పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ, ఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ఒత్తిడి మేరకు ముంపుపై అధ్యయనానికి కాలపరిమితిని వి ధించిం�
ర్యాలీ అనంతరం దేవకినందన్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు పెద్ద సంఖ్యలో ఎక్కారు. దీంతో ఆ స్టేజీ ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరికొందరు
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను మోదీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై ఉసిగొల్పడంపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర�
మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో (Gwalior) భూమి కంపించింది.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దబ్బమర్క పోలీస్ క్యాంప్ నుంచి కోబ్రా 208 బెటాలియన్,
ఛత్తీస్గఢ్లోని ఓ ఆశ్రమంలో ఘోరం జరిగింది. ఆశ్రమానికి చెందిన ముగ్గురు వలంటీర్లు ఓ 13 ఏండ్ల బాలికను కొట్టి, ఆమె నోట్లో కాలుతున్న కట్టెను పెట్టడంతో తీవ్రంగా గాయపడింది.
ప్రభుత్వం అమలు చేస్తున్న సమ్మిళిత అభివృద్ధి విధానాలే తెలంగాణను ప్రగతి ప థంలో ఉన్నతంగా నిలబెడుతున్నాయని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు.
Viral News | భారత దేశం (India) భిన్న సంస్కృతులకు నిలయం. వివిధ రకాల మతాల, కులాల, తెగలవారు నివసిస్తుంటారు. అయితే, ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) ఓ వర్గం వివాహ (Marriage) సంప్రదాయం మరీ విచిత్రంగా ఉంది. వరుడి (Groom)కి స్వాగతం పలికే విధానం చూస
తెలియమార్.. ఛత్తీస్గఢ్లోని కుగ్రామం. చుట్టూ చిట్టడవి. గిరిజన మహిళ దువాసియా పొలంలో పనిచేసుకుంటున్నది. దూరంగా ఆమె కూతురు రింకీ ఆడుకుంటున్నది. అంతలోనే వింత శబ్దం. చెవులు రిక్కించి విన్నది దువాసియా. అడవి ప