రాష్ట్రంలో వరికి బదులుగా పట్టు పరిశ్రమను విస్తరించాలని, 2022-23 సంవత్సరానికి గాను నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా 7 వేల ఎకరాల్లో పట్టు సాగు చేపట్టేందుకు కృషి చేయాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ వెం�
పడావు భూములక్కడ.. పైరు సంబురం ఇక్కడ.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కరెంటు కోసం అన్నదాతల గోస విద్యుత్తు లేక భూములు పడావు తెలంగాణలో భూములు కొంటున్న సరిహద్దు ప్రాంతాల అన్నదాతలు ఇక్కడి కరెంటుతో అక�
తెలంగాణ లాంటి రాష్ర్టాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దానికి కారణాలేంటి? వీటిపై ప్రభుత్వాలు...
గడిచిన ఏడాదితో పోలిస్తే 5 వేల ఎకరాలకుపైగా పెరిగిన కూరగాయల పంటలు 20 వేల ఎకరాలకు చేరిన కూరగాయల సాగు పెరిగిన టమాట, క్యారెట్,ఆకుకూరల పంటలు చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్, తలకొండపల్లి, యాచారం మండలాల్లో సాగు అధిక�
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి వెదురు సాగుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతో భవిష్యత్తులో ఆకుపచ్చ బంగారంగా తెలంగాణలో ‘వెదురు’ విరాజిల్లనున్నది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లలో సహజ వనరులను
వ్యవసాయ అభివృద్ధికి జైన్ సంస్థ కృషి అద్భుతమని మంత్రి నిరంజన్రెడ్డి కొనియాడారు. మహారాష్ట్రలో అతి తక్కువ వర్షపాతం(544మి.మీ.) ఉన్న జల్గావ్ ప్రాంత అభ్యున్నతికి సంస్థ చేపట్టిన చర్యలు బాగున్నాయని ప్రశంసించ�
ప్రస్తుతం దేశం భారీగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నదని తెలంగాణ రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. దీని వల్ల ప్రతి సంవత్సరానికి సుమారు 80 నుంచి 90 వేల కోట్ల రూపాయల విదేశ
వ్యవసాయంలో రాణిస్తున్న కాట్రగడ్డ ప్రసూన ఆమె మాజీ శాసనసభ్యురాలు. రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టారు. తన పదవీకాలంలో కార్మికులకు, కర్షకులకు అండగా నిలిచారు. అయినా, మనసులో ఏదో వెలితి. తల్లిదండ్రులు ఇచ్చిన భూ�
పొట్ట జలగలు.. జీవాల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. పశువులు, గొర్రెల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. సరైన సంరక్షణ చర్యలు చేపట్టకపోతే.. జీవాలు మృత్యువాత పడుతాయి. పొట్ట జలగలు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదే�
మామిడి’కి శాపంగా మారిన వాతావరణం సరైన చర్యలు చేపట్టకుంటే నష్టపోయే ప్రమాదం వాతావరణ మార్పులు.. ‘ఫలరాజం’పై పగబట్టాయి. డిసెంబర్లో మొదలైన చలి, సంక్రాంతికి చుట్టుముట్టిన పొగ మంచు.. మామిడి తోటలపై తీవ్ర ప్రభావం �
భారతదేశం ఆహార నూనెల వినియోగంలో మూడింట రెండు వంతుల దిగుమతికి ఏటా సుమారు రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ నూనెల దిగుమతిలో ప్రధానమైనది పామాయిల్. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్లలో చౌకైనది. ప్రధానంగా ఇండోనే
ఆయిల్పామ్ సాగులో రైతులను ప్రోత్సహించేందుకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఆయిల్పామ్ రైతులకు సబ్సిడీలు, డ్రిప్ వ్యవస్థను అందించనున్న
రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు రికార్డు స్థాయిలో వృద్ధి సాధించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి వినూత్న, విప్లవాత్మక పథకాలతో పాటు కొత్త ప్రాజెక్టుల�
రాష్ట్రంలో వెదురు సాగును పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. శనివారం వెదురు సాగుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సాగుతో ఎకరానికి రూ.లక్ష ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం మ