భూమిలేకున్నా, కౌలు భూమిలో సాగు చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రామాయంపేట, డిసెంబర్ 7 : ఆ నిరుపేద గిరిజన మహిళా కుటుంబానికి భూమిలేదు. వ్యవసాయం చేయడంలో మాత్రం అందరికీ ఆదర్శం. రామాయంపేట మండలం కోనాపూర్
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 6: యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆశా కుమారి రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని బిర్సాపేట్, దంతన్పల్లి గ్రామాల్లో యాసంగి పంటలపై రైతులకు అవగాహన కల్పి�
ధాన్యం సేకరణ అంశం వారికి పట్టదు టీఆర్ఎస్ ఎంపీలు పోరాడుతున్నావారిలో చలనం లేదు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఫైర్ నిజామాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుల కోసం టీఆర్ఎస్ పార్టీ నెల రోజ�
కూరగాయల సాగుపై యువరైతు దృష్టి వ్యాపారం వదిలేసి వ్యవసాయం వైపు 2 ఎకరాల్లో బోడకాకర పంట సాగు మరో రెండెకరాల సాగుకు సన్నాహాలు ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ అంతర పంటలతో అదనపు ఆదాయం వ్యాపారులనే క్షేత్రం వద్దకు తెచ
వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 25 : వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమని, అందులో శాస్త్రవేత్తలదే కీలకపాత్ర అని యూఎస్ఏ కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజ్ఖోస్లా అన్నారు. ఆచార్య జయశంకర్
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి కౌడిపల్లి: మండలానికి కాళేశ్వర జలాలను తీసుకువచ్చి తాగు, సాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయబోతున్నామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్
త్రివేణి సంగమం సూర్యాపేట కరువు నేలపై కృష్ణా, గోదావరి, మూసీ నదుల పరవళ్లు నాలుగేండ్లలో మూడింతలు పెరిగిన సాగు విస్తీర్ణం 2018కు ముందు 2.50 లక్షల ఎకరాలు నేడు 6.18 లక్షల ఎకరాలు సూర్యాపేట, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ):
50.85 లక్షల ఎకరాల్లో సాగు 49.87 లక్షల ఎకరాల్లో వరి 1.22 కోట్ల ఎకరాల్లో పంటలు హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్లో పంటల సాగులో పత్తి (దూదిపూలు) టాప్లో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 50,85,114 ఎకరాల్లో
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): సాగు విధానంలో సమూల మార్పులు రావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేవలం వరి పంటనే కాకుండా అన్ని రకాల పంటల సాగుపై రైతులు దృష్టిపెట్టాలని సూచ�
ఏడేండ్లలో 40% పెరిగిన సాగు విస్తీర్ణం వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇప్పటి వరకు రూ.40 వేలకోట�
సీఎం కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో విస్తారంగా సాగు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చిట్యాల, ఆగస్టు 28: భూమిని ప్రేమిస్తే తల్లిదండ్రులను ప్రేమించినట్టేనని, భూమి ఉన్నవారంతా రోజూ కనీసం గంట�
మంత్రి నిరంజన్ రెడ్డి| రాష్ట్రంలో వేరుశనగ పంటను ప్రోత్సహిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా వేరు శనగకు డిమాండ్ ఉందని చెప్పారు. ఈ నేపథ్యంల రాష్ట్రంలో వేరుశనగ పంట సాగును
గతంలో 11 బోర్లు వేసినా చుక్క నీరు పడలే సాగు వదిలి గొర్లు కాసిన రైతు లింగయ్య నేడు గోదావరి జలాలతో ఏడెకరాల్లో వరి సాగు మద్దిరాల, ఆగస్టు 21: ఆ రైతుకు ఒకేచోట 9ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నా పంటలు పండించేందుకు నీళ్లు లేక క