుర్మాస పాశురాలు ఇంకోవైపు.. మొత్తంగా చేమంతుల నేస్తం హేమంతంలో ఎన్నో ప్రత్యేకతలు. ఈ విశేషాలకు శ్రీకారం చుట్ట�
కార్తిక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కనిపిస్తుంది. 40 రోజులపాటు కఠిన దీక్ష సాగించిన ‘స్వాములు’ ఇరుముడి ధరించి శబరిమలను దర్శించుకుంటారు. స్వామి దర్శనానికి ముందు 18 మెట్లు ఎక్కాలి. దీ�